తెలుగు వెలుగు టీవీ - వార్తలు / జూలూరుపాడు : భద్రాద్రి కొత్తగూడెం నవంబర్ 4 (తెలుగు వెలుగు) జూలూరుపాడు మండలంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి ,తమిళనాడు రాష్ట్రం మాజీ గవర్నర్ కొణిజేటి రోశయ్య వర్ధంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించిన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కబడ్డీ అసోసియేషన్ జిల్లా ఉపాధ్యక్షులు లేళ్ల వెంకటరెడ్డి ,చీమకుర్తి కేశవరావు , ఆర్యవైశ్య నాయకులు మహంకాళి కృష్ణ , పెండ్యాల సత్యనారాయణ, కొదమరి మల్లికార్జునరావు, చిట్లూరి మహేష్ బాబు, వేముల నాగేశ్వరరావు, ధూప కుంట్ల బుజ్జి, వందనపు సత్యనారాయణ, గుండా వెంకన్న, పెండ్యాల నగేష్, మరియు జూలూరుపాడు మండల కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు మాలోత్ మంగీలాల్ నాయక్ , ఉద్యమకారుడు వేల్పుల నరసింహారావు, ధరావత్ రాంబాబు, రామ్ శెట్టి నాగేశ్వరరావు, పోతురాజు నాగరాజు, మంద దేవేందర్, వేల్పుల ముఖేష్ తదితరులు పాల్గొని ఆ మహనీయుడికి ఘన నివాళులర్పించడం జరిగింది
Admin
తెలుగు వెలుగు టీవీ