Wednesday, 16 September 2026 07:40:50 AM
# సాయుధ పోరాట స్ఫూర్తితో ముందుకు సాగుదాం. అమరవీరుల త్యాగాలు చిరస్మరణీయం. సిపిఐ కొత్తగూడెం పట్టణ కార్యదర్శి కంచర్ల జమలయ్య. # పాఠశాల సిబ్బందికి వాటర్ డిస్పెన్సర్ అందజేసిన రిటైర్డ్ రికార్డు అసిస్టెంట్ వెన్న ఉదయ సేత్. # బ్రహ్మా కుమారీస్ ఆధ్వర్యములో సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ నందు ఇంజనీర్స్ డే వేడుకలు. # సాయుధ పోరాట చరిత్రను వక్రీకరించొద్దు.టీజీఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి భూక్య శ్రీనివాస్. # క్రీడల్లో రాణిస్తే ఉజ్వల భవిష్యత్తు.ప్రపంచ రికార్డుతో పాల్వంచ పట్టణానికి ఖ్యాతి.అభినందన సభలో కొత్తగూడెం కార్పొరేషన్ మేయర్ మూడ్ గణేష్. # హేమచంద్రపురం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో షీ టీమ్‌ ఎస్‌ఐ రమాదేవి ఆధ్వర్యంలో మహిళలు, బాలికలు, చిన్నారుల భద్రతపై అవగాహన కార్యక్రమం. # గౌతమ్‌పూర్, 8 ఇంక్లైన్ కాలనీ గణపతి మండపం వద్ద శ్రీ సిద్ధి విఘ్నేశ్వర స్వామి నవరాత్రుల ఉత్సవాలు # కుట్టుమిషన్ల శిక్షణ సర్టిఫికెట్స్ పంపిణి. సర్టిఫికెట్స్ పంపిణీ చేసిన కొత్తగూడెం కార్పొరేషన్ మేయర్ మూడ్ గణేష్. # మట్టి విగ్రహాలను పూజిద్దాం - పర్యావరణాన్ని రక్షిద్దాం : విశ్వామిత్ర చౌహాన్. # ఖమ్మంలో జరుగు తెలంగాణ రాష్ట్ర జనసేన శంఖరావ మహాసభను జయప్రదం చేయండి. జనసేన పార్టీ నాయకులు:మోదుగు జోగారావు. # విద్యార్థులు లలిత కళల వైపు దృష్టిసారించాలి.భద్రాద్రి జిల్లా ఎస్పీ రోహిత్ రాజు. # పెండింగ్ కేసుల దర్యాప్తును వేగవంతం చేసి సత్వర పరిష్కారం చూపాలి.అన్నపురెడ్డిపల్లి పోలీస్ స్టేషన్‌ను వార్షిక తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఐపీఎస్ # రైస్ మిల్లుల సమస్యలను పరిష్కరించండి. రైస్ మిల్లుల అసోసియేషన్ ఆధ్వర్యంలో కలెక్టర్ కు వినతి. # భూ సేకరణ పనులు,సర్వే త్వరితగతిన పూర్తి చేయాలి : భద్రాద్రి జిల్లా కలెక్టర్ అంకిత్ # భారతీయ వైద్య విధానానికి పూర్వ వైభవం తీసుకురావాలి. శైవక్షేత్ర పీఠాధిపతి శివ స్వామీజీ. # నిజాం నిరంకుశత్వంపై తిరుగుబాటు చరిత్రకం.ఐలమ్మ పోరాటస్ఫూర్తి చిరస్మరణీయం. సిపిఐ జిల్లా కార్యదర్శి ఎస్ కె సాబీర్ పాషా. # కేంద్రీయ విద్యాలయం ఏర్పాటుకు విజయ మినీ పాల శీతలీకరణ కేంద్రాన్ని చుంచుపల్లిలో ఏర్పాటు చేసే చర్యలు వేగవంతం చేయాలి : జిల్లా కలెక్టర్ అంకిత్. # ఏజెన్సీ ప్రాంత కమ్యూనిస్టు ఉద్యమ నిర్మాత టివిఆర్ చంద్రం.పుస్తకావిష్కరణ సభలో సిపిఐ జిల్లా కార్యదర్శి సాబీర్ పాషా. # ప్రభుత్వ లిఖితపూర్వక హామీతోనే ‘చలో హైదరాబాద్’ తాత్కాలిక వాయిదా: TGEJAC ఛైర్మన్ అమరనేని రామారావు. # చాకలి ఐలమ్మ పోరాట స్ఫూర్తి చిరస్మరణీయం: టీపీసీసీ జనరల్ సెక్రటరీ నాగా సీతారాములు.

మాజీ కౌన్సిలర్ సాహెరా బేగం ఆధ్వర్యంలో ర్యాలీ. " సురవరం" అమర్ రహే అంటూ సంస్మరణ సభకు తరలి వెళ్లిన పార్టీ శ్రేణులు

Date : 09 September 2025 01:34 PM Views : 711

తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : 57వ డివిజన్ నుంచి భారీగా తరలిన సిపిఐ నాయకులు, కార్యకర్తలు. సిపిఐ జాతీయ మాజీ కార్యదర్శి, మాజీ పార్లమెంట్ సభ్యులు స్వర్గీయ సురవరం సుధాకర్ రెడ్డి సంస్మరణ సభకు పట్టణంలోని గాజులు రాజం బస్తీ 57 వ డివిజన్ నుంచి భారీ ఎత్తున ఆ పార్టీ శ్రేణులు తరలి వెళ్లారు. మంగళవారం కొత్తగూడెం క్లబ్ ఆవరణలో ఆ పార్టీ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో స్వర్గీయ సూరవరం సుధాకర్ రెడ్డి సంస్మరణ సభను ఏర్పాటు చేయడం జరిగింది. ఆ సంస్మరణ సభకు కొత్తగూడెం కార్పొరేషన్ పరిధిలోని 57వ డివిజన్ నుండి మాజీ కౌన్సిలర్ సాహేర బేగం ఆధ్వర్యంలో పార్టీ నాయకులు కార్యకర్తలు పెద్ద ఎత్తున సురవరం అమర్ రహే అంటూ నినాదాలు చేసుకుంటూ తరలి వెళ్లారు. అయితే సిపిఐ పార్టీ 3టౌన్ ఏరియా కార్యదర్శి, మాజీ కౌన్సిలర్ మహమ్మద్ యూసుఫ్ నేతృత్వంలో ఆ ప్రాంతంలోని సిపిఐ నాయకులు కార్యకర్తలు కొత్తగూడెం క్లబ్ కు చేరుకొని స్వర్గీయ సురవరం చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో ఆ ప్రాంతంలోని సిపిఐ గ్రామ శాఖ కార్యదర్శి దామెర. కుమార్, ధర్మయ్య, పిల్లి రామస్వామి, దీటి. రాజా శ్రీనివాస్, t. రాయాలింగు, ఎరువ. శివ కుమార్, సునిల్ , దిలీప్, లాలయ్య, సరోజ, RP రాజకుమారి, అనూష, విజయ లక్ష్మి, రమా, సైండ్ల. స్వాతి, పార్టీ శ్రేణులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

telugu velugu

Admin

తెలుగు వెలుగు టీవీ

మరిన్ని వార్తలు

Copyright © Telugu Velugu TV 2026. All right Reserved.



Developed By :