Thursday, 17 September 2026 12:51:32 PM
# జమేదార్ బంజర నుంచి జ్వలించిన పోరాట జ్యోతి సోయం గంగులు.ఎస్.కె. సాబీర్ పాషా, సిపిఐ జిల్లా కార్యదర్శి, భద్రాద్రి కొత్తగూడెం. # సాయుధ పోరాట స్ఫూర్తితో కదులుదాం.అమరుల త్యాగాలు చిరస్మరణీయం.సిపిఐ రాష్ట్ర సమితి సభ్యులు సలిగంటి శ్రీనివాస్. # వాలీబాల్‌,బాస్కెట్‌బాల్‌లో క్రీడా సందడి, కొత్తగూడెం, సత్తుపల్లి ఏరియాల సంయుక్త ఆధ్వర్యంలో వాలీబాల్, బాస్కెట్‌బాల్ పోటీలు. # సాయుధ పోరాట స్ఫూర్తితో ముందుకు సాగుదాం. అమరవీరుల త్యాగాలు చిరస్మరణీయం. సిపిఐ కొత్తగూడెం పట్టణ కార్యదర్శి కంచర్ల జమలయ్య. # పాఠశాల సిబ్బందికి వాటర్ డిస్పెన్సర్ అందజేసిన రిటైర్డ్ రికార్డు అసిస్టెంట్ వెన్న ఉదయ సేత్. # బ్రహ్మా కుమారీస్ ఆధ్వర్యములో సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ నందు ఇంజనీర్స్ డే వేడుకలు. # సాయుధ పోరాట చరిత్రను వక్రీకరించొద్దు.టీజీఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి భూక్య శ్రీనివాస్. # క్రీడల్లో రాణిస్తే ఉజ్వల భవిష్యత్తు.ప్రపంచ రికార్డుతో పాల్వంచ పట్టణానికి ఖ్యాతి.అభినందన సభలో కొత్తగూడెం కార్పొరేషన్ మేయర్ మూడ్ గణేష్. # హేమచంద్రపురం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో షీ టీమ్‌ ఎస్‌ఐ రమాదేవి ఆధ్వర్యంలో మహిళలు, బాలికలు, చిన్నారుల భద్రతపై అవగాహన కార్యక్రమం. # గౌతమ్‌పూర్, 8 ఇంక్లైన్ కాలనీ గణపతి మండపం వద్ద శ్రీ సిద్ధి విఘ్నేశ్వర స్వామి నవరాత్రుల ఉత్సవాలు # కుట్టుమిషన్ల శిక్షణ సర్టిఫికెట్స్ పంపిణి. సర్టిఫికెట్స్ పంపిణీ చేసిన కొత్తగూడెం కార్పొరేషన్ మేయర్ మూడ్ గణేష్. # మట్టి విగ్రహాలను పూజిద్దాం - పర్యావరణాన్ని రక్షిద్దాం : విశ్వామిత్ర చౌహాన్. # ఖమ్మంలో జరుగు తెలంగాణ రాష్ట్ర జనసేన శంఖరావ మహాసభను జయప్రదం చేయండి. జనసేన పార్టీ నాయకులు:మోదుగు జోగారావు. # విద్యార్థులు లలిత కళల వైపు దృష్టిసారించాలి.భద్రాద్రి జిల్లా ఎస్పీ రోహిత్ రాజు. # పెండింగ్ కేసుల దర్యాప్తును వేగవంతం చేసి సత్వర పరిష్కారం చూపాలి.అన్నపురెడ్డిపల్లి పోలీస్ స్టేషన్‌ను వార్షిక తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఐపీఎస్ # రైస్ మిల్లుల సమస్యలను పరిష్కరించండి. రైస్ మిల్లుల అసోసియేషన్ ఆధ్వర్యంలో కలెక్టర్ కు వినతి. # భూ సేకరణ పనులు,సర్వే త్వరితగతిన పూర్తి చేయాలి : భద్రాద్రి జిల్లా కలెక్టర్ అంకిత్ # భారతీయ వైద్య విధానానికి పూర్వ వైభవం తీసుకురావాలి. శైవక్షేత్ర పీఠాధిపతి శివ స్వామీజీ. # నిజాం నిరంకుశత్వంపై తిరుగుబాటు చరిత్రకం.ఐలమ్మ పోరాటస్ఫూర్తి చిరస్మరణీయం. సిపిఐ జిల్లా కార్యదర్శి ఎస్ కె సాబీర్ పాషా. # కేంద్రీయ విద్యాలయం ఏర్పాటుకు విజయ మినీ పాల శీతలీకరణ కేంద్రాన్ని చుంచుపల్లిలో ఏర్పాటు చేసే చర్యలు వేగవంతం చేయాలి : జిల్లా కలెక్టర్ అంకిత్.

మండల కేంద్రంలో కిసాన్ మోర్చా జాతీయ కార్యదర్శి గొలి మధుసూదన్ రెడ్డి పర్యటన

Date : 10 November 2024 06:21 PM Views : 611

తెలుగు వెలుగు టీవీ - వార్తలు / జూలూరుపాడు : భద్రాద్రికొత్తగూడెం నవంబర్10(తెలుగువెలుగు) జూలూరుపాడు లో కిసాన్ మోర్చా జాతీయ కార్యదర్శి మరియు కేరళ రాష్ట్ర ఇన్చార్జి గోలి మధుసూదన్ రెడ్డి విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో రైతులకు రెండు లక్షల రూపాయలు రుణ మాఫీ చేస్తాం, సంవత్సరానికి రైతు భరోసా కింద పదిహేను వేల రూపాయలు ఇస్తాము అని చెప్పి ఇవ్వకుండా రైతుల నోట్లో మన్ను కొట్టింది. రైతులు ప్రైవేటుగా అధిక వడ్డీలకు అప్పులు తీసుకొచ్చి పంటకు పెట్టుబడి పెడితే, సరైన దిగుబడి రాక రైతులు ఆత్మహత్య చేసుకుంటున్నారు, కాంగ్రెస్ పార్టీ అన్ని పంటలకు మద్దతు ధరపై 500 రూపాయలు బోనస్ ఇస్తానని చెప్పి ఈరోజు కేవలం సన్న ఒడ్లుకు మాత్రమే బోనస్ ఇస్తానని చెప్పడం ఇది రైతులను మోసం చేసినట్టే సన్న ఒడ్లుకు ఎక్కువ రేటు పెట్టి బయట మిల్లర్లే కొనుగోలు చేస్తారు దానికి రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చేది ఏముంటది, ఈ రోజున కేంద్ర ప్రభుత్వం వరికి మద్దతు ధర 2321 రూపాయల ధర చెల్లిస్తుంది ,అదే కాకుండా రాష్ట్ర ప్రభుత్వానికి మార్కెటింగ్ చేసి ఎందుకు బస్తా ఖరీదు, పూరి కోస ధర, మిల్లు ఆడించినందుకు, ట్రాన్స్పోర్ట్ కు, గోడం అద్దెకు మూడు నెలల వడ్డీతో సహా కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వానికి మార్కెటింగ్ చేసినందుకు డబ్బులు చెల్లిస్తున్నది కానీ రాష్ట్ర ప్రభుత్వం మార్కెటింగ్ కూడా చేయకుండా రైతులను ఇబ్బంది పెడుతుంది, మిల్లర్లు దళార్లు కలిసి రైతులని దోచుకుంటున్నారు ,కేంద్ర ప్రభుత్వం పామాయిలకు పదివేల 400 రూపాయలు సబ్సిడీ రైతులకు చెల్లిస్తుంది ,అదే కాకుండా ఉపాధి హామీ నిధులు మరియు గ్రామ పంచాయతీలకు నిధులు కేంద్ర ప్రభుత్వం ఇస్తున్నది, అంతర్జాతీయ మార్కెట్లో ఎరువులు రేట్లు పెరుగుతున్న కూడా కేంద్ర ప్రభుత్వం సబ్సిడీ ఇస్తూ మూలపడిన ఫ్యాక్టరీలన్నీ కూడా తెరిపించి ఈరోజు రైతులకు ఎరువులు అందుబాటులో ఉండే విధంగా కేంద్ర ప్రభుత్వం కృషి చేసినది రాష్ట్ర ప్రభుత్వం ఇంతవరకు రైతులకు ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా రైతులను ఇబ్బందులకు గురి చేస్తున్నది రైతులకు ఇచ్చిన హామీలను అమలు చెయ్యకపోతే బిజెపి ఆధ్వర్యంలో డిసెంబరు ఒకటో తారీఖున నుంచి తెలంగాణలో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపట్టబోతుంది. ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో రైతులను ఇబ్బంది పెట్టకుండా కొనుగోలు చేయాలని బిజెపి బృందాలు పర్యటన చేస్తున్నాయి ,కాంగ్రెస్ పార్టీ రైతులకు ఇచ్చిన హామీలను అమలు చేసేదాకా బిజెపి ఆధ్వర్యంలో ఆందోళన కార్యక్రమాల్ని చేపడతామని కిసాన్ మోర్చా జాతీయ కార్యదర్శి గోలి మధుసూదన్ రెడ్డి అన్నారు, ఈ కార్యక్రమంలో బిజెపి కిసాన్ మోర్చా రాష్ట్ర కార్యదర్శి చిలుకూరి రమేష్ ,కిసాన్ మోర్చా జిల్లా ఉపాధ్యక్షులు మాదినేని సతీష్ ,నున్న రమేష్, తెల్లం నరసింహారావు, సిరిపరపు గోపాలరావు, వందనపు సుబ్బు, నిమ్మటూరి రామారావు, నాగేశ్వరరావు మరియు బిజెపి కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

telugu velugu

Admin

తెలుగు వెలుగు టీవీ

మరిన్ని వార్తలు

Copyright © Telugu Velugu TV 2026. All right Reserved.



Developed By :