Saturday, 19 September 2026 02:51:57 PM
# హమారా ప్రసాద్ ను UAPA చట్టం కింద శాశ్వతంగా జైల్లోనే ఉంచాలి. మద్దెల శివకుమార్. # ఎస్‌ఆర్‌ ప్రైమ్‌ స్కూల్‌లో షీ టీమ్‌–భరోసా అవగాహన కార్యక్రమం. # వెదురు పెంపకాన్ని ప్రోత్సహించి పర్యావరణ పరిరక్షణకు కృషి చేయాలి: జిల్లా కలెక్టర్ అంకిత్ # మోదీ 76వ జన్మదినం సందర్భంగా బిజెపి పట్టణ అధ్యక్షులు విద్యాసాగర్ ఆధ్వర్యంలో సత్యసాయి ఆశ్రమంలో సేవకార్యక్రమం # శ్రీనగర్ ఐదవ వీది లో శ్రీ లక్ష్మీ గణపతి మండపంలో వేంచేసి ఉన్న శ్రీ లక్ష్మీ గణపతి స్వామి ప్రత్యేక పూజా. # అరెస్ట్ చేసి చేతులు దులుపుకోవడం కాదు. ఉపా చట్టం నమోదు చేయాలి. జేబీపీ స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్ యెర్రా కామేష్. # విధుల్లో అలసత్వం వహిస్తే చర్యలు తప్పవు- నగర మేయర్ మూడ్ గణేష్. # జమేదార్ బంజర నుంచి జ్వలించిన పోరాట జ్యోతి సోయం గంగులు.ఎస్.కె. సాబీర్ పాషా, సిపిఐ జిల్లా కార్యదర్శి, భద్రాద్రి కొత్తగూడెం. # సాయుధ పోరాట స్ఫూర్తితో కదులుదాం.అమరుల త్యాగాలు చిరస్మరణీయం.సిపిఐ రాష్ట్ర సమితి సభ్యులు సలిగంటి శ్రీనివాస్. # వాలీబాల్‌,బాస్కెట్‌బాల్‌లో క్రీడా సందడి, కొత్తగూడెం, సత్తుపల్లి ఏరియాల సంయుక్త ఆధ్వర్యంలో వాలీబాల్, బాస్కెట్‌బాల్ పోటీలు. # సాయుధ పోరాట స్ఫూర్తితో ముందుకు సాగుదాం. అమరవీరుల త్యాగాలు చిరస్మరణీయం. సిపిఐ కొత్తగూడెం పట్టణ కార్యదర్శి కంచర్ల జమలయ్య. # పాఠశాల సిబ్బందికి వాటర్ డిస్పెన్సర్ అందజేసిన రిటైర్డ్ రికార్డు అసిస్టెంట్ వెన్న ఉదయ సేత్. # బ్రహ్మా కుమారీస్ ఆధ్వర్యములో సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ నందు ఇంజనీర్స్ డే వేడుకలు. # సాయుధ పోరాట చరిత్రను వక్రీకరించొద్దు.టీజీఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి భూక్య శ్రీనివాస్. # క్రీడల్లో రాణిస్తే ఉజ్వల భవిష్యత్తు.ప్రపంచ రికార్డుతో పాల్వంచ పట్టణానికి ఖ్యాతి.అభినందన సభలో కొత్తగూడెం కార్పొరేషన్ మేయర్ మూడ్ గణేష్. # హేమచంద్రపురం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో షీ టీమ్‌ ఎస్‌ఐ రమాదేవి ఆధ్వర్యంలో మహిళలు, బాలికలు, చిన్నారుల భద్రతపై అవగాహన కార్యక్రమం. # గౌతమ్‌పూర్, 8 ఇంక్లైన్ కాలనీ గణపతి మండపం వద్ద శ్రీ సిద్ధి విఘ్నేశ్వర స్వామి నవరాత్రుల ఉత్సవాలు # కుట్టుమిషన్ల శిక్షణ సర్టిఫికెట్స్ పంపిణి. సర్టిఫికెట్స్ పంపిణీ చేసిన కొత్తగూడెం కార్పొరేషన్ మేయర్ మూడ్ గణేష్. # మట్టి విగ్రహాలను పూజిద్దాం - పర్యావరణాన్ని రక్షిద్దాం : విశ్వామిత్ర చౌహాన్. # ఖమ్మంలో జరుగు తెలంగాణ రాష్ట్ర జనసేన శంఖరావ మహాసభను జయప్రదం చేయండి. జనసేన పార్టీ నాయకులు:మోదుగు జోగారావు.

మెడికో విద్యార్థినిపై అత్యాచార ఘటనను నిరసిస్తూ బస్టాండ్ అమరవీరుల స్తూపం వద్ద నివాళులర్పించడం జరిగినది

Date : 17 August 2024 06:35 PM Views : 553

తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : భద్రాద్రి కొత్తగూడెం సిపిఐ ఎన్ఎఫ్ఐ డబ్ల్యు మహిళా సమాఖ్య ఆధ్వర్యంలో కలకత్తాలో ట్రైనీ డాక్టర్ పై అత్యాచారం చేసి హత్య చేసిన ఘటనపై బస్టాండ్ అమరవీరుల స్తూపం వద్ద నివాళులర్పించడం జరిగినది, జిల్లా నాయకురాలు రత్నకుమారి మాట్లాడుతూ ట్రైనీ డాక్టర్ పై జరిగిన అత్యాచార ఘటన చాలా బాధాకరమైన విషయం ఎన్ని చట్టాలు వచ్చినా నేరస్తులను అదుపులో పెట్టలేకపోతున్నారు 8 నెలల పసి గుడ్డు నుండి 10 సంవత్సరాల బాలిక 90 సంవత్సరాల వృద్దురాలిని కూడా వదలని ఈ దుర్మార్గులకు కచ్చితంగా ఉరిశిక్ష పడాలి, గల్ఫ్ దేశాలలోచిన్న తప్పు చేసిన వెంబటే షూట్ చేయడమా లేదా ఉరిశిక్ష వేయడమా అమలు చేస్తారు, అలాంటి చట్టం మనదేశంలో రావాలి,కానీ మనదేశంలో సంవత్సరాల తరబడి కోట్ల చుట్టూ తిరిగి తిరిగి ఎప్పటికో శిక్ష పడుతుంది, లేదా బెయిల్ మీద బయటికి వచ్చేస్తాము అనే ధైర్యముతో ఈ దుర్మార్గుల ఆగడాలు ఎక్కువైపోతున్నాయి, వెలుగులోకి వచ్చేయి కొన్ని వెలుగులోకి రానివి కోకొల్లలు, ఎన్ని చట్టాలు తెచ్చినా వీరు మారరు, ఈ దుర్మార్గులు మారాలి అంటే ఉరిశిక్ష మార్గం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వలు కఠిన నిర్ణయాలు తీసుకుని ఉరిశిక్ష అమలులోకి తెస్తేనే ఇలాంటి ఆగడాలు ఆగుతాయి,దోషులు ఎంతటి వారైనా వెంటనే కఠిన చర్యలు తీసుకోవాలని మహిళా సమాఖ్య డిమాండ్ చేస్తున్నాము మరి ముఖ్యంగా మనదేశంలో గంజాయి, కుకెన్ లాంటి డ్రగ్స్ సేవించడం వలన ఎంతటి అరాచకానికైనా తెగబడుతున్నారు, వాటిని అరికట్టాలని ప్రభుత్వానికి విన్నపం చేస్తున్నాము, ఈ కార్యక్రమంలో కరిష రత్నకుమారి, మద్దెల విజయలక్ష్మి, పల్నాటి వీణ, షమీమ్,శాంతి, సునీత, బుజ్జమ్మ, ప్రమీల,లావణ్య,శ్రీరాముల విజయలక్ష్మి,మానస,పుష్పతదితరులు పాల్గొన్నారు

telugu velugu

Admin

తెలుగు వెలుగు టీవీ

మరిన్ని వార్తలు

Copyright © Telugu Velugu TV 2026. All right Reserved.



Developed By :