Sunday, 02 August 2026 05:35:30 AM
# సుజాతనగర్ శివారులో పేకాట రాయుళ్ల అరెస్ట్: ₹52,100 నగదు, బైకులు, ఫోన్లు స్వాధీనం. # ఎస్ జి ఎఫ్ ఆధ్వర్యంలో స్కార్ఫ్ డే # సుజాత నగర్, బాలాజి నగర్ ల్లో వీధి కుక్కల బెడత. # జెన్‌కోను వేలంపాటలో పాల్గొనకుండా అడ్డుకోండి – పీకే–2 డీప్ సైడ్ బ్లాక్‌ను సింగరేణికే కేటాయించండి. # నూతన జీఎం (పర్సనల్ ఐ ఆర్ & పీఎం) కిరణ్ కుమార్‌కు జిఎం(పర్సనల్ వెల్ఫేర్ & సిఎస్ఆర్)అజయ్ కుమార్ కు శుభాకాంక్షలు తెలిపిన ఎఐటీయూసీ నాయకులు. # భావప్రకటనా స్వేచ్ఛ పరిరక్షణే ముఖ్యం.సిపిఐ రాష్ట్ర కార్యదర్శి, ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు. # తిరుమలాయపాలెం మండల బూత్ కమిటీల సమావేశం.పాలేరు నియోజకవర్గ SIR కోఆర్డినేటర్ నాగాసీతారాములు, ERO రవికుమార్. # 40 ఏళ్ల సుదీర్ఘ ఉపాధ్యాయ సేవలకు ఘన సన్మానం. # ప్రజా సమస్యలపై ప్రశ్నించిన నాయకులపై అక్రమ కేసులు, బిఆర్ఎస్ పార్టీ మండలఅధ్యక్షులు చాపలమడుగు రాంమూర్తి . # 50 అడుగులకు చేరిన భద్రాచలం గోదావరి. రెండవ ప్రమాద హెచ్చరిక జారీ చేసిన జిల్లా కలెక్టర్. # సారపాక,రెడ్డిపాలెం, తూర్పాక,దుమ్ముగూడెం ప్రధాన రహదారులను పరిశీలించిన జిల్లా కలెక్టర్ అంకిత్. # తాటి సురేష్ కుమార్ పదవీ విరమణ సందర్భంగా, కోమరి కృష్ణ సన్మానం. # భద్రాచల పుణ్యక్షేత్ర ఆలయ నిర్మాణ పనులను పరిశీలించిన జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఐపీఎస్. # మేరా యువ భారత్, భద్రాద్రి కొత్తగూడెం ఆధ్వర్యంలో నషా ముక్త్ యువ ఫర్ వికసిత్ భారత్ అనే అంశం మీద ఘనంగా ముగిసిన 8 రకాల జిల్లాస్థాయి పోటీలు. # ఏజెన్సీ ప్రాంతాల వికాసానికి సమగ్ర కృషి. మౌలిక వసతులు, రవాణా మెరుగుదపై ప్రత్యేక ద్రుష్టి.కొత్తగూడెం శాసనసభ్యులు కూనంనేని సాంబశివరావు. # మహిళాభివృద్ధి మరియు శిశు సంక్షేమ శాఖ, భద్రాద్రి కొత్తగూడెం. # గోదావరి వరద పరిస్థితులను క్షేత్రస్థాయిలో పరిశీలించిన జిల్లా కలెక్టర్ అంకిత్. # 16వ డివిజన్లో నూతన కాలువ నిర్మాణ పనులు ప్రారంభం.కొబ్బరికాయ కొట్టి పనులు ప్రారంభించిన 16 వ డివిజన్ కార్పొరేటర్ మునిగడప పద్మ. # పదవీ విరమణ పొందిన ఇద్దరు పోలీసు అధికారులకు జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఘన సన్మానం. # కేంద్ర ప్రభుత్వ ప్రజా వ్యతిరేక పాలనపై సమరశంఖం పూరించాలి.సిపిఐ రాష్ట్ర కార్యదర్శి, ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు.

అనంతారం మిషన్ భగీరథ డంపింగ్ హౌస్ కు నూతన విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ పనులు పూర్తి

Date : 09 April 2026 02:11 PM Views : 215

తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : భద్రాద్రి కొత్తగూడెం ఏప్రిల్ 9 జూలూరుపాడు మండలం అనంతారం గ్రామపంచాయతీ నందు మిషన్ భగీరథ డంపింగ్ హౌస్ కొరకు విద్యుత్ శాఖ వారు ప్రత్యేకంగా పవర్ లైన్ ఏర్పాటు చేసి నూతన ట్రాన్స్ఫార్మర్ ను ఏర్పాటు చేశారు. అనంతారం గ్రామపంచాయతీ నందు డి ఎం ఎఫ్ టి ద్వారా నల్లగొండ బోడు పంచాయితీ మరియు గాంధీనగర్ పంచాయతీలకు మిషన్ భగీరథ ప్రాజెక్టు నీళ్లు డంపింగ్ ద్వారా పంపు చేసేందుకు 90 వేల లీటర్ల సంప్ హౌస్ నిర్మాణం చేశారు ఈ పనులు తుది దశకు చేరుకున్నాయి. ఈ సంపు హౌస్ ద్వారా నీళ్లు పంప్ చేయడానికి రెండు 12hp మోటార్లను వాడనున్నారు. పంప్ హౌస్ ల వద్ద విద్యుత్ సరఫరా లో అంతరాయం కలిగి నీటి పంపి ఆగిపోకుండా ఉండేందుకు డంపింగ్ హౌస్ ల వద్ద సపరేట్ ట్రాన్స్ఫార్మర్ ను ఏర్పాటు చేసినట్లు విద్యుత్ శాఖ ఏడిఈ ఎం రవికుమార్ తెలిపారు. ఈ నూతన విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ కు ఆనంతారం సర్పంచ్ కోర్సా రమేష్ కొబ్బరికాయ కొట్టి ట్రాన్స్ఫార్మర్ ను ఆన్ చేశారు. మిషన్ భగీరథ(dmpt) ఏఈ కిషోర్ మాట్లాడుతూ 90 వేల లీటర్ల సంప్ పనులు తుది దశకు చేరుకున్నాయని త్వరలోనే నీటిని నల్లబండ్లబోడు, గాంధీనగర్ పంచాయతీలకు మోటర్ల ద్వారా నీటి నీ పంపు చేస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో విద్యుత్ శాఖ ఏడిఈఎం రవికుమార్, ఏ ఈ జి ప్రవీణ్, లైన్మెన్ లు భాస్కర్, నాగరాజు డంపింగ్ హౌస్ సూపర్వైజర్ సుబ్బారావు మరియు గ్రామస్తులు ఉన్నారు.

telugu velugu

Admin

తెలుగు వెలుగు టీవీ

మరిన్ని వార్తలు

Copyright © Telugu Velugu TV 2026. All right Reserved.



Developed By :