తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : ఈనెల 15న జరిగే ముఖ్య మంత్రి రేవంత్ రెడ్డి సభా స్థలాన్ని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఈరోజు వైరా ఎమ్మెల్యే మాలోతు రాందాస్ నాయక్ సిపి సునీల్ దత్ తో కలిసి పరిశీలించారు. సీఎం సభ నేపథ్యంలో ఎటువంటి ఇబ్బందులు కలగకుండా అన్ని ఏర్పాట్లు చేయాలని సంబంధిత అధికారులను మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఆదేశించారు. ఈ కార్యక్రమంలో వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.
Admin
తెలుగు వెలుగు టీవీ