Thursday, 02 July 2026 04:24:34 AM
# సింగరేణి గడ్డ మరోసారి పోరాటాల గడ్డగా మారింది. జేఏసీ ఆధ్వర్యంలో కొత్తగూడెం హెడ్ ఆఫీస్ ముట్టడి విజయవంతం.వేలాది కార్మికులతో మార్మోగిన డిమాండ్ల డే. # నేషనల్ హైవే అధికారుల నిర్లక్ష్యం తగదు.కొత్తగూడెం శాసనసభ సభ్యులు కూనంనేని సాంబశివరావు. # కల్యాణ లక్ష్మి, షాదిముబారక్ పథకాలు పేద కుటుంబాలకు కొండంత అండ. కొత్తగూడెం శాసనసభ సభ్యులు కూనంనేని సాంబశివరావు. # అర్హులైన ప్రతి రైతుకు రైతు భరోసా పథకం ప్రయోజనాలు పారదర్శకంగా అందిస్తాం: జిల్లా కలెక్టర్ అంకిత్. # జిల్లా వైద్య మరియు ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ తుకారామ్ రాథోడ్ ఆధ్వర్యంలో పదవీ విరమణ పొందిన వైద్య సిబ్బందికి సన్మానం. # కార్మికుల న్యాయమైన వేతన హక్కులను కాలరాయొద్దు – 12వ వేతన కమిటీని వెంటనే ఏర్పాటు చేయాలి. # వట్టికొండ రజిని జయంతి సందర్భంగా పేదలకు నిత్యావసర సరుకులు, బట్టల పంపిణీ. # నూతన జిల్లా పోలీస్ కార్యాలయ నిర్మాణ పనులను పరిశీలించిన జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఐపీఎస్. # ఎన్యూమరేషన్ ఫారాల పంపిణీని గడువులోపు పూర్తి చేయాలి : రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి సుధర్శన్ రెడ్డి. # భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో పల్స్ పోలియో కార్యక్రమాన్ని రాష్ట్ర పరిశీలక బృందం సందర్శించింది. # ప్రజలకు నిర్విరామంగా సేవలందించిన ఉద్యోగుల సేవలు చిరస్మరణీయం: జిల్లా కలెక్టర్ అంకిత్. # ఓటర్ల జాబితా సవరణలో బిఎల్ఏల పాత్ర కీలకం. బిఎల్ఏల సమావేశంలో సిపిఐ జిల్లా కార్యదర్శి ఎస్ కె సాబీర్ పాషా. # వామపక్ష నాయకుల అక్రమ అరెస్టులు అప్రజాస్వామికం.అరెస్టు చేసిన కూనంనేనిని, ఇతర నేతలను భేషరతుగా విడుదల చేయాలి. # వామపక్ష నాయకుల అక్రమ అరెస్టులు అప్రజాస్వామికం. సిపిఐ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కార్యదర్శి ఎస్ కె సాబీర్ పాషా. # ఇండ్లు లేని పేదల పక్షాన సమిష్టిగా పోరాడుదాం.సిపిఐ జిల్లా కార్యదర్శి ఎస్ కె సాబీర్ పాషా, సిపిఎం జిల్లా కార్యదర్శి మచ్చ వెంకటేశ్వర్లు. # మొహరం పండుగ త్యాగానికి, సేవకు నిదర్శనం. సిపిఐ జిల్లా కార్యదర్శి ఎస్ కె సాబీర్ పాషా. # తల్లిదండ్రుల మందలించడంతో మనస్తాపం చెంది కొడుకు ఆత్మహత్య. # పద్ధతి మార్చుకోండి లేదంటే చట్టపరంగా కఠిన చర్యలు తప్పవు రౌడీషీటర్లకు డీఎస్పీ అరుణ్ కుమార్ కౌన్సిలింగ్. # ​ బైక్ అదుపుతప్పి కరెంట్ పోల్‌ను ఢీకొట్టిన ప్రమాదంలో సమ్మయ్య అనే వ్యక్తి అక్కడికక్కడే మృతి. # ప్రాచీన సంస్కృతీ సాంప్రదాయాలను కాపాడుకుందాం. సిపిఐ జిల్లా కార్యదర్శి ఎస్ కె సాబీర్ పాషా.

డాక్టర్ శ్యామా ప్రసాద్ ముఖర్జీ బలిదాన దినోత్సవం

Date : 23 June 2026 02:40 PM Views : 39

తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : డాక్టర్ శ్యామా ప్రసాద్ ముఖర్జీ బలిదాన దినోత్సవం సందర్భంగా వారి త్యాగాలను స్మరించుకుంటూ భారతీయ జనతా పార్టీ జిల్లా అధ్యక్షులు బైరెడ్డి ప్రభాకర్ రెడ్డి మాట్లాడుతూ భారతదేశ సమైక్యత మరియు సమగ్రత కోసం తన జీవితాన్ని అర్పించిన మహనీయుడు డాక్టర్ శ్యామా ప్రసాద్ ముఖర్జీ. ఆయన జూన్ 23, 1953న కశ్మీర్ సమస్యపైన పోరాడుతూ అసువులు బాసారు. భారతీయ జనసంఘ్ వ్యవస్థాపకుడిగా, ఆయన జాతీయ విధానాలపై బలమైన ముద్ర వేశారు. ఆయన ఆశయాలను, త్యాగాలను స్ఫూర్తిగా తీసుకొని, బలమైన మరియు సమగ్రమైన భారతదేశాన్ని నిర్మించడానికి మనం అందరం కృషి చేయాలి. డాక్టర్ శ్యామ ప్రసాద్ ముఖర్జీ ఏ దేశమే దో విధాన్ దో సమిధన్ దో నిషాన్ నైచలేగా నయించలేగ అనే నినాదాన్ని కాశ్మీరీ ప్రజల కోసం భారతదేశ ఐక్యత కోసం పోరాటం చేసిన మహనీయుడు ఆనాడు భారతీయ జనసంఘ్ యొక్క స్ఫూర్తిదాయకమైన విధానాలని భారతీయ జనతా పార్టీగా ఆవిర్భవించడానికి తోడ్పాటును అందించాయి ఆ యొక్క స్ఫూర్తితోనే భారత ప్రధాని ఆర్టికల్ 317 రద్దుచేసి కాశ్మీరీ ప్రజలకి స్వేచ్ఛ వాయువులని ప్రసాదించడంలో భారతీయ జనతా పార్టీ సఫలమైందని వివరించడం జరిగింది డాక్టర్ శ్యామ ప్రసాద్ ముఖర్జీ యొక్క ఆశయాల అనుగుణంగా భారతీయ జనతా పార్టీ సమృద్ధ భారత్ దిశగా వడివడిగా అడుగులు వేస్తుందని తెలియజేశారు ఈ సందర్భంగా వికసిత్ భారత్ రాబోవు తరాలు కాదు ఇప్పుడు ఉన్న జనరేషన్ చూడబోతుంది అని తెలియజేశారు ఈ యొక్క కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు బైరెడ్డి ప్రభాకర్ రెడ్డి , జిల్లా ఉపాధ్యక్షులు కార్పొరేటర్ చెరుకు భాగ్యలక్ష్మి, జిల్లా ప్రధాన కార్యదర్శి డాక్టర్ జాటోత్ వెంకన్న నాయక్, మహిళా మోర్చా జిల్లా అధ్యక్షురాలు సముద్రాల గాయత్రి, రాష్ట్ర మైనార్టీ మోర్చా కార్యవర్గ సభ్యులు సలీం, జిల్లా కార్యవర్గ సభ్యులు పైడిపాటి రవీందర్, లక్ష్మీదేవి పల్లి మండల అధ్యక్షులు నవీన్, చుంచుపల్లి మండల అధ్యక్షులు బలగం శ్రీధర్, పాల్వంచ టౌన్ అధ్యక్షులు రేపాక రమేష్, ఎస్ ఐ ఆర్ జిల్లా కన్వీనర్ మోహన కృష్ణ , జిల్లా కార్యవర్గ సభ్యులు పద్మ, రాజేష్ గారు బడే రమేష్, వంశి, జిల్లా మీడియా కన్వీనర్ రామారావు, ముఖ్య కార్యకర్తలు పాల్గొన్నారు

telugu velugu

Admin

తెలుగు వెలుగు టీవీ

మరిన్ని వార్తలు

Copyright © Telugu Velugu TV 2026. All right Reserved.



Developed By :