Wednesday, 16 September 2026 07:38:20 AM
# సాయుధ పోరాట స్ఫూర్తితో ముందుకు సాగుదాం. అమరవీరుల త్యాగాలు చిరస్మరణీయం. సిపిఐ కొత్తగూడెం పట్టణ కార్యదర్శి కంచర్ల జమలయ్య. # పాఠశాల సిబ్బందికి వాటర్ డిస్పెన్సర్ అందజేసిన రిటైర్డ్ రికార్డు అసిస్టెంట్ వెన్న ఉదయ సేత్. # బ్రహ్మా కుమారీస్ ఆధ్వర్యములో సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ నందు ఇంజనీర్స్ డే వేడుకలు. # సాయుధ పోరాట చరిత్రను వక్రీకరించొద్దు.టీజీఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి భూక్య శ్రీనివాస్. # క్రీడల్లో రాణిస్తే ఉజ్వల భవిష్యత్తు.ప్రపంచ రికార్డుతో పాల్వంచ పట్టణానికి ఖ్యాతి.అభినందన సభలో కొత్తగూడెం కార్పొరేషన్ మేయర్ మూడ్ గణేష్. # హేమచంద్రపురం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో షీ టీమ్‌ ఎస్‌ఐ రమాదేవి ఆధ్వర్యంలో మహిళలు, బాలికలు, చిన్నారుల భద్రతపై అవగాహన కార్యక్రమం. # గౌతమ్‌పూర్, 8 ఇంక్లైన్ కాలనీ గణపతి మండపం వద్ద శ్రీ సిద్ధి విఘ్నేశ్వర స్వామి నవరాత్రుల ఉత్సవాలు # కుట్టుమిషన్ల శిక్షణ సర్టిఫికెట్స్ పంపిణి. సర్టిఫికెట్స్ పంపిణీ చేసిన కొత్తగూడెం కార్పొరేషన్ మేయర్ మూడ్ గణేష్. # మట్టి విగ్రహాలను పూజిద్దాం - పర్యావరణాన్ని రక్షిద్దాం : విశ్వామిత్ర చౌహాన్. # ఖమ్మంలో జరుగు తెలంగాణ రాష్ట్ర జనసేన శంఖరావ మహాసభను జయప్రదం చేయండి. జనసేన పార్టీ నాయకులు:మోదుగు జోగారావు. # విద్యార్థులు లలిత కళల వైపు దృష్టిసారించాలి.భద్రాద్రి జిల్లా ఎస్పీ రోహిత్ రాజు. # పెండింగ్ కేసుల దర్యాప్తును వేగవంతం చేసి సత్వర పరిష్కారం చూపాలి.అన్నపురెడ్డిపల్లి పోలీస్ స్టేషన్‌ను వార్షిక తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఐపీఎస్ # రైస్ మిల్లుల సమస్యలను పరిష్కరించండి. రైస్ మిల్లుల అసోసియేషన్ ఆధ్వర్యంలో కలెక్టర్ కు వినతి. # భూ సేకరణ పనులు,సర్వే త్వరితగతిన పూర్తి చేయాలి : భద్రాద్రి జిల్లా కలెక్టర్ అంకిత్ # భారతీయ వైద్య విధానానికి పూర్వ వైభవం తీసుకురావాలి. శైవక్షేత్ర పీఠాధిపతి శివ స్వామీజీ. # నిజాం నిరంకుశత్వంపై తిరుగుబాటు చరిత్రకం.ఐలమ్మ పోరాటస్ఫూర్తి చిరస్మరణీయం. సిపిఐ జిల్లా కార్యదర్శి ఎస్ కె సాబీర్ పాషా. # కేంద్రీయ విద్యాలయం ఏర్పాటుకు విజయ మినీ పాల శీతలీకరణ కేంద్రాన్ని చుంచుపల్లిలో ఏర్పాటు చేసే చర్యలు వేగవంతం చేయాలి : జిల్లా కలెక్టర్ అంకిత్. # ఏజెన్సీ ప్రాంత కమ్యూనిస్టు ఉద్యమ నిర్మాత టివిఆర్ చంద్రం.పుస్తకావిష్కరణ సభలో సిపిఐ జిల్లా కార్యదర్శి సాబీర్ పాషా. # ప్రభుత్వ లిఖితపూర్వక హామీతోనే ‘చలో హైదరాబాద్’ తాత్కాలిక వాయిదా: TGEJAC ఛైర్మన్ అమరనేని రామారావు. # చాకలి ఐలమ్మ పోరాట స్ఫూర్తి చిరస్మరణీయం: టీపీసీసీ జనరల్ సెక్రటరీ నాగా సీతారాములు.

కొండని తోవ్వి ఎలకను పట్టినట్లుగా ఉంది.... సిపిఐ జిల్లా కౌన్సిల్ సభ్యులు మునిగడప వెంకటేశ్వర్లు.

Date : 17 August 2026 07:22 PM Views : 256

తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : దేశవ్యాప్తంగా చేపట్టిన ఎస్ ఐ ఆర్ (ప్రత్యేక ఓటర్ సవరణ) కార్యక్రమం డ్రాప్ పబ్లికేషన్ ప్రచురణ బట్టి చూస్తే ఎలక్షన్ కమిషన్ తీరు కొండను త్రోవి ఎలుకను పట్టినట్టుగా ఉందని సిపిఐ జిల్లా కౌన్సిల్ సభ్యులు, మాజీ మున్సిపల్ ఫ్లోర్ లీడర్ మునిగడప వెంకటేశ్వర్లు అన్నారు. నేడు ప్రకటించిన ఎస్ ఐ ఆర్ డ్రాప్ పబ్లికేషన్ చూస్తే అలాగే అనిపిస్తుందన్నారు.నెల రోజులు అధికారులు,బి ఎల్ ఓ, బిఎల్ఏలు ప్రతి ఇల్లు తిరిగి ఓటర్ వివరాలు,ఫోటోలు మార్చుకునే వారి ఫోటోలు సేకరించి, ఓటర్ లిస్ట్ లో ఉన్న తప్పులు,అడ్రస్ మార్పులు తదితర వివరాలు అప్లోడ్ చేసిన కూడా నేడు ప్రకటించిన లిస్టులో అవి లేకపోవడం ఆ వివరాలు లేకపోవడం ఏంటని ప్రశ్నించారు. యధాతధంగా కొత్త సీసాలో పాత సారా సినట్లుగా షిఫ్టేడు, డబుల్ ఓట్లు,తొలగించి లిస్టును ప్రకటించారే తప్ప ఓటర్ ఇచ్చిన వివరాలు,మార్పులు కానీ,కొత్త ఫోటో మార్పు కానీ ఎలక్షన్ కమిషన్ ప్రకటించిన డ్రాప్లికేషన్లో అవి కనపడటం లేదని వారు అన్నారు. మరలా ఫారం 8 తో ఓటర్ దరఖాస్తు చేసుకోవాలంటే కలర్ ఫోటో దిగాలి, జిరాక్స్లు తీయాలి, ఇలా ఆర్థిక భారం, కాలయాపన జరుగుతుందని ఇది గమనించకపోవడం దారుణమని అన్నారు. ఇప్పటికైనా ఫైనల్ పబ్లికేషన్లో ఎస్ ఐ ఆర్ సర్వేలో ఓటర్ ఇచ్చిన సమాచారాన్ని వారు కొత్త ఫోటోలను అడ్రస్ మార్పు అప్లోడ్ చేసిన వివరాల ప్రకారం ఫైనల్ పబ్లికేషన్లో ప్రచురించాలని ఎలక్షన్ అధికారులను కోరుతున్నట్లు ఆయన నేడు ఒక ప్రకటన తెలియజేశారు.

telugu velugu

Admin

తెలుగు వెలుగు టీవీ

మరిన్ని వార్తలు

Copyright © Telugu Velugu TV 2026. All right Reserved.



Developed By :