తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : భద్రాద్రి కొత్తగూడెం జూలూరుపాడు ఎంపీడీవో కరుణాకర్ రెడ్డి, ఎంపీ ఓ తులసిరాం ఆదేశాల మేరకు అనంతారం గ్రామపంచాయతీలో స్వచ్ఛదనం-పచ్చదనం కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ సెక్రటరీ జి శైలజ. ఏఎన్ఎం సావిత్రి. ఆశా వర్కర్ ఝాన్సీ గ్రామస్తులకు పరిసరాల పరిశుభ్రత గురించి పలు రకాల సూచనలు ఇచ్చారు. మురుగునీటి నిలువలు లేకుండా చూసుకోవాలని, పిచ్చి మొక్కలను తొలగించడం, దోమల నివారణ, కాచి వడకట్టిన నీరుని తాగడం, ప్రతి ఇంట్లో తులసి, ఇన్సులిన్, తిప్పతీగ వంటి ఔషధ మొక్కలను పెంచుకోవాలని వివరించారు
Admin
తెలుగు వెలుగు టీవీ