Sunday, 02 August 2026 02:27:11 AM
# సుజాతనగర్ శివారులో పేకాట రాయుళ్ల అరెస్ట్: ₹52,100 నగదు, బైకులు, ఫోన్లు స్వాధీనం. # ఎస్ జి ఎఫ్ ఆధ్వర్యంలో స్కార్ఫ్ డే # సుజాత నగర్, బాలాజి నగర్ ల్లో వీధి కుక్కల బెడత. # జెన్‌కోను వేలంపాటలో పాల్గొనకుండా అడ్డుకోండి – పీకే–2 డీప్ సైడ్ బ్లాక్‌ను సింగరేణికే కేటాయించండి. # నూతన జీఎం (పర్సనల్ ఐ ఆర్ & పీఎం) కిరణ్ కుమార్‌కు జిఎం(పర్సనల్ వెల్ఫేర్ & సిఎస్ఆర్)అజయ్ కుమార్ కు శుభాకాంక్షలు తెలిపిన ఎఐటీయూసీ నాయకులు. # భావప్రకటనా స్వేచ్ఛ పరిరక్షణే ముఖ్యం.సిపిఐ రాష్ట్ర కార్యదర్శి, ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు. # తిరుమలాయపాలెం మండల బూత్ కమిటీల సమావేశం.పాలేరు నియోజకవర్గ SIR కోఆర్డినేటర్ నాగాసీతారాములు, ERO రవికుమార్. # 40 ఏళ్ల సుదీర్ఘ ఉపాధ్యాయ సేవలకు ఘన సన్మానం. # ప్రజా సమస్యలపై ప్రశ్నించిన నాయకులపై అక్రమ కేసులు, బిఆర్ఎస్ పార్టీ మండలఅధ్యక్షులు చాపలమడుగు రాంమూర్తి . # 50 అడుగులకు చేరిన భద్రాచలం గోదావరి. రెండవ ప్రమాద హెచ్చరిక జారీ చేసిన జిల్లా కలెక్టర్. # సారపాక,రెడ్డిపాలెం, తూర్పాక,దుమ్ముగూడెం ప్రధాన రహదారులను పరిశీలించిన జిల్లా కలెక్టర్ అంకిత్. # తాటి సురేష్ కుమార్ పదవీ విరమణ సందర్భంగా, కోమరి కృష్ణ సన్మానం. # భద్రాచల పుణ్యక్షేత్ర ఆలయ నిర్మాణ పనులను పరిశీలించిన జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఐపీఎస్. # మేరా యువ భారత్, భద్రాద్రి కొత్తగూడెం ఆధ్వర్యంలో నషా ముక్త్ యువ ఫర్ వికసిత్ భారత్ అనే అంశం మీద ఘనంగా ముగిసిన 8 రకాల జిల్లాస్థాయి పోటీలు. # ఏజెన్సీ ప్రాంతాల వికాసానికి సమగ్ర కృషి. మౌలిక వసతులు, రవాణా మెరుగుదపై ప్రత్యేక ద్రుష్టి.కొత్తగూడెం శాసనసభ్యులు కూనంనేని సాంబశివరావు. # మహిళాభివృద్ధి మరియు శిశు సంక్షేమ శాఖ, భద్రాద్రి కొత్తగూడెం. # గోదావరి వరద పరిస్థితులను క్షేత్రస్థాయిలో పరిశీలించిన జిల్లా కలెక్టర్ అంకిత్. # 16వ డివిజన్లో నూతన కాలువ నిర్మాణ పనులు ప్రారంభం.కొబ్బరికాయ కొట్టి పనులు ప్రారంభించిన 16 వ డివిజన్ కార్పొరేటర్ మునిగడప పద్మ. # పదవీ విరమణ పొందిన ఇద్దరు పోలీసు అధికారులకు జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఘన సన్మానం. # కేంద్ర ప్రభుత్వ ప్రజా వ్యతిరేక పాలనపై సమరశంఖం పూరించాలి.సిపిఐ రాష్ట్ర కార్యదర్శి, ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు.

మహిళా సాధికారత కోసం అహర్నిశలు కృషి చేయాలి. జిల్లా సంక్షేమ అధికారిని స్వర్ణలత లెనీనా.

Date : 23 July 2026 06:40 PM Views : 226

తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : మహిళలకు కుట్టు మిషన్లు, బాలికలకు సైకిళ్ళ పంపిణీ. స్థానిక పాల్వంచ పట్టణంలోని 42వ డివిజన్లో విద్యార్థినులకు సైకిళ్ల పంపిణీ, మహిళలకు టైలరింగ్ యూనిట్లను జిల్లా సంక్షేమ అధికారిని స్వర్ణలత లేనినా ప్రారంభించడం జరిగింది. డివిజన్ పరిధిలో పాఠశాలలకు వెళ్లడానికి ఇబ్బందులు ఎదుర్కొంటున్న బాలికల కోసం సైకిళ్ల పంపిణీ, అలాగే మహిళల ఆర్థిక స్వావలంబన కోసం టైలరింగ్ యూనిట్ల ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని స్థానిక ప్రజలతో కలిసి ఘనంగా నిర్వహించారు.బాలికల విద్యను ప్రోత్సహించడం, మహిళా సాధికారతను పెంపొందించడమే లక్ష్యంగా ప్రత్యేక పని చేయాలని మహిళలు అన్ని రంగాల్లో రాణించినప్పుడే దేశ భవిష్యత్తు ఆధారపడి ఉంటుందని, అన్ని శాఖల సమన్వయంతో మునుముందు ఇలాంటి కార్యక్రమాలు ఎన్నో చేపడతామని, మహిళా సాధికారికత కేంద్రం అన్ని వేళలో క్షేత్రస్థాయిలో ఉన్న మహిళలకి వారి ఆర్థిక పురోగతి పై అవగాహన కార్యక్రమాలు నిర్వహించి క్షేత్రస్థాయిలో మహిళలకు మనో ధైర్యం కల్పించాలని, జిల్లా మహిళా శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో చేపడుతున్న పలు కార్యక్రమాలపై కూడా మరింత అవగాహన కల్పించాలని జిల్లా సంక్షేమ అధికారి జే స్వర్ణలత లేనినా కోరారు. ఈ కార్యక్రమంలో డివిజన్ కార్పొరేటర్ డి. మణి, మహిళా సాధికారిత కోఆర్డినేటర్ సంతోష రూప మరియు సిబ్బంది సౌజన్య, జహీదా, డివిజన్ నాయకులు, స్థానిక మహిళలు మరియు విద్యార్థినులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు

telugu velugu

Admin

తెలుగు వెలుగు టీవీ

మరిన్ని వార్తలు

Copyright © Telugu Velugu TV 2026. All right Reserved.



Developed By :