Sunday, 02 August 2026 06:44:33 AM
# సుజాతనగర్ శివారులో పేకాట రాయుళ్ల అరెస్ట్: ₹52,100 నగదు, బైకులు, ఫోన్లు స్వాధీనం. # ఎస్ జి ఎఫ్ ఆధ్వర్యంలో స్కార్ఫ్ డే # సుజాత నగర్, బాలాజి నగర్ ల్లో వీధి కుక్కల బెడత. # జెన్‌కోను వేలంపాటలో పాల్గొనకుండా అడ్డుకోండి – పీకే–2 డీప్ సైడ్ బ్లాక్‌ను సింగరేణికే కేటాయించండి. # నూతన జీఎం (పర్సనల్ ఐ ఆర్ & పీఎం) కిరణ్ కుమార్‌కు జిఎం(పర్సనల్ వెల్ఫేర్ & సిఎస్ఆర్)అజయ్ కుమార్ కు శుభాకాంక్షలు తెలిపిన ఎఐటీయూసీ నాయకులు. # భావప్రకటనా స్వేచ్ఛ పరిరక్షణే ముఖ్యం.సిపిఐ రాష్ట్ర కార్యదర్శి, ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు. # తిరుమలాయపాలెం మండల బూత్ కమిటీల సమావేశం.పాలేరు నియోజకవర్గ SIR కోఆర్డినేటర్ నాగాసీతారాములు, ERO రవికుమార్. # 40 ఏళ్ల సుదీర్ఘ ఉపాధ్యాయ సేవలకు ఘన సన్మానం. # ప్రజా సమస్యలపై ప్రశ్నించిన నాయకులపై అక్రమ కేసులు, బిఆర్ఎస్ పార్టీ మండలఅధ్యక్షులు చాపలమడుగు రాంమూర్తి . # 50 అడుగులకు చేరిన భద్రాచలం గోదావరి. రెండవ ప్రమాద హెచ్చరిక జారీ చేసిన జిల్లా కలెక్టర్. # సారపాక,రెడ్డిపాలెం, తూర్పాక,దుమ్ముగూడెం ప్రధాన రహదారులను పరిశీలించిన జిల్లా కలెక్టర్ అంకిత్. # తాటి సురేష్ కుమార్ పదవీ విరమణ సందర్భంగా, కోమరి కృష్ణ సన్మానం. # భద్రాచల పుణ్యక్షేత్ర ఆలయ నిర్మాణ పనులను పరిశీలించిన జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఐపీఎస్. # మేరా యువ భారత్, భద్రాద్రి కొత్తగూడెం ఆధ్వర్యంలో నషా ముక్త్ యువ ఫర్ వికసిత్ భారత్ అనే అంశం మీద ఘనంగా ముగిసిన 8 రకాల జిల్లాస్థాయి పోటీలు. # ఏజెన్సీ ప్రాంతాల వికాసానికి సమగ్ర కృషి. మౌలిక వసతులు, రవాణా మెరుగుదపై ప్రత్యేక ద్రుష్టి.కొత్తగూడెం శాసనసభ్యులు కూనంనేని సాంబశివరావు. # మహిళాభివృద్ధి మరియు శిశు సంక్షేమ శాఖ, భద్రాద్రి కొత్తగూడెం. # గోదావరి వరద పరిస్థితులను క్షేత్రస్థాయిలో పరిశీలించిన జిల్లా కలెక్టర్ అంకిత్. # 16వ డివిజన్లో నూతన కాలువ నిర్మాణ పనులు ప్రారంభం.కొబ్బరికాయ కొట్టి పనులు ప్రారంభించిన 16 వ డివిజన్ కార్పొరేటర్ మునిగడప పద్మ. # పదవీ విరమణ పొందిన ఇద్దరు పోలీసు అధికారులకు జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఘన సన్మానం. # కేంద్ర ప్రభుత్వ ప్రజా వ్యతిరేక పాలనపై సమరశంఖం పూరించాలి.సిపిఐ రాష్ట్ర కార్యదర్శి, ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు.

శ్రీ సమ్మక్క-సారలమ్మలను దర్శించుకున్న ఆర్యవైశ్య ఫెడరేషన్ జిల్లా అధ్యక్షులు

Date : 31 January 2026 07:14 PM Views : 338

తెలుగు వెలుగు టీవీ - వార్తలు / లక్ష్మీదేవిపల్లి : భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని లక్ష్మీదేవిపల్లి మండల కేంద్రం పంచాయతీ ఆఫీస్ దగ్గర ఉన్న శ్రీ సమ్మక్క- సారలమ్మల గద్దెలను ఇంటర్నేషనల్ ఆర్యవైశ్య ఫెడరేషన్ భద్రాద్రి జిల్లా అధ్యక్షుడు, వసుంధర షాపింగ్ మాల్ అధినేత తాటిపల్లి శంకర్ బాబు, మహిళా విభాగం జిల్లా అధ్యక్షురాలు తాటిపల్లి రాజేశ్వరి దంపతులు శనివారం దర్శించుకున్నారు. అమ్మవార్లకు ఎత్తు బంగారం మొక్కులు చెల్లించుకున్నారు. అమెరికాలో ఉన్న తమ కుటుంబ సభ్యులకు వీడియో కాల్ ద్వారా అమ్మవార్ల దర్శనం కల్పించారు. సుదీర్ఘ చరిత్ర కలిగిన లక్ష్మీదేవిపల్లి లోని శ్రీ సమ్మక్క- సారలమ్మ ల గద్దెలను దర్శించుకోవటం, పూజలు చేయడం అమ్మవారి కృపకు పాత్రులు కావటం తమకు ఎంతో సంతోషాన్ని కలిగించిందని ఈ సందర్భంగా వారు చెప్పారు. జాతర కార్య నిర్వాహకులు గుడిపూడి ఆదిలక్ష్మి, కాంతమ్మ, రమాదేవిలు వారికి స్వాగతం పలికి,ఆదివాసీల సాంప్రదాయ రీతిలో పూజా కార్యక్రమాలు నిర్వహించారు.

telugu velugu

Admin

తెలుగు వెలుగు టీవీ

మరిన్ని వార్తలు

Copyright © Telugu Velugu TV 2026. All right Reserved.



Developed By :