తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : రేపు ఖమ్మంలో జరుగు తెలంగాణ రాష్ట్ర జనసేన శంఖరావ మహాసభను జయప్రదం చేయండి. జనసేన పార్టీ నాయకులు :మోదుగు జోగారావు. జనసేన పార్టీ వ్యవస్థాపకులు పవణ్ కళ్యాణ్, తెలంగాణ రాష్ట్ర జనసేన పార్టీ అధికార ప్రతినిధి, పార్టీ ఎం.యల్. సి.అభ్యర్థి డాక్టర్ గడల శ్రీనివాసరావు నాయకత్వంలో రేపు ఖమ్మంలోని ఎం.బి. గార్డెన్ లో 10.00గం. లకు జరుగు తెలంగాణ రాష్ట్ర జనసేన పార్టీ శాంఖరావ మహా సభను అధిక సంఖ్యలో పాలుగొని జయప్రదం చేయాలని ఉమ్మడి కొత్తగూడెం, ఖమ్మం జిల్లాల జనసేన పార్టీ నాయకులను, అభిమానులను, శ్రేయోభిలాషులను మరియు గడల. శ్రీనివాసరావు శ్రేయోభిలాషులను,జి. ఎస్.ఆర్. ట్రస్ట్ సభ్యలను కోరిన మోదుగు జోగారావు.
Admin
తెలుగు వెలుగు టీవీ