Monday, 03 August 2026 09:59:47 AM
# సుజాతనగర్ శివారులో పేకాట రాయుళ్ల అరెస్ట్: ₹52,100 నగదు, బైకులు, ఫోన్లు స్వాధీనం. # ఎస్ జి ఎఫ్ ఆధ్వర్యంలో స్కార్ఫ్ డే # సుజాత నగర్, బాలాజి నగర్ ల్లో వీధి కుక్కల బెడత. # జెన్‌కోను వేలంపాటలో పాల్గొనకుండా అడ్డుకోండి – పీకే–2 డీప్ సైడ్ బ్లాక్‌ను సింగరేణికే కేటాయించండి. # నూతన జీఎం (పర్సనల్ ఐ ఆర్ & పీఎం) కిరణ్ కుమార్‌కు జిఎం(పర్సనల్ వెల్ఫేర్ & సిఎస్ఆర్)అజయ్ కుమార్ కు శుభాకాంక్షలు తెలిపిన ఎఐటీయూసీ నాయకులు. # భావప్రకటనా స్వేచ్ఛ పరిరక్షణే ముఖ్యం.సిపిఐ రాష్ట్ర కార్యదర్శి, ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు. # తిరుమలాయపాలెం మండల బూత్ కమిటీల సమావేశం.పాలేరు నియోజకవర్గ SIR కోఆర్డినేటర్ నాగాసీతారాములు, ERO రవికుమార్. # 40 ఏళ్ల సుదీర్ఘ ఉపాధ్యాయ సేవలకు ఘన సన్మానం. # ప్రజా సమస్యలపై ప్రశ్నించిన నాయకులపై అక్రమ కేసులు, బిఆర్ఎస్ పార్టీ మండలఅధ్యక్షులు చాపలమడుగు రాంమూర్తి . # 50 అడుగులకు చేరిన భద్రాచలం గోదావరి. రెండవ ప్రమాద హెచ్చరిక జారీ చేసిన జిల్లా కలెక్టర్. # సారపాక,రెడ్డిపాలెం, తూర్పాక,దుమ్ముగూడెం ప్రధాన రహదారులను పరిశీలించిన జిల్లా కలెక్టర్ అంకిత్. # తాటి సురేష్ కుమార్ పదవీ విరమణ సందర్భంగా, కోమరి కృష్ణ సన్మానం. # భద్రాచల పుణ్యక్షేత్ర ఆలయ నిర్మాణ పనులను పరిశీలించిన జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఐపీఎస్. # మేరా యువ భారత్, భద్రాద్రి కొత్తగూడెం ఆధ్వర్యంలో నషా ముక్త్ యువ ఫర్ వికసిత్ భారత్ అనే అంశం మీద ఘనంగా ముగిసిన 8 రకాల జిల్లాస్థాయి పోటీలు. # ఏజెన్సీ ప్రాంతాల వికాసానికి సమగ్ర కృషి. మౌలిక వసతులు, రవాణా మెరుగుదపై ప్రత్యేక ద్రుష్టి.కొత్తగూడెం శాసనసభ్యులు కూనంనేని సాంబశివరావు. # మహిళాభివృద్ధి మరియు శిశు సంక్షేమ శాఖ, భద్రాద్రి కొత్తగూడెం. # గోదావరి వరద పరిస్థితులను క్షేత్రస్థాయిలో పరిశీలించిన జిల్లా కలెక్టర్ అంకిత్. # 16వ డివిజన్లో నూతన కాలువ నిర్మాణ పనులు ప్రారంభం.కొబ్బరికాయ కొట్టి పనులు ప్రారంభించిన 16 వ డివిజన్ కార్పొరేటర్ మునిగడప పద్మ. # పదవీ విరమణ పొందిన ఇద్దరు పోలీసు అధికారులకు జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఘన సన్మానం. # కేంద్ర ప్రభుత్వ ప్రజా వ్యతిరేక పాలనపై సమరశంఖం పూరించాలి.సిపిఐ రాష్ట్ర కార్యదర్శి, ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు.

500 రూ ..కే గ్యాస్ సబ్సిడీ ధ్రువపత్రాల పంపిణీ ప్రారంభించిన 11వ వార్డు కౌన్సిలర్ భూక్య శ్రీనివాస్

Date : 14 September 2024 05:26 PM Views : 810

తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : 11వ వార్డులోని లబ్ధిదారులందరూ రేషన్ షాప్ నెంబర్ 17 ,18, 26 సంబంధించిన 500 రూపాయలకే గ్యాస్ సిలిండర్ సబ్సిడీ పథకం మంజూరు పత్రాలను కౌన్సిలర్ భూక్య శ్రీనివాస్ పంపిణీ చేయడం జరిగింది. ఆర్ పి జానకి, ఆర్పి కావేరిలు గ్యాస్ సిలిండర్ సబ్సిడీ పథకం మంజూరు పత్రాలను పంపిణీ చేయడం జరుగుతుందని వారి వద్ద నుండి ధ్రువపత్రాలు పొందాలని తెలుపుతున్నాను. గ్యాస్ సబ్సిడీ రానటువంటి వినియోగదారులు ఆ ధ్రువపత్రంలో ఉన్న గ్యాస్ సంబంధిత నెంబర్కు ఫోన్ చేసి దాని వివరాలు తెలుసుకొని 500 రూపాయలకె గ్యాస్ సబ్సిడీ పొందాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నానని తెలిపారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న వారు డాక్రా ఆర్పీలు జానకి, కావేరి, అంగన్వాడి టీచర్ శ్రీదేవి, వార్డు పెద్దలు చందర్, మూడు రమేష్, రాంప్రసాద్, తుత్తు, బాలు, శ్రీను మాస్, రాజేష్, సూర్య, భాస్కర్, రామకృష్ణ, వంశి, నిఖిల్, యుగేందర్, ఆయా మీనా, కొమరమ్మ, ఈశ్వరి మహిళలు వార్డు పెద్దలు తదితరులు పాల్గొన్నారు.

telugu velugu

Admin

తెలుగు వెలుగు టీవీ

మరిన్ని వార్తలు

Copyright © Telugu Velugu TV 2026. All right Reserved.



Developed By :