Thursday, 17 September 2026 08:23:19 AM
# జమేదార్ బంజర నుంచి జ్వలించిన పోరాట జ్యోతి సోయం గంగులు.ఎస్.కె. సాబీర్ పాషా, సిపిఐ జిల్లా కార్యదర్శి, భద్రాద్రి కొత్తగూడెం. # సాయుధ పోరాట స్ఫూర్తితో కదులుదాం.అమరుల త్యాగాలు చిరస్మరణీయం.సిపిఐ రాష్ట్ర సమితి సభ్యులు సలిగంటి శ్రీనివాస్. # వాలీబాల్‌,బాస్కెట్‌బాల్‌లో క్రీడా సందడి, కొత్తగూడెం, సత్తుపల్లి ఏరియాల సంయుక్త ఆధ్వర్యంలో వాలీబాల్, బాస్కెట్‌బాల్ పోటీలు. # సాయుధ పోరాట స్ఫూర్తితో ముందుకు సాగుదాం. అమరవీరుల త్యాగాలు చిరస్మరణీయం. సిపిఐ కొత్తగూడెం పట్టణ కార్యదర్శి కంచర్ల జమలయ్య. # పాఠశాల సిబ్బందికి వాటర్ డిస్పెన్సర్ అందజేసిన రిటైర్డ్ రికార్డు అసిస్టెంట్ వెన్న ఉదయ సేత్. # బ్రహ్మా కుమారీస్ ఆధ్వర్యములో సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ నందు ఇంజనీర్స్ డే వేడుకలు. # సాయుధ పోరాట చరిత్రను వక్రీకరించొద్దు.టీజీఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి భూక్య శ్రీనివాస్. # క్రీడల్లో రాణిస్తే ఉజ్వల భవిష్యత్తు.ప్రపంచ రికార్డుతో పాల్వంచ పట్టణానికి ఖ్యాతి.అభినందన సభలో కొత్తగూడెం కార్పొరేషన్ మేయర్ మూడ్ గణేష్. # హేమచంద్రపురం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో షీ టీమ్‌ ఎస్‌ఐ రమాదేవి ఆధ్వర్యంలో మహిళలు, బాలికలు, చిన్నారుల భద్రతపై అవగాహన కార్యక్రమం. # గౌతమ్‌పూర్, 8 ఇంక్లైన్ కాలనీ గణపతి మండపం వద్ద శ్రీ సిద్ధి విఘ్నేశ్వర స్వామి నవరాత్రుల ఉత్సవాలు # కుట్టుమిషన్ల శిక్షణ సర్టిఫికెట్స్ పంపిణి. సర్టిఫికెట్స్ పంపిణీ చేసిన కొత్తగూడెం కార్పొరేషన్ మేయర్ మూడ్ గణేష్. # మట్టి విగ్రహాలను పూజిద్దాం - పర్యావరణాన్ని రక్షిద్దాం : విశ్వామిత్ర చౌహాన్. # ఖమ్మంలో జరుగు తెలంగాణ రాష్ట్ర జనసేన శంఖరావ మహాసభను జయప్రదం చేయండి. జనసేన పార్టీ నాయకులు:మోదుగు జోగారావు. # విద్యార్థులు లలిత కళల వైపు దృష్టిసారించాలి.భద్రాద్రి జిల్లా ఎస్పీ రోహిత్ రాజు. # పెండింగ్ కేసుల దర్యాప్తును వేగవంతం చేసి సత్వర పరిష్కారం చూపాలి.అన్నపురెడ్డిపల్లి పోలీస్ స్టేషన్‌ను వార్షిక తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఐపీఎస్ # రైస్ మిల్లుల సమస్యలను పరిష్కరించండి. రైస్ మిల్లుల అసోసియేషన్ ఆధ్వర్యంలో కలెక్టర్ కు వినతి. # భూ సేకరణ పనులు,సర్వే త్వరితగతిన పూర్తి చేయాలి : భద్రాద్రి జిల్లా కలెక్టర్ అంకిత్ # భారతీయ వైద్య విధానానికి పూర్వ వైభవం తీసుకురావాలి. శైవక్షేత్ర పీఠాధిపతి శివ స్వామీజీ. # నిజాం నిరంకుశత్వంపై తిరుగుబాటు చరిత్రకం.ఐలమ్మ పోరాటస్ఫూర్తి చిరస్మరణీయం. సిపిఐ జిల్లా కార్యదర్శి ఎస్ కె సాబీర్ పాషా. # కేంద్రీయ విద్యాలయం ఏర్పాటుకు విజయ మినీ పాల శీతలీకరణ కేంద్రాన్ని చుంచుపల్లిలో ఏర్పాటు చేసే చర్యలు వేగవంతం చేయాలి : జిల్లా కలెక్టర్ అంకిత్.

రామవరం లో ఏఐవైఎఫ్ ఆధ్వర్యంలో బీసీ బంద్ విజయవంతం. బీసీలకు 42 శాతం రిజర్వేషన్ కల్పించాలని రాస్తారోకో,ధర్న.ఏఐవైఎఫ్ జిల్లా కార్యదర్శి ఎస్.కె ఫయూమ్ దాదా.

Date : 18 October 2025 07:30 PM Views : 411

తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : తెలంగాణ రాష్ట్ర బందు పిలుపులో భాగంగా సిపిఐ అనుబంధ సంఘం ఏఐవైఎఫ్ రాష్ట్ర నాయకత్వం పిలుపులో భాగంగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కేంద్రం రామవరం పట్టణంలో ఏఐవైఎఫ్ జిల్లా కార్యదర్శి ఎస్కె ఫయుమ్ దాదా ఆధ్వర్యంలో రాస్తారోకో నిర్వహించి అనంతరం ధర్నా చేశారు. ఈ సందర్భంగా ఫయూమ్ మాట్లాడుతూ బీసీ బిల్లు 42 శాతం అమలుపరచకుండా హైకోర్టులో రీట్ పిటిషన్ దాగాలు చేసిన బి.మాధవరెడ్డి బీసీలపై చూపిన పాశవిక చర్యను ఖండిస్తున్నామని, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం శాసనసభలో బీసీలకు 42 శాతం రిజర్వేషన్ అమలు పరచాలని తీసుకున్న నిర్ణయాన్ని హైకోర్టు, సుప్రీంకోర్టులు నిరాకరించడం బాధాకరమని, బీసీ 42 శాతం బిల్లును పార్లమెంట్లో ప్రవేశపెట్టి కేంద్ర ప్రభుత్వం తక్షణమే అమలు చేయాలని, బీసీలకు స్థానిక సంస్థల ఎన్నికల్లో అసెంబ్లీ ,పార్లమెంటులో అవకాశం కల్పించాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. 56% గా ఉన్న బీసీలను 42 శాతం రిజర్వేషన్లు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అవకాశం కల్పించడంతో అగ్రవర్ణాలు ఎందుకు అడ్డుపడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలోఏఐవైఎఫ్ జిల్లా సహాయ కార్యదర్శి ఎస్కె ఖయ్యూం, జిల్లా ఉపాధ్యక్షుడు బరిగెల భూపేష్, రామవరం సిపిఐ బ్రాంచ్ కార్యదర్శి మర్రి గోపికృష్ణ, సిపిఐ , ఏఐవైఎఫ్ నాయకులు జావిద్, రణధీర్, అల్ల కొండ గోపి, జంజర్ల కృష్ణ, కొయ్యడ రవి,శివ, రౌతు సురేష్, విజయ్ కాంత్, వెంకట్ ,చంటి తదితరులు పాల్గొన్నారు.

telugu velugu

Admin

తెలుగు వెలుగు టీవీ

మరిన్ని వార్తలు

Copyright © Telugu Velugu TV 2026. All right Reserved.



Developed By :