Wednesday, 16 September 2026 09:14:42 AM
# సాయుధ పోరాట స్ఫూర్తితో ముందుకు సాగుదాం. అమరవీరుల త్యాగాలు చిరస్మరణీయం. సిపిఐ కొత్తగూడెం పట్టణ కార్యదర్శి కంచర్ల జమలయ్య. # పాఠశాల సిబ్బందికి వాటర్ డిస్పెన్సర్ అందజేసిన రిటైర్డ్ రికార్డు అసిస్టెంట్ వెన్న ఉదయ సేత్. # బ్రహ్మా కుమారీస్ ఆధ్వర్యములో సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ నందు ఇంజనీర్స్ డే వేడుకలు. # సాయుధ పోరాట చరిత్రను వక్రీకరించొద్దు.టీజీఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి భూక్య శ్రీనివాస్. # క్రీడల్లో రాణిస్తే ఉజ్వల భవిష్యత్తు.ప్రపంచ రికార్డుతో పాల్వంచ పట్టణానికి ఖ్యాతి.అభినందన సభలో కొత్తగూడెం కార్పొరేషన్ మేయర్ మూడ్ గణేష్. # హేమచంద్రపురం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో షీ టీమ్‌ ఎస్‌ఐ రమాదేవి ఆధ్వర్యంలో మహిళలు, బాలికలు, చిన్నారుల భద్రతపై అవగాహన కార్యక్రమం. # గౌతమ్‌పూర్, 8 ఇంక్లైన్ కాలనీ గణపతి మండపం వద్ద శ్రీ సిద్ధి విఘ్నేశ్వర స్వామి నవరాత్రుల ఉత్సవాలు # కుట్టుమిషన్ల శిక్షణ సర్టిఫికెట్స్ పంపిణి. సర్టిఫికెట్స్ పంపిణీ చేసిన కొత్తగూడెం కార్పొరేషన్ మేయర్ మూడ్ గణేష్. # మట్టి విగ్రహాలను పూజిద్దాం - పర్యావరణాన్ని రక్షిద్దాం : విశ్వామిత్ర చౌహాన్. # ఖమ్మంలో జరుగు తెలంగాణ రాష్ట్ర జనసేన శంఖరావ మహాసభను జయప్రదం చేయండి. జనసేన పార్టీ నాయకులు:మోదుగు జోగారావు. # విద్యార్థులు లలిత కళల వైపు దృష్టిసారించాలి.భద్రాద్రి జిల్లా ఎస్పీ రోహిత్ రాజు. # పెండింగ్ కేసుల దర్యాప్తును వేగవంతం చేసి సత్వర పరిష్కారం చూపాలి.అన్నపురెడ్డిపల్లి పోలీస్ స్టేషన్‌ను వార్షిక తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఐపీఎస్ # రైస్ మిల్లుల సమస్యలను పరిష్కరించండి. రైస్ మిల్లుల అసోసియేషన్ ఆధ్వర్యంలో కలెక్టర్ కు వినతి. # భూ సేకరణ పనులు,సర్వే త్వరితగతిన పూర్తి చేయాలి : భద్రాద్రి జిల్లా కలెక్టర్ అంకిత్ # భారతీయ వైద్య విధానానికి పూర్వ వైభవం తీసుకురావాలి. శైవక్షేత్ర పీఠాధిపతి శివ స్వామీజీ. # నిజాం నిరంకుశత్వంపై తిరుగుబాటు చరిత్రకం.ఐలమ్మ పోరాటస్ఫూర్తి చిరస్మరణీయం. సిపిఐ జిల్లా కార్యదర్శి ఎస్ కె సాబీర్ పాషా. # కేంద్రీయ విద్యాలయం ఏర్పాటుకు విజయ మినీ పాల శీతలీకరణ కేంద్రాన్ని చుంచుపల్లిలో ఏర్పాటు చేసే చర్యలు వేగవంతం చేయాలి : జిల్లా కలెక్టర్ అంకిత్. # ఏజెన్సీ ప్రాంత కమ్యూనిస్టు ఉద్యమ నిర్మాత టివిఆర్ చంద్రం.పుస్తకావిష్కరణ సభలో సిపిఐ జిల్లా కార్యదర్శి సాబీర్ పాషా. # ప్రభుత్వ లిఖితపూర్వక హామీతోనే ‘చలో హైదరాబాద్’ తాత్కాలిక వాయిదా: TGEJAC ఛైర్మన్ అమరనేని రామారావు. # చాకలి ఐలమ్మ పోరాట స్ఫూర్తి చిరస్మరణీయం: టీపీసీసీ జనరల్ సెక్రటరీ నాగా సీతారాములు.

హత్య కేసును చేదించిన కొత్తగూడెం 3టౌన్ పోలీసులు

Date : 24 September 2025 07:05 PM Views : 2448

తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : ది:22-09-2025 తేదీన రాత్రి 9 గంటల సమయంలో గణేష్ బస్తి ఏరియాలో జరిగిన దారుణ హత్యకు కారకులైన ఇద్దరు నిందితులను కొత్తగూడెం త్రీ టౌన్ పోలీసులు అరెస్టు చేశారు.కొత్తగూడెం డిఎస్పీ రెహమాన్ వివరాలను వెల్లడించారు. 22-09-2025 రోజు రాత్రి 9 గంటల సమయంలో గుబ్బల రాంమోహన్ రావు, 58 సం తన యొక్క ఇంటి నందు భోజనం చేయుచుండగా,ఇద్దరు వ్యక్తులు మారణాయుధాలతో ఇంటిలోకి ప్రవేశించి రాంమోహన్ రావుని చేతులతో కొట్టుచుండగా భయంతో అతను ఇంటిలో నుండి బయటకు ఎవరైనా కాపాడుతారనే ఉద్దేశంతో బయటకు వచ్చినాడు. కానీ అతడిని ఎలాగైనా చంపాలనే ఉద్దేశంతో వారి వెంట తెచ్చుకున్న పొడవైన పిడి గల ఒక సుత్తితో అతని తల పైన కొట్టగా అక్కడికక్కడే చనిపోయినాడు. పట్టుబడిన నిందితుల వివరాలు. A-1) Mohammad Shaheer @ Shaher s/o Shakir late, 26yrs, Muslim, Mutton shop, R/o Ramavaram, Chunchupalli . A-2) Vasampelli Vamshi s/o Ramaswamy, 30yrs, SC-Madiga, R/o Venugopal temple area, Ramavaramహత్యకు గల కారణాలు, మృతుడు వృత్తి రీత్యా రిటైర్డ్ SCCL ఉద్యోగి అతనికి 2019 లో రామవరంకి చెందిన చలపతితో స్నేహం ఏర్పడినది.ఆ స్నేహం కారణంగా మృతుడు తరుచూ చలపతి ఇంటికి వెళ్ళేవాడు.ఆ క్రమంలో మృతుడికి చలపతి భార్య సత్యవతి మీద కన్నుపడి బలవంతంగా లొంగదీసుకొని అక్రమ సంభందం పెట్టుకోవడంతో,అదే సమయంలో ఆమెకు A1 అయిన మొహమ్మద్ షాహిర్ తో అక్రమ సంబందం ఏర్పడి ఆమె తన భాధను చెప్పగా A-1 తన చిన్ననాటి స్నేహితుడయిన A2 వాసంపల్లి వంశీతో చెప్పి ,ఇద్దరు కలిసి ఒక పథకం ప్రకారం మృతుని ఇంటికి వెళ్ళి అతి కిరాతకంగా తలపై సుత్తితో కొట్టి చంపినారు.

telugu velugu

Admin

తెలుగు వెలుగు టీవీ

మరిన్ని వార్తలు

Copyright © Telugu Velugu TV 2026. All right Reserved.



Developed By :