తెలుగు వెలుగు టీవీ - వార్తలు / సుజాతనగర్ : సుజాతనగర్ కు చెందిన ప్రభుత్వ ఉపాధ్యాయుడు, మండల కాంగ్రెస్ పార్టీ మాజీ అధ్యక్షుడు చింతలపూడి రాజశేఖర్ తమ్ముడు యుగంధర్, అదే గ్రామానికి చెందిన తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు ఉబ్బనపల్లి నాగమౌళి గుండెపోటుతో ఇటీవల మృతి చెందారు. ఆదివారం సుజాతనగర్లో యుగంధర్ కుటుంబ సభ్యులైన మాధవి, చింతలపూడి వెంకన్న, రాజశేఖర్లను, నాగమౌళి కుమారుడు సాయి మణికంఠ స్వామి, కోడలు శోభ లను పరామర్శించి, ఓదార్చి ధైర్యం చెప్పారు. కార్యక్రమంలో జనసేన రాష్ట్ర నాయకులు రాము యాదవ్ జి ఎస్ ఆర్ ట్రస్ట్ మేనేజర్ చంద్రగిరి అంజి, లోశెట్టి నాగార్జున, కోరుబోయిన నాగేశ్వరరావు గాజుల సీతారాములు, చెమట నాగేశ్వరరావు, తదితరులు పాల్గొన్నారు.
Admin
తెలుగు వెలుగు టీవీ