Saturday, 19 September 2026 12:40:12 PM
# హమారా ప్రసాద్ ను UAPA చట్టం కింద శాశ్వతంగా జైల్లోనే ఉంచాలి. మద్దెల శివకుమార్. # ఎస్‌ఆర్‌ ప్రైమ్‌ స్కూల్‌లో షీ టీమ్‌–భరోసా అవగాహన కార్యక్రమం. # వెదురు పెంపకాన్ని ప్రోత్సహించి పర్యావరణ పరిరక్షణకు కృషి చేయాలి: జిల్లా కలెక్టర్ అంకిత్ # మోదీ 76వ జన్మదినం సందర్భంగా బిజెపి పట్టణ అధ్యక్షులు విద్యాసాగర్ ఆధ్వర్యంలో సత్యసాయి ఆశ్రమంలో సేవకార్యక్రమం # శ్రీనగర్ ఐదవ వీది లో శ్రీ లక్ష్మీ గణపతి మండపంలో వేంచేసి ఉన్న శ్రీ లక్ష్మీ గణపతి స్వామి ప్రత్యేక పూజా. # అరెస్ట్ చేసి చేతులు దులుపుకోవడం కాదు. ఉపా చట్టం నమోదు చేయాలి. జేబీపీ స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్ యెర్రా కామేష్. # విధుల్లో అలసత్వం వహిస్తే చర్యలు తప్పవు- నగర మేయర్ మూడ్ గణేష్. # జమేదార్ బంజర నుంచి జ్వలించిన పోరాట జ్యోతి సోయం గంగులు.ఎస్.కె. సాబీర్ పాషా, సిపిఐ జిల్లా కార్యదర్శి, భద్రాద్రి కొత్తగూడెం. # సాయుధ పోరాట స్ఫూర్తితో కదులుదాం.అమరుల త్యాగాలు చిరస్మరణీయం.సిపిఐ రాష్ట్ర సమితి సభ్యులు సలిగంటి శ్రీనివాస్. # వాలీబాల్‌,బాస్కెట్‌బాల్‌లో క్రీడా సందడి, కొత్తగూడెం, సత్తుపల్లి ఏరియాల సంయుక్త ఆధ్వర్యంలో వాలీబాల్, బాస్కెట్‌బాల్ పోటీలు. # సాయుధ పోరాట స్ఫూర్తితో ముందుకు సాగుదాం. అమరవీరుల త్యాగాలు చిరస్మరణీయం. సిపిఐ కొత్తగూడెం పట్టణ కార్యదర్శి కంచర్ల జమలయ్య. # పాఠశాల సిబ్బందికి వాటర్ డిస్పెన్సర్ అందజేసిన రిటైర్డ్ రికార్డు అసిస్టెంట్ వెన్న ఉదయ సేత్. # బ్రహ్మా కుమారీస్ ఆధ్వర్యములో సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ నందు ఇంజనీర్స్ డే వేడుకలు. # సాయుధ పోరాట చరిత్రను వక్రీకరించొద్దు.టీజీఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి భూక్య శ్రీనివాస్. # క్రీడల్లో రాణిస్తే ఉజ్వల భవిష్యత్తు.ప్రపంచ రికార్డుతో పాల్వంచ పట్టణానికి ఖ్యాతి.అభినందన సభలో కొత్తగూడెం కార్పొరేషన్ మేయర్ మూడ్ గణేష్. # హేమచంద్రపురం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో షీ టీమ్‌ ఎస్‌ఐ రమాదేవి ఆధ్వర్యంలో మహిళలు, బాలికలు, చిన్నారుల భద్రతపై అవగాహన కార్యక్రమం. # గౌతమ్‌పూర్, 8 ఇంక్లైన్ కాలనీ గణపతి మండపం వద్ద శ్రీ సిద్ధి విఘ్నేశ్వర స్వామి నవరాత్రుల ఉత్సవాలు # కుట్టుమిషన్ల శిక్షణ సర్టిఫికెట్స్ పంపిణి. సర్టిఫికెట్స్ పంపిణీ చేసిన కొత్తగూడెం కార్పొరేషన్ మేయర్ మూడ్ గణేష్. # మట్టి విగ్రహాలను పూజిద్దాం - పర్యావరణాన్ని రక్షిద్దాం : విశ్వామిత్ర చౌహాన్. # ఖమ్మంలో జరుగు తెలంగాణ రాష్ట్ర జనసేన శంఖరావ మహాసభను జయప్రదం చేయండి. జనసేన పార్టీ నాయకులు:మోదుగు జోగారావు.

జిఎం ఎస్వీ పదవి విరమణ అభినందన సభ

Date : 11 August 2024 06:54 PM Views : 496

తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : పదవి విరమణ అనంతరం శేష జీవితాన్ని సుఖమయంగా జీవించాలని పలువురు వక్తలు ఆకాంక్షించారు.సింగరేణి సంస్థలో 37 ఏళ్లుగా వివిధ అధికార హోదాలో పనిచేసి,ఇటీవల రెస్క్యూ జిఎం గా పదవి విరమణ పొందిన శనగ వెంకటేశ్వర్లు (ఎస్ వి) పదవి విరమణ,అభినందన సభ ఆదివారం సాయంత్రం స్థానిక ప్రకృతి ఆశ్రమంలో నిర్వహించారు.ఈ సభలో సెంట్రల్ వర్క్ షాప్ జీయం దామోదర్ రావు,బీఎస్పీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి యెర్రా కామేష్,ప్రకృతి ఆశ్రమ నిర్వాహకులు సామాజికవేత్త మొక్కల వెంకటయ్య,న్యూక్రా స్కూల్ కరస్పాండెంట్ ఏండి బాసిత్ లు అతిధులుగా పాల్గొని ప్రసంగించారు.ఈ సందర్భంగా అభినందించారు.శేష జీవితం ఆనందమయంగా గడపాలని కోరారు.సామాజిక సేవలో సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.

అనంతరం విరమణ పొందిన జీఎం ఏస్.వెంకటేశ్వర్లు మాట్లాడుతూ..సామాజిక సేవలో నా శేష జీవితాన్ని గడుపుతాను అని విజ్ఞప్తి చేశారు.అనంతరం ఆయనను శాలువాలతో,మొక్కలతో,పూల బొకేలతోఘనంగా సత్కరించి సన్మానించారు. ఈ కార్యక్రమంలో సింగరేణి ఏజిఎం గోనె శ్రీకాంత్ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో, మల్లెల రామనాథం, బరగడి దేవదానం, నభి సాహెబ్, ఆశ్రమ నిర్వాహకులు సుగుణ రావు, సాగర్, సైమన్, జంపన్న, డాక్టర్ విజయ్, డాక్టర్ కుమార్, సుమిత్ర దేవి, గండూరి సంజీవ రావు, , రమేష్ బాబు ఆశ్రమ గౌర సభ్యులు వివిధ సంఘాల ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.

telugu velugu

Admin

తెలుగు వెలుగు టీవీ

మరిన్ని వార్తలు

Copyright © Telugu Velugu TV 2026. All right Reserved.



Developed By :