Sunday, 02 August 2026 07:32:38 AM
# సుజాతనగర్ శివారులో పేకాట రాయుళ్ల అరెస్ట్: ₹52,100 నగదు, బైకులు, ఫోన్లు స్వాధీనం. # ఎస్ జి ఎఫ్ ఆధ్వర్యంలో స్కార్ఫ్ డే # సుజాత నగర్, బాలాజి నగర్ ల్లో వీధి కుక్కల బెడత. # జెన్‌కోను వేలంపాటలో పాల్గొనకుండా అడ్డుకోండి – పీకే–2 డీప్ సైడ్ బ్లాక్‌ను సింగరేణికే కేటాయించండి. # నూతన జీఎం (పర్సనల్ ఐ ఆర్ & పీఎం) కిరణ్ కుమార్‌కు జిఎం(పర్సనల్ వెల్ఫేర్ & సిఎస్ఆర్)అజయ్ కుమార్ కు శుభాకాంక్షలు తెలిపిన ఎఐటీయూసీ నాయకులు. # భావప్రకటనా స్వేచ్ఛ పరిరక్షణే ముఖ్యం.సిపిఐ రాష్ట్ర కార్యదర్శి, ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు. # తిరుమలాయపాలెం మండల బూత్ కమిటీల సమావేశం.పాలేరు నియోజకవర్గ SIR కోఆర్డినేటర్ నాగాసీతారాములు, ERO రవికుమార్. # 40 ఏళ్ల సుదీర్ఘ ఉపాధ్యాయ సేవలకు ఘన సన్మానం. # ప్రజా సమస్యలపై ప్రశ్నించిన నాయకులపై అక్రమ కేసులు, బిఆర్ఎస్ పార్టీ మండలఅధ్యక్షులు చాపలమడుగు రాంమూర్తి . # 50 అడుగులకు చేరిన భద్రాచలం గోదావరి. రెండవ ప్రమాద హెచ్చరిక జారీ చేసిన జిల్లా కలెక్టర్. # సారపాక,రెడ్డిపాలెం, తూర్పాక,దుమ్ముగూడెం ప్రధాన రహదారులను పరిశీలించిన జిల్లా కలెక్టర్ అంకిత్. # తాటి సురేష్ కుమార్ పదవీ విరమణ సందర్భంగా, కోమరి కృష్ణ సన్మానం. # భద్రాచల పుణ్యక్షేత్ర ఆలయ నిర్మాణ పనులను పరిశీలించిన జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఐపీఎస్. # మేరా యువ భారత్, భద్రాద్రి కొత్తగూడెం ఆధ్వర్యంలో నషా ముక్త్ యువ ఫర్ వికసిత్ భారత్ అనే అంశం మీద ఘనంగా ముగిసిన 8 రకాల జిల్లాస్థాయి పోటీలు. # ఏజెన్సీ ప్రాంతాల వికాసానికి సమగ్ర కృషి. మౌలిక వసతులు, రవాణా మెరుగుదపై ప్రత్యేక ద్రుష్టి.కొత్తగూడెం శాసనసభ్యులు కూనంనేని సాంబశివరావు. # మహిళాభివృద్ధి మరియు శిశు సంక్షేమ శాఖ, భద్రాద్రి కొత్తగూడెం. # గోదావరి వరద పరిస్థితులను క్షేత్రస్థాయిలో పరిశీలించిన జిల్లా కలెక్టర్ అంకిత్. # 16వ డివిజన్లో నూతన కాలువ నిర్మాణ పనులు ప్రారంభం.కొబ్బరికాయ కొట్టి పనులు ప్రారంభించిన 16 వ డివిజన్ కార్పొరేటర్ మునిగడప పద్మ. # పదవీ విరమణ పొందిన ఇద్దరు పోలీసు అధికారులకు జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఘన సన్మానం. # కేంద్ర ప్రభుత్వ ప్రజా వ్యతిరేక పాలనపై సమరశంఖం పూరించాలి.సిపిఐ రాష్ట్ర కార్యదర్శి, ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు.

మొక్కల రాజశేఖర్‌కు ఘన సన్మానం

Date : 02 July 2026 10:36 AM Views : 104

తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : హరిత విప్లవమే ధ్యేయంగా గత ఆరేళ్లుగా ప్రతి రోజు ఒక మొక్కను నాటుతు కొత్తగూడెం ప్రాంతానికి జాతీయ స్థాయిలో గుర్తింపు తేవడమే కాక ఏకంగా ప్రధానమంత్రి మోడీ ద్వారా మన్ కి బాత్ కార్యక్రమంలో ప్రశంసలు అందుకున్న మొక్కల రాజశేఖర్ ను టీపీసీసీ జనరల్ సెక్రటరీ నాగా సీతారాములు, మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ సంగం వెంకట పుల్లయ్యతో కలిసి తన స్వగృహంలో ఘనంగా సన్మానించారు. ఈ సందర్బంగా నాగా సీతారాములు మాట్లాడుతు మొక్కను రక్షించు – మాతృభాషను రక్షించు” అనే నినాదంతో సింగరేణి ఉద్యోగం చేస్తూనే తన తండ్రి పాండు ఇచ్చిన స్పూర్తితో రోజుకో మొక్కను నాటుతు మొక్కల రాజశేఖర్ గా పేరు తెచ్చుకున్న కొట్టూరు నుర్వి రాజశేఖర్ ను ఆదర్శంగా తీసుకుని ఇప్పటికే ఎంతో మంది హరిత దీక్షలు తీసుకుని మొక్కలు నాటుతున్నారని ప్రశంసించారు. పెరుగుతున్న కాలుష్య రీత్యా మనకు మొక్కలు, చెట్ల విలువను చాటుతు రోజుకోక మొక్కను నాటుతు సమాజం కోసం రాజశేఖర్ చేస్తున్న విశేష కృషిని ఎంత పొగిడిన తక్కువే అన్నారు. ఈ కార్యక్రమంలో యంగ్ ఇండియా బ్లడ్ బ్యాంక్ బాలు, రామవరం పరిరక్షణ సమితి ముస్తఫా తదితరులు పాల్గొన్నారు.

telugu velugu

Admin

తెలుగు వెలుగు టీవీ

మరిన్ని వార్తలు

Copyright © Telugu Velugu TV 2026. All right Reserved.



Developed By :