Friday, 18 September 2026 07:13:37 PM
# ఎస్‌ఆర్‌ ప్రైమ్‌ స్కూల్‌లో షీ టీమ్‌–భరోసా అవగాహన కార్యక్రమం. # వెదురు పెంపకాన్ని ప్రోత్సహించి పర్యావరణ పరిరక్షణకు కృషి చేయాలి: జిల్లా కలెక్టర్ అంకిత్ # మోదీ 76వ జన్మదినం సందర్భంగా బిజెపి పట్టణ అధ్యక్షులు విద్యాసాగర్ ఆధ్వర్యంలో సత్యసాయి ఆశ్రమంలో సేవకార్యక్రమం # శ్రీనగర్ ఐదవ వీది లో శ్రీ లక్ష్మీ గణపతి మండపంలో వేంచేసి ఉన్న శ్రీ లక్ష్మీ గణపతి స్వామి ప్రత్యేక పూజా. # అరెస్ట్ చేసి చేతులు దులుపుకోవడం కాదు. ఉపా చట్టం నమోదు చేయాలి. జేబీపీ స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్ యెర్రా కామేష్. # విధుల్లో అలసత్వం వహిస్తే చర్యలు తప్పవు- నగర మేయర్ మూడ్ గణేష్. # జమేదార్ బంజర నుంచి జ్వలించిన పోరాట జ్యోతి సోయం గంగులు.ఎస్.కె. సాబీర్ పాషా, సిపిఐ జిల్లా కార్యదర్శి, భద్రాద్రి కొత్తగూడెం. # సాయుధ పోరాట స్ఫూర్తితో కదులుదాం.అమరుల త్యాగాలు చిరస్మరణీయం.సిపిఐ రాష్ట్ర సమితి సభ్యులు సలిగంటి శ్రీనివాస్. # వాలీబాల్‌,బాస్కెట్‌బాల్‌లో క్రీడా సందడి, కొత్తగూడెం, సత్తుపల్లి ఏరియాల సంయుక్త ఆధ్వర్యంలో వాలీబాల్, బాస్కెట్‌బాల్ పోటీలు. # సాయుధ పోరాట స్ఫూర్తితో ముందుకు సాగుదాం. అమరవీరుల త్యాగాలు చిరస్మరణీయం. సిపిఐ కొత్తగూడెం పట్టణ కార్యదర్శి కంచర్ల జమలయ్య. # పాఠశాల సిబ్బందికి వాటర్ డిస్పెన్సర్ అందజేసిన రిటైర్డ్ రికార్డు అసిస్టెంట్ వెన్న ఉదయ సేత్. # బ్రహ్మా కుమారీస్ ఆధ్వర్యములో సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ నందు ఇంజనీర్స్ డే వేడుకలు. # సాయుధ పోరాట చరిత్రను వక్రీకరించొద్దు.టీజీఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి భూక్య శ్రీనివాస్. # క్రీడల్లో రాణిస్తే ఉజ్వల భవిష్యత్తు.ప్రపంచ రికార్డుతో పాల్వంచ పట్టణానికి ఖ్యాతి.అభినందన సభలో కొత్తగూడెం కార్పొరేషన్ మేయర్ మూడ్ గణేష్. # హేమచంద్రపురం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో షీ టీమ్‌ ఎస్‌ఐ రమాదేవి ఆధ్వర్యంలో మహిళలు, బాలికలు, చిన్నారుల భద్రతపై అవగాహన కార్యక్రమం. # గౌతమ్‌పూర్, 8 ఇంక్లైన్ కాలనీ గణపతి మండపం వద్ద శ్రీ సిద్ధి విఘ్నేశ్వర స్వామి నవరాత్రుల ఉత్సవాలు # కుట్టుమిషన్ల శిక్షణ సర్టిఫికెట్స్ పంపిణి. సర్టిఫికెట్స్ పంపిణీ చేసిన కొత్తగూడెం కార్పొరేషన్ మేయర్ మూడ్ గణేష్. # మట్టి విగ్రహాలను పూజిద్దాం - పర్యావరణాన్ని రక్షిద్దాం : విశ్వామిత్ర చౌహాన్. # ఖమ్మంలో జరుగు తెలంగాణ రాష్ట్ర జనసేన శంఖరావ మహాసభను జయప్రదం చేయండి. జనసేన పార్టీ నాయకులు:మోదుగు జోగారావు. # విద్యార్థులు లలిత కళల వైపు దృష్టిసారించాలి.భద్రాద్రి జిల్లా ఎస్పీ రోహిత్ రాజు.

ZPHS స్కూల్ నందు విద్యార్థుల వీడ్కోలు సమావేశానికి హాజరైన ఎస్సై రవి

Date : 18 March 2025 03:59 PM Views : 1108

తెలుగు వెలుగు టీవీ - వార్తలు / జూలూరుపాడు : భద్రాద్రి కొత్తగూడెం మార్చి 18 తెలుగు వెలుగు)ఈరోజు స్థానిక జూలూరుపాడు ఉన్నత పాఠశాల నందు పదవ తరగతి విద్యార్థులకు 9వ తరగతి విద్యార్థులు ఇచ్చినటువంటి వీడ్కోలు సభలో ముఖ్యఅతిథిగా స్థానిక సబ్ ఇన్స్పెక్టర్ శ్రీ బాదావత్ రవి హాజరైనారు. ఈ సందర్భంగా పదవ తరగతి విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడుతూ మీరందరూ మీ భవిష్యత్తు లక్ష్యాలను సరిగా ఎంచుకొని నిబద్దతతో మీ గమ్యాలను చేరుకోవాలని సూచిస్తూ తల్లి, తండ్రి, తర్వాత గురువు చాలా ముఖ్యమని, గురువుకు మించిన దైవం లేదని తెలిపారు. ఈ కార్యక్రమం అంతా స్థానిక ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు శ్రీ తప్పేట లక్ష్మీ నరసయ్య అధ్యక్షతన విజయవంతంగా నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా లక్ష్మీనరసయ్య మాట్లాడుతూ ఈనెల 21 నుండి జరిగే పదవ తరగతి పబ్లిక్ పరీక్షలను చక్కగా చదువుకొని మంచిగా రాయాలని కోరారు.

ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయిని ఉపాధ్యాయులు మరియు బోధనేతర సిబ్బంది పాల్గొన్నారు. పాఠశాలలోని మొత్తం పిల్లలు పాల్గొని కొన్ని సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహించుకోని మరియు ఆటపాటల మధ్య విజయవంతంగా పూర్తి చేసుకున్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ఏఏపిసి చైర్మన్ శ్రీమతి మంద స్రవంతి హాజరయ్యారు. విద్యార్థులందరూ కష్టపడి చదివి మంచి మార్కులతో ఉత్తీర్ణులు కావాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయిని ఉపాధ్యాయులు శాంత కుమారి,శ్రీనివాస్,వెంకటేశ్వర్లు,జివిఆర్ ప్రసాద్,కృష్ణ,గురుమూర్తి,ఎస్వీ పటేల్, శకుంతల,ఉమా,లలిత,సునీత,నాగ రమేష్ పాల్గొని విద్యార్థిని విద్యార్థులకు పరీక్షకు సంబంధించిన మెలుకులను జాగ్రత్తలను సూచించడం జరిగింది

telugu velugu

Admin

తెలుగు వెలుగు టీవీ

మరిన్ని వార్తలు

Copyright © Telugu Velugu TV 2026. All right Reserved.



Developed By :