Saturday, 19 September 2026 01:34:07 PM
# హమారా ప్రసాద్ ను UAPA చట్టం కింద శాశ్వతంగా జైల్లోనే ఉంచాలి. మద్దెల శివకుమార్. # ఎస్‌ఆర్‌ ప్రైమ్‌ స్కూల్‌లో షీ టీమ్‌–భరోసా అవగాహన కార్యక్రమం. # వెదురు పెంపకాన్ని ప్రోత్సహించి పర్యావరణ పరిరక్షణకు కృషి చేయాలి: జిల్లా కలెక్టర్ అంకిత్ # మోదీ 76వ జన్మదినం సందర్భంగా బిజెపి పట్టణ అధ్యక్షులు విద్యాసాగర్ ఆధ్వర్యంలో సత్యసాయి ఆశ్రమంలో సేవకార్యక్రమం # శ్రీనగర్ ఐదవ వీది లో శ్రీ లక్ష్మీ గణపతి మండపంలో వేంచేసి ఉన్న శ్రీ లక్ష్మీ గణపతి స్వామి ప్రత్యేక పూజా. # అరెస్ట్ చేసి చేతులు దులుపుకోవడం కాదు. ఉపా చట్టం నమోదు చేయాలి. జేబీపీ స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్ యెర్రా కామేష్. # విధుల్లో అలసత్వం వహిస్తే చర్యలు తప్పవు- నగర మేయర్ మూడ్ గణేష్. # జమేదార్ బంజర నుంచి జ్వలించిన పోరాట జ్యోతి సోయం గంగులు.ఎస్.కె. సాబీర్ పాషా, సిపిఐ జిల్లా కార్యదర్శి, భద్రాద్రి కొత్తగూడెం. # సాయుధ పోరాట స్ఫూర్తితో కదులుదాం.అమరుల త్యాగాలు చిరస్మరణీయం.సిపిఐ రాష్ట్ర సమితి సభ్యులు సలిగంటి శ్రీనివాస్. # వాలీబాల్‌,బాస్కెట్‌బాల్‌లో క్రీడా సందడి, కొత్తగూడెం, సత్తుపల్లి ఏరియాల సంయుక్త ఆధ్వర్యంలో వాలీబాల్, బాస్కెట్‌బాల్ పోటీలు. # సాయుధ పోరాట స్ఫూర్తితో ముందుకు సాగుదాం. అమరవీరుల త్యాగాలు చిరస్మరణీయం. సిపిఐ కొత్తగూడెం పట్టణ కార్యదర్శి కంచర్ల జమలయ్య. # పాఠశాల సిబ్బందికి వాటర్ డిస్పెన్సర్ అందజేసిన రిటైర్డ్ రికార్డు అసిస్టెంట్ వెన్న ఉదయ సేత్. # బ్రహ్మా కుమారీస్ ఆధ్వర్యములో సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ నందు ఇంజనీర్స్ డే వేడుకలు. # సాయుధ పోరాట చరిత్రను వక్రీకరించొద్దు.టీజీఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి భూక్య శ్రీనివాస్. # క్రీడల్లో రాణిస్తే ఉజ్వల భవిష్యత్తు.ప్రపంచ రికార్డుతో పాల్వంచ పట్టణానికి ఖ్యాతి.అభినందన సభలో కొత్తగూడెం కార్పొరేషన్ మేయర్ మూడ్ గణేష్. # హేమచంద్రపురం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో షీ టీమ్‌ ఎస్‌ఐ రమాదేవి ఆధ్వర్యంలో మహిళలు, బాలికలు, చిన్నారుల భద్రతపై అవగాహన కార్యక్రమం. # గౌతమ్‌పూర్, 8 ఇంక్లైన్ కాలనీ గణపతి మండపం వద్ద శ్రీ సిద్ధి విఘ్నేశ్వర స్వామి నవరాత్రుల ఉత్సవాలు # కుట్టుమిషన్ల శిక్షణ సర్టిఫికెట్స్ పంపిణి. సర్టిఫికెట్స్ పంపిణీ చేసిన కొత్తగూడెం కార్పొరేషన్ మేయర్ మూడ్ గణేష్. # మట్టి విగ్రహాలను పూజిద్దాం - పర్యావరణాన్ని రక్షిద్దాం : విశ్వామిత్ర చౌహాన్. # ఖమ్మంలో జరుగు తెలంగాణ రాష్ట్ర జనసేన శంఖరావ మహాసభను జయప్రదం చేయండి. జనసేన పార్టీ నాయకులు:మోదుగు జోగారావు.

రైతులకు ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చాలి

Date : 10 January 2025 07:29 PM Views : 812

తెలుగు వెలుగు టీవీ - వార్తలు / జూలూరుపాడు : భద్రాద్రి కొత్తగూడెం జనవరి 10 తెలుగు వెలుగు) బిజెపి కిసాన్ మోర్చా ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో రైతులకు ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చాలని తహసిల్దార్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించి అనంతరం తాసిల్దార్ ఆఫీసులో మెమోరాండం ఇవ్వడం జరిగినది. ఈ సందర్భంగా కిసాన్ మోర్చా రాష్ట్ర కార్యదర్శి చిలుకూరి రమేష్ మాట్లాడుతూ రెండు లక్షల వ్యవసాయ రుణమాఫీని 50% రైతులు మాత్రమే అయినది, రైతులు రుణమాఫీ కోసం ఎదురు చూడవలసిన పరిస్థితి రావడం బాధాకరం, రైతులందరికీ ఎంత అప్పు ఉన్నా సరే మీరు ఇచ్చిన హామీ ప్రకారం రెండు లక్షల రూపాయలు మాఫీ చేయాలి. ఏజెన్సీ ప్రాంతంలో ఎక్కువ శాతం రైతులకు పహాని నక్కల్ మీదనే లోను తీసుకున్నారు , షరతులు లేకుండా రైతులందరికీ కూడా రుణమాఫీ చేయాలి రైతు భరోసా పేరుతో ఎకరాకు ఏడాదికి 15000 రూపాయలు ఖరీఫ్, రబీ కలుపుకొని మేనిఫెస్టోలో పేర్కొని నేటి వరకు ఖరీఫ్ పంటకు డబ్బులు ఇవ్వలేదు, వ్యవసాయ కూలీలకు 12 వేల రూపాయలు ఇస్తామని చెప్పి నేటి వరకు ఇవ్వలేదు, రైతుల పండించిన అన్ని పంటలకు బోనస్ ఇస్తామని చెప్పి, సన్న వడ్లకు మాత్రమే బోనస్ ఇస్తామని చెప్పి రైతులని కాంగ్రెస్ పార్టీ మోసం చేసినది, పంటలు అతివృష్టి,అనావృష్టి వల్ల నష్టపోయినప్పుడు వాటికి బీమా సౌకర్యం కాంగ్రెస్ పార్టీ అమలు చేయట్లేదు, ఇప్పటికైనా సరే ప్రధానమంత్రి పసల బీమా యోజన పథకాన్ని తెలంగాణ రాష్ట్రంలో అమలు చేసి రైతాంగాన్ని ఆదుకోవాలి, కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో పేర్కొన్న విధంగా రైతులకు ఇచ్చిన హామీలు అన్నిటినీ అమలు చేయాలని బిజెపి కిసాన్ మోర్చా రాష్ట్ర కార్యదర్శి చిలుకూరి రమేష్ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేసినారు.ఈ కార్యక్రమంలో కిసాన్ మోర్చా జిల్లా ఉపాధ్యక్షులు మాదినేని సతీష్, జిల్లా నాయకులు తెల్లం నరసింహారావు, నున్న రమేష్, బిజెపి మండల అధ్యక్షుడు సిరిపురపు ప్రసాద్, కిసాన్ మోర్చా మండల ప్రధాన కార్యదర్శి సిరిపురపు పుల్లారావు, నాగ శ్రీను, వెంకట్రావు గోపాలరావు వెంకటేశ్వర్లు, చిలుకూరి కిరణ్, రైతులు పాల్గొన్నారు.

telugu velugu

Admin

తెలుగు వెలుగు టీవీ

మరిన్ని వార్తలు

Copyright © Telugu Velugu TV 2026. All right Reserved.



Developed By :