తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : (ఖేలో ఇండియా) స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా లో భాగంగా ASMITA (Achieving Sports Milestone by Inspiring Women Through Action) బాలికల కబడ్డీ అండర్ 17 విభాగం అసెంబ్లీ 5 అసెంబ్లీ నియోగికవర్గాల నుండి దాదాపు 100 మండి బాలికల ఈ ఖేలో ఇండియా మరియు CM Cup District level league లో పాల్గొన్నారు. వీరిలో ఉత్తమ ప్రదర్శన కనబరిచిన క్రీడాకారుల ను ఖేలో ఇండియా పోర్టల్ లో నమోదు చేయడం జరుగుతుంది. తదుపరి వీరిని ఖేలో ఇండియా ట్రైనింగ్ సెంటర్ లో శిక్షణకు ఎంపిక చేయబడుతుంది. ఈ కార్యక్రమంలో DYSO ఎం. పరంధామరెడ్డి, SGF సెక్రెటరీ నరేష్, కబడ్డీ అసోసియేషన్ సెక్రెటరీ స్వాతిముత్యం, స్పోర్ట్స్ అథారిటీ సిబ్బంది తిరుమలరావు మరియు పి. లక్ష్మయ్య పాల్గొన్నారు. విజేతలకు సర్టిఫికెట్ మరియు మెడల్స్ ప్రధానం చేయడం జరిగింది
Admin
తెలుగు వెలుగు టీవీ