Monday, 03 August 2026 02:02:40 AM
# సుజాతనగర్ శివారులో పేకాట రాయుళ్ల అరెస్ట్: ₹52,100 నగదు, బైకులు, ఫోన్లు స్వాధీనం. # ఎస్ జి ఎఫ్ ఆధ్వర్యంలో స్కార్ఫ్ డే # సుజాత నగర్, బాలాజి నగర్ ల్లో వీధి కుక్కల బెడత. # జెన్‌కోను వేలంపాటలో పాల్గొనకుండా అడ్డుకోండి – పీకే–2 డీప్ సైడ్ బ్లాక్‌ను సింగరేణికే కేటాయించండి. # నూతన జీఎం (పర్సనల్ ఐ ఆర్ & పీఎం) కిరణ్ కుమార్‌కు జిఎం(పర్సనల్ వెల్ఫేర్ & సిఎస్ఆర్)అజయ్ కుమార్ కు శుభాకాంక్షలు తెలిపిన ఎఐటీయూసీ నాయకులు. # భావప్రకటనా స్వేచ్ఛ పరిరక్షణే ముఖ్యం.సిపిఐ రాష్ట్ర కార్యదర్శి, ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు. # తిరుమలాయపాలెం మండల బూత్ కమిటీల సమావేశం.పాలేరు నియోజకవర్గ SIR కోఆర్డినేటర్ నాగాసీతారాములు, ERO రవికుమార్. # 40 ఏళ్ల సుదీర్ఘ ఉపాధ్యాయ సేవలకు ఘన సన్మానం. # ప్రజా సమస్యలపై ప్రశ్నించిన నాయకులపై అక్రమ కేసులు, బిఆర్ఎస్ పార్టీ మండలఅధ్యక్షులు చాపలమడుగు రాంమూర్తి . # 50 అడుగులకు చేరిన భద్రాచలం గోదావరి. రెండవ ప్రమాద హెచ్చరిక జారీ చేసిన జిల్లా కలెక్టర్. # సారపాక,రెడ్డిపాలెం, తూర్పాక,దుమ్ముగూడెం ప్రధాన రహదారులను పరిశీలించిన జిల్లా కలెక్టర్ అంకిత్. # తాటి సురేష్ కుమార్ పదవీ విరమణ సందర్భంగా, కోమరి కృష్ణ సన్మానం. # భద్రాచల పుణ్యక్షేత్ర ఆలయ నిర్మాణ పనులను పరిశీలించిన జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఐపీఎస్. # మేరా యువ భారత్, భద్రాద్రి కొత్తగూడెం ఆధ్వర్యంలో నషా ముక్త్ యువ ఫర్ వికసిత్ భారత్ అనే అంశం మీద ఘనంగా ముగిసిన 8 రకాల జిల్లాస్థాయి పోటీలు. # ఏజెన్సీ ప్రాంతాల వికాసానికి సమగ్ర కృషి. మౌలిక వసతులు, రవాణా మెరుగుదపై ప్రత్యేక ద్రుష్టి.కొత్తగూడెం శాసనసభ్యులు కూనంనేని సాంబశివరావు. # మహిళాభివృద్ధి మరియు శిశు సంక్షేమ శాఖ, భద్రాద్రి కొత్తగూడెం. # గోదావరి వరద పరిస్థితులను క్షేత్రస్థాయిలో పరిశీలించిన జిల్లా కలెక్టర్ అంకిత్. # 16వ డివిజన్లో నూతన కాలువ నిర్మాణ పనులు ప్రారంభం.కొబ్బరికాయ కొట్టి పనులు ప్రారంభించిన 16 వ డివిజన్ కార్పొరేటర్ మునిగడప పద్మ. # పదవీ విరమణ పొందిన ఇద్దరు పోలీసు అధికారులకు జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఘన సన్మానం. # కేంద్ర ప్రభుత్వ ప్రజా వ్యతిరేక పాలనపై సమరశంఖం పూరించాలి.సిపిఐ రాష్ట్ర కార్యదర్శి, ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు.

సీతారామ ప్రాజెక్టు నీళ్లు సింగభూపాలెం చెరువుకు అనుసంధానం చేయాలి. సిపిఎం జిల్లా కార్యదర్శి మచ్చా వెంకటేశ్వర్లు.

Date : 01 August 2026 06:45 PM Views : 226

తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : ది,01/08/2026న సుజాతనగర్ ముఖ్య కార్యకర్తల సమావేశం చింతలపూడి సత్యం భవన్ లో కామ్రేడ్ గండమాల భాస్కర్ అధ్యక్షతన సిపిఎం జిల్లా కార్యదర్శి మచ్చా వెంకటేశ్వర్లు మాట్లాడుతూ ఉమ్మడి ఖమ్మం జిల్లా కి ముగ్గురు మంత్రులు ఉండి భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు సీతారామ ప్రాజెక్టు నీళ్లు ఇవ్వాలని. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా వాసులకు సీతారామ ప్రాజెక్టు నీళ్లు వచ్చేవరకు పోరాటం చేస్తాం.సిపిఎం పార్టీ అనేక పోరాటాల ఫలితంగా నాడు తమ్మినేని వీరభద్రం గారు 2003లో మహాప్రస్థానం పేరిట దుమ్ముగూడెం ప్రాజెక్టు నీళ్లు జిల్లాలో చేసి అన్ని చెరువులకు అనుసంధానం చేస్తూ జిల్లా సస్యశ్యామల కావాలి అనే ఉద్దేశంతో జరిగినటువంటి పాదయాత్ర ఫలితంగా పాలక ప్రభుత్వాలు దుమ్ముగూడెం ప్రాజెక్టు పేరు మీద కొంత పని ప్రారంభించి దాని తర్వాత పాలకులు మారిన దాన్ని సీతమ్మ సీతారామ ప్రాజెక్టుగా నామకరణం చేశారని ఈ తరుణంలో ఈ ప్రాజెక్టు పేరు మీద జిల్లాలో కొన్ని వేల ఎకరాలకు నీరు అందించే విధంగా ఈ యొక్క ప్రాజెక్టు మొదటి డిజైన్ చేశారని దాని తర్వాత జిల్లాలో ఏ ఒక్క ఎకరానికి ఇవ్వకుండా చెరువులు కుంటలు నింపకుండా భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు అన్యాయం చేస్తూ సీతారామ ప్రాజెక్టు నీళ్లు వైరా మధిర సత్తుపల్లి కి నీళ్లు తీసుకెళ్తున్నారని ఇది చాలా అన్యాయమని ముగ్గురు మంత్రులు బట్టి విక్రమార్క తుమ్మల నాగేశ్వరావు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి పక్షపాత ధోరణిని అవలంబిస్తున్నారని ఈ సంవత్సరం వల్ల వర్షాలు సరిగా పడక చెరువులు కుంటలు నిన్నలేదని తక్షణమే సీతారామ ప్రాజెక్టు నీళ్లు భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో అన్ని చెరువులకు అనుసంధానం చేయాలని సుజాతనగర్ మండలంలో ఉన్నటువంటి సింగభూపాలెం ప్రాజెక్టుకు తక్షణమే సీతారామ ప్రాజెక్టు నీళ్ళు ఇచ్చి ఈ ప్రాంత రైతాంగని ఆదుకోవాలని ఆయన ప్రభుత్వాన్ని హెచ్చరించారు.ఈ కార్యక్రమంలో సిపిఎం సీనియర్ నాయకులు జిల్లా కమిటీ కున్సోత్ ధర్మా గారు సిపిఎం మండల కార్యదర్శి వీర్ల రమేష్ మండల కార్యదర్శి వర్గ సభ్యులు గూని నాగాచందర్ మండల కమిటీ సభ్యులు భూక్య శంకర్ జ్యోతిరావు ఉడుగుల శ్రీకాంత్ వీర్ల మల్లేష్ చిమట వెంకటేష్ సోలం నాగరత్నమ్మ జబ్బ సావిత్రి సిరిగిరి మురళి బాలు భద్రమ్మ తదితరులు పాల్గొన్నారు.

telugu velugu

Admin

తెలుగు వెలుగు టీవీ

మరిన్ని వార్తలు

Copyright © Telugu Velugu TV 2026. All right Reserved.



Developed By :