Thursday, 14 May 2026 01:05:13 AM
# అశ్వారావుపేటకు హార్టికల్చర్ కళాశాల తీసుకొచ్చిన ఎమ్మెల్యే జారె. # అన్నపురెడ్డిపల్లి చెరువు వద్ద పేకాట శిబిరంపై పోలీసుల దాడిలో నలుగురు అరెస్ట్. # బి ఆర్ ఎస్ కమిటి ఆధ్వర్యంలో ఆందోళన చేసిన మండల ఉపాధ్యక్షులు మద్దిరాల చిన్న పిచ్చయ్య. # ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమం ద్వారా ప్రతి ఒక్కరికి లబ్ధి చేకూర్చాలన్నదే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యం ఎమ్మెల్యే జారె. # సైబర్ సెక్యూరిటీపై అవగాహన కల్పించిన టేకులపల్లి ఎస్సై జుబేదా బేగం. # కలెక్టర్ చేతుల మీదుగా బ్యాటరీ వీల్ చైర్ పంపిణీ. # ప్రజావాణికి అధికారులు సకాలంలో హాజరు కావాలి : జిల్లా కలెక్టర్ అంకిత్. # జిల్లాలో లాడ్జిలను నడిపించే యాజమాన్యాలు నిబంధనలను కచ్చితంగా పాటించాలి. జిల్లా ఎస్పీ రోహిత్ రాజు. # ఎన్సీసీ క్యాడెట్లకు రోడ్డు భద్రతపై అవగాహన కల్పించిన ట్రాఫిక్ పోలీసులు. # కాంగ్రెస్ పార్టీ ప్రవేశపెట్టిన మహాత్మాగాంధీ జాతీయ ఉపాధిహామీ పథకం వల్ల అన్ని వర్గాలకు లబ్ధి చేకూరుతుంది. ఎమ్మెల్యే జారె. # అశ్వారావుపేట నియోజకవర్గంలో విస్తృతంగా పర్యటించిన ఎమ్మెల్యే జారె. # జిల్లాలోని మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో సమర్థవంతంగా విధులు నిర్వర్తించిన బాంబు డిస్పోజల్ బృందం సిబ్బందిని అభినందించిన జిల్లా ఎస్పీ రోహిత్ రాజు. # పర్సనల్ మేనేజర్ తిరుపతి నీ సన్మానించిన తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం. # పుల్లాయిగూడెం శ్రీసీతారామాంజనేయస్వామి ఆలయ పూజలో పాల్గొన్న టీపీసీసీ జనరల్ సెక్రటరీ నాగా సీతారాములు . # రైతు సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం గుండుగులపల్లి కార్యక్రమంలో వివరించిన ఎమ్మెల్యే జారె. # ఈవీఎం గోడౌన్‌ను తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్ అంకిత్. # విపత్తుల నిర్వహణ మాక్ ఎక్సర్సైజ్‌లకు ముందస్తు ప్రణాళిక సిద్ధం చేయాలి – జిల్లా కలెక్టర్ అంకిత్. # ఆసుపత్రులు,డయాగ్నస్టిక్ సెంటర్లకు అనుమతులు తప్పనిసరి. నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు : జిల్లా కలెక్టర్ అంకిత్. # తమిళనాడు గవర్నర్ వ్యవహారం హాస్యాస్పదం. జేబీపీ స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్ యెర్రా కామేష్. # పట్టుదల,క్రమశిక్షణ కలిగి ఉంటే ఉన్నత శిఖరాలను సులభంగా అధిగమించవచ్చు. జిల్లా ఎస్పీ రోహిత్ రాజు.

పోడు సమస్యల గురించి వినతి పత్రం అందజేసిన చిట్టి రామవరం తండా నివాసులు

Date : 01 November 2025 05:56 PM Views : 270

తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొనిజర్ల : ఈరోజు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా రామవరం చిట్టి రామవరం తండా 19వ డివిజన్, 11వ వార్డు కు నివాసులైన గిరిజన లంబాడ పోడు రైతులు బానోత్ శ్రీనివాస్ నాయక్ ఆధ్వర్యంలో సిపిఐ పార్టీ జిల్లా కార్యదర్శి ఎస్కే షాబీర్ పాషా కి పోడు సమస్యల గురించి వినతి పత్రం ఇవ్వడం జరిగింది.. కొత్తగూడెం ఫారెస్ట్ డివిజన్ రామవరం ఫారెస్ట్ రేంజ్ రామవరం బ్లాక్ గరిపేట గ్రామ పరిధిలోని అంబేద్కర్ నగర్ బిట్ ఫారెస్ట్ కంపార్ట్మెంట్ నెంబర్ వన్ సర్వేనెంబర్ 20 లో నిర్వహించిన మా యొక్క ఆర్ ఓ ఎఫ్ ఫారెస్ట్ భూములకు సర్వే అయినా మా భూములను ఫారెస్ట్ పోడు పట్టా లు ఇప్పించ గలరని పలుమార్లు అధికారుల చుట్టూ తిరుగుతున్న మా పోడు పట్టాల కోసం నిస్సహాయంగా తిరుగుతున్నాము కానీ అధికారుల నిర్లక్ష్యం వల్ల మా పోడు రైతులకు అన్యాయం జరుగుతుందని మా గోడును విన్నవించుకొని సిపిఐ పార్టీ జిల్లా కార్యదర్శి ఎస్కే షబీర్ పాషా ని కలిసి ప్రజల పక్షాన సిపిఐ పార్టీ ఎల్లవేళ పనిచేస్తుందని పోడు రైతులు ఎవరు అధైర్య పడద్దని రైతులకు అధికారులతో మాట్లాడి పట్టాలు ఇస్తాను అని హామీ ఇవ్వడం జరిగింది.

telugu velugu

Admin

తెలుగు వెలుగు టీవీ

మరిన్ని వార్తలు

Copyright © Telugu Velugu TV 2026. All right Reserved.



Developed By :