Monday, 03 August 2026 04:16:52 AM
# సుజాతనగర్ శివారులో పేకాట రాయుళ్ల అరెస్ట్: ₹52,100 నగదు, బైకులు, ఫోన్లు స్వాధీనం. # ఎస్ జి ఎఫ్ ఆధ్వర్యంలో స్కార్ఫ్ డే # సుజాత నగర్, బాలాజి నగర్ ల్లో వీధి కుక్కల బెడత. # జెన్‌కోను వేలంపాటలో పాల్గొనకుండా అడ్డుకోండి – పీకే–2 డీప్ సైడ్ బ్లాక్‌ను సింగరేణికే కేటాయించండి. # నూతన జీఎం (పర్సనల్ ఐ ఆర్ & పీఎం) కిరణ్ కుమార్‌కు జిఎం(పర్సనల్ వెల్ఫేర్ & సిఎస్ఆర్)అజయ్ కుమార్ కు శుభాకాంక్షలు తెలిపిన ఎఐటీయూసీ నాయకులు. # భావప్రకటనా స్వేచ్ఛ పరిరక్షణే ముఖ్యం.సిపిఐ రాష్ట్ర కార్యదర్శి, ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు. # తిరుమలాయపాలెం మండల బూత్ కమిటీల సమావేశం.పాలేరు నియోజకవర్గ SIR కోఆర్డినేటర్ నాగాసీతారాములు, ERO రవికుమార్. # 40 ఏళ్ల సుదీర్ఘ ఉపాధ్యాయ సేవలకు ఘన సన్మానం. # ప్రజా సమస్యలపై ప్రశ్నించిన నాయకులపై అక్రమ కేసులు, బిఆర్ఎస్ పార్టీ మండలఅధ్యక్షులు చాపలమడుగు రాంమూర్తి . # 50 అడుగులకు చేరిన భద్రాచలం గోదావరి. రెండవ ప్రమాద హెచ్చరిక జారీ చేసిన జిల్లా కలెక్టర్. # సారపాక,రెడ్డిపాలెం, తూర్పాక,దుమ్ముగూడెం ప్రధాన రహదారులను పరిశీలించిన జిల్లా కలెక్టర్ అంకిత్. # తాటి సురేష్ కుమార్ పదవీ విరమణ సందర్భంగా, కోమరి కృష్ణ సన్మానం. # భద్రాచల పుణ్యక్షేత్ర ఆలయ నిర్మాణ పనులను పరిశీలించిన జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఐపీఎస్. # మేరా యువ భారత్, భద్రాద్రి కొత్తగూడెం ఆధ్వర్యంలో నషా ముక్త్ యువ ఫర్ వికసిత్ భారత్ అనే అంశం మీద ఘనంగా ముగిసిన 8 రకాల జిల్లాస్థాయి పోటీలు. # ఏజెన్సీ ప్రాంతాల వికాసానికి సమగ్ర కృషి. మౌలిక వసతులు, రవాణా మెరుగుదపై ప్రత్యేక ద్రుష్టి.కొత్తగూడెం శాసనసభ్యులు కూనంనేని సాంబశివరావు. # మహిళాభివృద్ధి మరియు శిశు సంక్షేమ శాఖ, భద్రాద్రి కొత్తగూడెం. # గోదావరి వరద పరిస్థితులను క్షేత్రస్థాయిలో పరిశీలించిన జిల్లా కలెక్టర్ అంకిత్. # 16వ డివిజన్లో నూతన కాలువ నిర్మాణ పనులు ప్రారంభం.కొబ్బరికాయ కొట్టి పనులు ప్రారంభించిన 16 వ డివిజన్ కార్పొరేటర్ మునిగడప పద్మ. # పదవీ విరమణ పొందిన ఇద్దరు పోలీసు అధికారులకు జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఘన సన్మానం. # కేంద్ర ప్రభుత్వ ప్రజా వ్యతిరేక పాలనపై సమరశంఖం పూరించాలి.సిపిఐ రాష్ట్ర కార్యదర్శి, ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు.

అక్రమ అరెస్టులతో ఉద్యమాన్ని ఆపలేరు: కాపు సీతాలక్ష్మి

Date : 16 July 2026 12:54 PM Views : 164

తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : కేసీఆర్ కలల స్వప్నం సీతారామ ప్రాజెక్ట్ 31 నెలల పాలనలో భద్రాద్రి జిల్లాకు ఒరగబెట్టింది ఏంటి..? పక్కనే ఉన్న గోదావరి జలాలతోటి భద్రాద్రి జిల్లాను సస్యశ్యామలం చేయాలని కేసీఆర్ సీతారామ ప్రాజెక్టు నిర్మించారని కొత్తగూడెం మున్సిపల్ మాజీ చైర్ పర్సన్ కాపు సీతాలక్ష్మి అన్నారు. జిల్లాలో డిప్యూటీ సీఎం, మంత్రుల పర్యటన నేపథ్యంలో బీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలను అదుపులోకి తీసుకోవడాన్ని ఆమె ఖండించారు. సీతారామ జలాలను భద్రాద్రి జిల్లా రైతాంగానికి పూర్తిగా ఇవ్వకుండా ఖమ్మం జిల్లాకు తరలించడం సరికాదన్నారు. కన్నేపల్లి పంప్ హౌస్ ద్వారా సాగు జలాలను తెలంగాణ రైతాంగానికి ఇవ్వాలని కోరితే ఆ రైతులను కోసి రక్తాన్ని పంటపై చల్లమని సీఎం రేవంత్ చెప్పడం దుర్మార్గమని మండిపడ్డారు. ఇప్పటికే రెండు రైతు బంధు డబ్బులు ఎగ్గొట్టారని, రైతు భీమా పథకం అమలు చేయడం లేదని తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వాన్ని అడుగడుగునా ప్రశ్నిస్తామని చెప్పారు. 31 నెలల పాలనలో భద్రాద్రి జిల్లాకు ముగ్గురు మంత్రులు ఒరగబెట్టింది ఏంటని ప్రశ్నించారు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో జరిగిన పనులకు కొబ్బరికాయలు కొట్టడం తప్ప రేవంత్ రెడ్డి ప్రభుత్వం చేసిందేమీ లేదన్నారు. అరెస్ట్ అయిన వారిలో లచ్చిరాం, సూరిబాబు, సుందర్ పాసి, పూర్ణ, పాషా, లక్ష్మి, సోహెబ్, పేరం సందేశ్, కుమార్, మద్దెల సుదీర్, లక్కీనేని షణ్ముఖ సాయి ఉన్నారు.

telugu velugu

Admin

తెలుగు వెలుగు టీవీ

మరిన్ని వార్తలు

Copyright © Telugu Velugu TV 2026. All right Reserved.



Developed By :