Monday, 03 August 2026 10:19:27 AM
# సుజాతనగర్ శివారులో పేకాట రాయుళ్ల అరెస్ట్: ₹52,100 నగదు, బైకులు, ఫోన్లు స్వాధీనం. # ఎస్ జి ఎఫ్ ఆధ్వర్యంలో స్కార్ఫ్ డే # సుజాత నగర్, బాలాజి నగర్ ల్లో వీధి కుక్కల బెడత. # జెన్‌కోను వేలంపాటలో పాల్గొనకుండా అడ్డుకోండి – పీకే–2 డీప్ సైడ్ బ్లాక్‌ను సింగరేణికే కేటాయించండి. # నూతన జీఎం (పర్సనల్ ఐ ఆర్ & పీఎం) కిరణ్ కుమార్‌కు జిఎం(పర్సనల్ వెల్ఫేర్ & సిఎస్ఆర్)అజయ్ కుమార్ కు శుభాకాంక్షలు తెలిపిన ఎఐటీయూసీ నాయకులు. # భావప్రకటనా స్వేచ్ఛ పరిరక్షణే ముఖ్యం.సిపిఐ రాష్ట్ర కార్యదర్శి, ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు. # తిరుమలాయపాలెం మండల బూత్ కమిటీల సమావేశం.పాలేరు నియోజకవర్గ SIR కోఆర్డినేటర్ నాగాసీతారాములు, ERO రవికుమార్. # 40 ఏళ్ల సుదీర్ఘ ఉపాధ్యాయ సేవలకు ఘన సన్మానం. # ప్రజా సమస్యలపై ప్రశ్నించిన నాయకులపై అక్రమ కేసులు, బిఆర్ఎస్ పార్టీ మండలఅధ్యక్షులు చాపలమడుగు రాంమూర్తి . # 50 అడుగులకు చేరిన భద్రాచలం గోదావరి. రెండవ ప్రమాద హెచ్చరిక జారీ చేసిన జిల్లా కలెక్టర్. # సారపాక,రెడ్డిపాలెం, తూర్పాక,దుమ్ముగూడెం ప్రధాన రహదారులను పరిశీలించిన జిల్లా కలెక్టర్ అంకిత్. # తాటి సురేష్ కుమార్ పదవీ విరమణ సందర్భంగా, కోమరి కృష్ణ సన్మానం. # భద్రాచల పుణ్యక్షేత్ర ఆలయ నిర్మాణ పనులను పరిశీలించిన జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఐపీఎస్. # మేరా యువ భారత్, భద్రాద్రి కొత్తగూడెం ఆధ్వర్యంలో నషా ముక్త్ యువ ఫర్ వికసిత్ భారత్ అనే అంశం మీద ఘనంగా ముగిసిన 8 రకాల జిల్లాస్థాయి పోటీలు. # ఏజెన్సీ ప్రాంతాల వికాసానికి సమగ్ర కృషి. మౌలిక వసతులు, రవాణా మెరుగుదపై ప్రత్యేక ద్రుష్టి.కొత్తగూడెం శాసనసభ్యులు కూనంనేని సాంబశివరావు. # మహిళాభివృద్ధి మరియు శిశు సంక్షేమ శాఖ, భద్రాద్రి కొత్తగూడెం. # గోదావరి వరద పరిస్థితులను క్షేత్రస్థాయిలో పరిశీలించిన జిల్లా కలెక్టర్ అంకిత్. # 16వ డివిజన్లో నూతన కాలువ నిర్మాణ పనులు ప్రారంభం.కొబ్బరికాయ కొట్టి పనులు ప్రారంభించిన 16 వ డివిజన్ కార్పొరేటర్ మునిగడప పద్మ. # పదవీ విరమణ పొందిన ఇద్దరు పోలీసు అధికారులకు జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఘన సన్మానం. # కేంద్ర ప్రభుత్వ ప్రజా వ్యతిరేక పాలనపై సమరశంఖం పూరించాలి.సిపిఐ రాష్ట్ర కార్యదర్శి, ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు.

కొత్తగూడెం లో ఘనంగా మల్కాజ్గిరి ఎంపీ ఈటల రాజేందర్ జన్మదిన వేడుకలు.

Date : 20 March 2026 07:12 PM Views : 312

తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : భారతీయ జనతా పార్టీ యువ నాయకులు సోప్పరి క్రాంతి ఆధ్వర్యంలో తెలంగాణ ఉద్యమకారుడు మాజీ మంత్రివర్యులు భారతీయ జనతా పార్టీ నేషనల్ కమిటీ మెంబర్ మల్కాజ్గిరి ఎంపీ శ్రీ ఈటెల రాజేందర్ జన్మదిన సందర్భంగా బస్టాండ్ వద్ద ఉన్న శ్రీ దత్త సాయి అనాధ మరియు వృద్ధుల ఆశ్రమంలో ఘనంగా ఉత్సవాలను నిర్వహించడం జరిగింది.ఈ సందర్భంగా ఆశ్రమంలో ఉన్న వారికి,కొత్తగూడెం బస్టాండ్,రైల్వే స్టేషన్ మరియు కొత్తగూడెం పోస్ట్ ఆఫీస్ వద్ద ఉన్న అనాధలకు అన్న ప్రసాదాలు వితరణ అందించిన యువ నాయకుడు సోప్పరి క్రాంతి ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది.ఈ సందర్భంగా క్రాంతి మాట్లాడుతూ ఈటల రాజేందర్ తెలంగాణ ఉద్యమంలో అదేవిధంగా తెలంగాణ అభివృద్ధిలో తన భాగస్వామ్యాన్ని తెలంగాణ ప్రజలు మర్చిపోరని ముఖ్యంగా బలహీన వర్గాల నాయకుడిగా తెలంగాణ రాష్ట్ర ప్రజలకు సుపరిచితుడు భారతదేశంలోని అతిపెద్ద పార్లమెంటు నియోజకవర్గానికి ఎంపీగా ఉంటూ తెలంగాణకి కేంద్ర ప్రభుత్వం నుండి వచ్చే నిధుల ద్వారా అభివృద్ధి చేస్తున్న నాయకుడని ఈ సందర్భంగా అన్నారు... ఈ కార్యక్రమంలో రంజిత్ ప్రజాపతి, గొడుగు శ్రీధర్ యాదవ్, మల్లం అంజయ్య, మాచర్ల మహేష్, కృష్ణారెడ్డి, కిరణ్, వేణు తదితరులు పాల్గొన్నారు.

telugu velugu

Admin

తెలుగు వెలుగు టీవీ

మరిన్ని వార్తలు

Copyright © Telugu Velugu TV 2026. All right Reserved.



Developed By :