తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : ఏడాదిలో రూ. 11 కోట్ల మేర గంజాయిని పట్టుకున్న కామ ఎక్సైజ్ పోలీసులు.క్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ వి బి కమలాసన్ రెడ్డి చేతుల మీదుగా అందుకోనున్న క్యాష్ రివార్డులు ప్రశంసాపత్రాలు..క్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ వి బి కమలాసన్ రెడ్డి చేతుల మీదుగా అందుకోనున్న క్యాష్ రివార్డులు ప్రశంసాపత్రాలు..తెలంగాణలో మొత్తం ఎక్సైజ్ శాఖలు 2024 సంవత్సరంలో 6000 కేజీల గంజాయిని పట్టుకుంటే ఒక ఖమ్మం ఖమ్మం జిల్లాలో 2225 కేజీల గంజాయిని పట్టు పట్టుకుని తమ సత్తా చాటారు.. ఖమ్మం జిల్లాలో 2225 కేజీల గంజాయిని పట్టుకోవడంలో టాప్ గా నిలిచారు .గంజాయితోపాటు 16,435 కేజీల బెల్లం 500 కేజీల ఆలయం కూడా పట్టుకుని తమ రికార్డులను వారి బ్రేక్ చేసుకున్నారు.2024 సంవత్సరం నుంచి ఫిబ్రవరి 25 వరకు 35 కేసుల్లో ఈ రికార్డులను ఖమ్మం జిల్లా ఎక్సైజ్ పోలీసులు సాధించారు.ఈ ఎక్సైజ్ పోలీసుల సేవలను గుర్తించినటువంటి డైరెక్టర్ నేడు వారందరికీ ప్రశంసాపత్రాలను అందించనున్నారు. కానిస్టేబుల్ నుంచి అన్ని స్థాయిలో యంత్రాంగానికి ఈ క్యాష్ అవార్డులు ప్రశంస పత్రాలు అందించనున్నారు.
Admin
తెలుగు వెలుగు టీవీ