తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : 54వ డివిజన్ కార్పొరేటర్ జయంతి మసూద్ ఆధ్వర్యంలో డివిజన్లోని తొమ్మిదవ బ్లాక్ ప్రజలకు ఎన్నికలలో సమయంలో ఇచ్చిన మాటను కట్టుబడి ఉండి, ఈ రోజు తన సొంత నిధులతో వీధి బోర్ పంపుల పనులను ప్రారంభించారు. త్వరలో పనులను పూర్తి చేయటం జరుగుతుంది అని తెలిపారు.ఈ కార్యక్రమంలో జయంతి మసూర్, అను భాయ్, ముజ్జు, హైమత్, ఇషాక్, ఖదీర్, యూసఫ్, జావిద్ పాల్గొన్నారు.
Admin
తెలుగు వెలుగు టీవీ