తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : కొత్తగూడెం బూడిద గడ్డ స్నేహలత& సంధ్యలత అనాధ శరణాలయంలో బిజెపి ఆధ్వర్యంలో తెలంగాణ విమోచన దినోత్సవం, భారత దేశ ప్రధాని మంత్రి నరేంద్ర దామోదర్ దాస్ మోది పుట్టినరోజు వేడుకలు కేక్ కట్ చేసి పండ్లు పంపిణీ చేశారు. .ఈ కార్యక్రమంలో బిజెపి జిల్లా నాయకులు ఆకుల నాగేశ్వరరావు గౌడ్, అసెంబ్లీ కన్వీనర్ తిమ్మిరి నరేంద్రబాబు, బిజెపి నాయకులు యెల్దండి పూర్ణచందర్ రావు, పైడిపాటి రవీందర్,బుడిగాం రవి కుమార్ ,బిజెపి రాష్ట్ర మహిళా ఉపాధ్యక్షురాలు బానోత్ విజయలక్ష్మి, పిల్లి రాజేశ్వరరావు, చు0చుపల్లి మండల అధ్యక్షులు రాయుడు నాగేశ్వరరావు, , వీరగోని వెంకటరమణ,గుమలాపురం సత్యనారాయణ, రాజా మొలి,బానోత్ వీరాన్న, సువర్ణ కంటి మోహన్రావు గౌడ్, రామారావు, విజయ తదితరులు పాల్గొన్నారు.
Admin
తెలుగు వెలుగు టీవీ