Wednesday, 16 September 2026 03:29:05 PM
# సాయుధ పోరాట స్ఫూర్తితో ముందుకు సాగుదాం. అమరవీరుల త్యాగాలు చిరస్మరణీయం. సిపిఐ కొత్తగూడెం పట్టణ కార్యదర్శి కంచర్ల జమలయ్య. # పాఠశాల సిబ్బందికి వాటర్ డిస్పెన్సర్ అందజేసిన రిటైర్డ్ రికార్డు అసిస్టెంట్ వెన్న ఉదయ సేత్. # బ్రహ్మా కుమారీస్ ఆధ్వర్యములో సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ నందు ఇంజనీర్స్ డే వేడుకలు. # సాయుధ పోరాట చరిత్రను వక్రీకరించొద్దు.టీజీఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి భూక్య శ్రీనివాస్. # క్రీడల్లో రాణిస్తే ఉజ్వల భవిష్యత్తు.ప్రపంచ రికార్డుతో పాల్వంచ పట్టణానికి ఖ్యాతి.అభినందన సభలో కొత్తగూడెం కార్పొరేషన్ మేయర్ మూడ్ గణేష్. # హేమచంద్రపురం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో షీ టీమ్‌ ఎస్‌ఐ రమాదేవి ఆధ్వర్యంలో మహిళలు, బాలికలు, చిన్నారుల భద్రతపై అవగాహన కార్యక్రమం. # గౌతమ్‌పూర్, 8 ఇంక్లైన్ కాలనీ గణపతి మండపం వద్ద శ్రీ సిద్ధి విఘ్నేశ్వర స్వామి నవరాత్రుల ఉత్సవాలు # కుట్టుమిషన్ల శిక్షణ సర్టిఫికెట్స్ పంపిణి. సర్టిఫికెట్స్ పంపిణీ చేసిన కొత్తగూడెం కార్పొరేషన్ మేయర్ మూడ్ గణేష్. # మట్టి విగ్రహాలను పూజిద్దాం - పర్యావరణాన్ని రక్షిద్దాం : విశ్వామిత్ర చౌహాన్. # ఖమ్మంలో జరుగు తెలంగాణ రాష్ట్ర జనసేన శంఖరావ మహాసభను జయప్రదం చేయండి. జనసేన పార్టీ నాయకులు:మోదుగు జోగారావు. # విద్యార్థులు లలిత కళల వైపు దృష్టిసారించాలి.భద్రాద్రి జిల్లా ఎస్పీ రోహిత్ రాజు. # పెండింగ్ కేసుల దర్యాప్తును వేగవంతం చేసి సత్వర పరిష్కారం చూపాలి.అన్నపురెడ్డిపల్లి పోలీస్ స్టేషన్‌ను వార్షిక తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఐపీఎస్ # రైస్ మిల్లుల సమస్యలను పరిష్కరించండి. రైస్ మిల్లుల అసోసియేషన్ ఆధ్వర్యంలో కలెక్టర్ కు వినతి. # భూ సేకరణ పనులు,సర్వే త్వరితగతిన పూర్తి చేయాలి : భద్రాద్రి జిల్లా కలెక్టర్ అంకిత్ # భారతీయ వైద్య విధానానికి పూర్వ వైభవం తీసుకురావాలి. శైవక్షేత్ర పీఠాధిపతి శివ స్వామీజీ. # నిజాం నిరంకుశత్వంపై తిరుగుబాటు చరిత్రకం.ఐలమ్మ పోరాటస్ఫూర్తి చిరస్మరణీయం. సిపిఐ జిల్లా కార్యదర్శి ఎస్ కె సాబీర్ పాషా. # కేంద్రీయ విద్యాలయం ఏర్పాటుకు విజయ మినీ పాల శీతలీకరణ కేంద్రాన్ని చుంచుపల్లిలో ఏర్పాటు చేసే చర్యలు వేగవంతం చేయాలి : జిల్లా కలెక్టర్ అంకిత్. # ఏజెన్సీ ప్రాంత కమ్యూనిస్టు ఉద్యమ నిర్మాత టివిఆర్ చంద్రం.పుస్తకావిష్కరణ సభలో సిపిఐ జిల్లా కార్యదర్శి సాబీర్ పాషా. # ప్రభుత్వ లిఖితపూర్వక హామీతోనే ‘చలో హైదరాబాద్’ తాత్కాలిక వాయిదా: TGEJAC ఛైర్మన్ అమరనేని రామారావు. # చాకలి ఐలమ్మ పోరాట స్ఫూర్తి చిరస్మరణీయం: టీపీసీసీ జనరల్ సెక్రటరీ నాగా సీతారాములు.

కాంగ్రెస్ పార్టీ రైతులకు చేసిన మోసపూరిత హామీలపై కలెక్టర్ ఆఫీస్ లో వినతి పత్రం ఇచ్చిన భారతీయ జనతా పార్టీ నాయకులు.

Date : 24 July 2025 04:31 PM Views : 868

తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : బిజెపి జిల్లా అధ్యక్షుడు బైరెడ్డి ప్రభాకర్ రెడ్డి మాట్లాడుతూ ఉమ్మడి జిల్లాలో ముగ్గురు మంత్రులు ఉన్నా ముఖ్యంగా వ్యవసాయ శాఖ మంత్రి ఈ ప్రాంతనికి చెందిన వ్యక్తి అయిన రైతులకు ఒరిగింది ఏమీ లేదని సీతారామ కాలువ ఇరు ప్రక్కన ఉన్న రైతులు నీళ్లు లేక అహర్నిశలు కష్టాలు పడుతున్న నీళ్ళు తరలించకపోయే కార్యక్రమాలు చేస్తున్న రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి ఏ విధంగా స్పందించడం లేదని తీవ్ర విమర్శలు చేశారు, రైతులకు ఇస్తానన్న 15000 ఇవ్వకుండా 6000 మాత్రమే రైతులకు భరోసా కింద ఇవ్వడం ఎంతవరకు సబమని గత సంవత్సరంలో రెండు పర్యాయాలు రైతులకు ఎటువంటి పరిహారం ఇవ్వలేదని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని వ్యవసాయ శాఖ మంత్రిని సూటిగా ప్రశ్నించారు, మీ పార్టీ ఇచ్చిన మోసపూరిత హామీలు రాష్ట్ర ప్రజలు గమనిస్తున్నారని స్థానిక సంస్థల ఎలక్షన్లు వచ్చినప్పుడే రైతులకు పూర్తిగా రుణమాఫీ చేయకుండా కొంతమందికి రుణమాఫీ చేసి రైతులందరికీ రుణమాఫీ చేశామని అబద్ధపు మాటలు చెబుతున్నారని అన్ని విషయాలు రాష్ట్ర ప్రజల గమనిస్తున్నారని ఈ సందర్భంగా అన్నారు, కేంద్ర ప్రభుత్వం రైతుల గురించి ఏ కార్యక్రమం చేసినా క్షేత్రస్థాయిలో రైతులకు చేరకుండా చూస్తున్న ప్రభుత్వం రేవంత్ ప్రభుత్వమని విమర్శించారు రాబోయే కాలంలో భారతీయ జనతా పార్టీ అధికారం తప్పక వస్తుందని రైతులను రాజు చేసే ప్రభుత్వం భారతీయ జనతా పార్టీ ప్రభుత్వమని ఈ సందర్భంగా అన్నారు.

రాష్ట్ర కిసాన్ మోర్చా నాయకులు చిలుకూరి రమేష్ మాట్లాడుతూ ముఖ్యమంత్రి తగినన్ని ఎరువులు ఉన్నాయని రైతులకు ప్రెస్ మీట్ ల ద్వారా చెబుతున్నారు కానీ క్షేత్రస్థాయిలో రైతులకు ఎరువుల అందకుండా చేస్తున్న దళారులు ఎవరని వారిపై ఈ రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు శూన్యమని ఈ ప్రభుత్వం రైతు వ్యతిరేక ప్రభుత్వమని తీవ్రంగా విమర్శించారు

ఈ కార్యక్రమంలో మాజీ జిల్లా అధ్యక్షుడు కేవీ రంగా కిరణ్, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు జంపన సీతారామరాజు,రాష్ట్ర కిసాన్ మోర్చా నాయకులు నాయకులు చిలుకూరి రమేష్, ఏనుగు వెంకట్ రెడ్డి, రాష్ట్ర ఎస్సీ మోర్చా నాయకులు రంజిత్ పాల్వంచ మండల అధ్యక్షుడు రాపాక రమేష్, లక్ష్మీదేవి పల్లి మండలాధ్యక్షుడు గాంధీ నాయక మరియు రాష్ట్ర జిల్లా మండల నాయకులు భారతీయ జనతా పార్టీ క్రియాశీలక సభ్యులు పాల్గొన్నారు.

telugu velugu

Admin

తెలుగు వెలుగు టీవీ

మరిన్ని వార్తలు

Copyright © Telugu Velugu TV 2026. All right Reserved.



Developed By :