Friday, 18 September 2026 01:38:04 AM
# మోదీ 76వ జన్మదినం సందర్భంగా బిజెపి పట్టణ అధ్యక్షులు విద్యాసాగర్ ఆధ్వర్యంలో సత్యసాయి ఆశ్రమంలో సేవకార్యక్రమం # శ్రీనగర్ ఐదవ వీది లో శ్రీ లక్ష్మీ గణపతి మండపంలో వేంచేసి ఉన్న శ్రీ లక్ష్మీ గణపతి స్వామి ప్రత్యేక పూజా. # అరెస్ట్ చేసి చేతులు దులుపుకోవడం కాదు. ఉపా చట్టం నమోదు చేయాలి. జేబీపీ స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్ యెర్రా కామేష్. # విధుల్లో అలసత్వం వహిస్తే చర్యలు తప్పవు- నగర మేయర్ మూడ్ గణేష్. # జమేదార్ బంజర నుంచి జ్వలించిన పోరాట జ్యోతి సోయం గంగులు.ఎస్.కె. సాబీర్ పాషా, సిపిఐ జిల్లా కార్యదర్శి, భద్రాద్రి కొత్తగూడెం. # సాయుధ పోరాట స్ఫూర్తితో కదులుదాం.అమరుల త్యాగాలు చిరస్మరణీయం.సిపిఐ రాష్ట్ర సమితి సభ్యులు సలిగంటి శ్రీనివాస్. # వాలీబాల్‌,బాస్కెట్‌బాల్‌లో క్రీడా సందడి, కొత్తగూడెం, సత్తుపల్లి ఏరియాల సంయుక్త ఆధ్వర్యంలో వాలీబాల్, బాస్కెట్‌బాల్ పోటీలు. # సాయుధ పోరాట స్ఫూర్తితో ముందుకు సాగుదాం. అమరవీరుల త్యాగాలు చిరస్మరణీయం. సిపిఐ కొత్తగూడెం పట్టణ కార్యదర్శి కంచర్ల జమలయ్య. # పాఠశాల సిబ్బందికి వాటర్ డిస్పెన్సర్ అందజేసిన రిటైర్డ్ రికార్డు అసిస్టెంట్ వెన్న ఉదయ సేత్. # బ్రహ్మా కుమారీస్ ఆధ్వర్యములో సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ నందు ఇంజనీర్స్ డే వేడుకలు. # సాయుధ పోరాట చరిత్రను వక్రీకరించొద్దు.టీజీఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి భూక్య శ్రీనివాస్. # క్రీడల్లో రాణిస్తే ఉజ్వల భవిష్యత్తు.ప్రపంచ రికార్డుతో పాల్వంచ పట్టణానికి ఖ్యాతి.అభినందన సభలో కొత్తగూడెం కార్పొరేషన్ మేయర్ మూడ్ గణేష్. # హేమచంద్రపురం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో షీ టీమ్‌ ఎస్‌ఐ రమాదేవి ఆధ్వర్యంలో మహిళలు, బాలికలు, చిన్నారుల భద్రతపై అవగాహన కార్యక్రమం. # గౌతమ్‌పూర్, 8 ఇంక్లైన్ కాలనీ గణపతి మండపం వద్ద శ్రీ సిద్ధి విఘ్నేశ్వర స్వామి నవరాత్రుల ఉత్సవాలు # కుట్టుమిషన్ల శిక్షణ సర్టిఫికెట్స్ పంపిణి. సర్టిఫికెట్స్ పంపిణీ చేసిన కొత్తగూడెం కార్పొరేషన్ మేయర్ మూడ్ గణేష్. # మట్టి విగ్రహాలను పూజిద్దాం - పర్యావరణాన్ని రక్షిద్దాం : విశ్వామిత్ర చౌహాన్. # ఖమ్మంలో జరుగు తెలంగాణ రాష్ట్ర జనసేన శంఖరావ మహాసభను జయప్రదం చేయండి. జనసేన పార్టీ నాయకులు:మోదుగు జోగారావు. # విద్యార్థులు లలిత కళల వైపు దృష్టిసారించాలి.భద్రాద్రి జిల్లా ఎస్పీ రోహిత్ రాజు. # పెండింగ్ కేసుల దర్యాప్తును వేగవంతం చేసి సత్వర పరిష్కారం చూపాలి.అన్నపురెడ్డిపల్లి పోలీస్ స్టేషన్‌ను వార్షిక తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఐపీఎస్ # రైస్ మిల్లుల సమస్యలను పరిష్కరించండి. రైస్ మిల్లుల అసోసియేషన్ ఆధ్వర్యంలో కలెక్టర్ కు వినతి.

పూలతోట సాగుకు ఉద్యాన శాఖ ద్వారా ఎకరానికి రూ 8000/-ప్రోత్సాహం

Date : 11 September 2025 07:19 PM Views : 2379

తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : తేదీ.10.09.2025 నాడు , జూలూరుపాడు మండలంలో జిల్లా ఉద్యాన అదికారి జంగా కిశోర్ దరఖాస్తు చేసుకున్న రైతు క్షేత్రాలను పరిశీలించడం జరిగింది . దీనిలో బాగంగా పూలతోట సాగును చేసే రైతులకుఉద్యాన శాఖ నుండి రైతులకు ఎకరానికి రాయితీ రూపంలో రూ .8000/- , వారి బ్యాంక్ ఖాతాలోకి జమచేయడం జరుగుతుంది . బంతి తోట సాగు చేసే రైతుకు ఎకరానికి 4 నుండి 6 టన్నులు దిగుబడి వస్తుంది . ప్రస్తుతం మార్కెట్ లో 1 కేజి బంతి పూల ధర రూ 50/- నుండి 60/- పలుకుతుంది కానీ ఇదే కేజి బంతిపూల ధర పండుగుల సమయంలో మాత్రం రూ 100/- నుండి రూ 150/- వరకు ఉంటుంది . పూలతోట సాగు చేసే రైతుకు ఒక ఎకరానికి నికర ఆదాయం రూ 100000/ నుండి రూ 1,50,000/- వరకు ఆదాయం పొందవచ్చు .ఈ అవకాశాన్ని వినియోగించడానికి దరఖాస్తు చేసుకొని, ఈ పథకాల వల్ల లబ్ది పొందగలరని మనవి.రైతులు తమ సంబంధిత ఉద్యాన విస్తరణ అధికారులను కలిసి దరఖాస్తు చేసుకోగలరు. దీనికి కావలసిన డాక్యుమెంట్స్ ( జిరాక్స్ కోపీస్ ),1. అప్లికేషన్, 2. పట్టాదారు పాస్బుక్ పుస్తకం, 3. బ్యాంక్ పాస్బుక్ పుస్తకం, 4. ఆధార కార్డ్ , 5. పాస్ ఫోటో సై జు పోటోస్ (2) డాక్యుమెంట్స్ ను మీ మండల ఉద్యాన విస్తరణ అడికారికి ఇవ్వగలరు .జిల్లాలోని పూలతోట సాగు చేసే రైతులు అందరూ ఉద్యాన శాఖ ద్వారా వచ్చే రాయితులను వినియోగించుకోగలరు అని విజ్ఞాపి .

telugu velugu

Admin

తెలుగు వెలుగు టీవీ

మరిన్ని వార్తలు

Copyright © Telugu Velugu TV 2026. All right Reserved.



Developed By :