Monday, 03 August 2026 12:27:38 PM
# సుజాతనగర్ శివారులో పేకాట రాయుళ్ల అరెస్ట్: ₹52,100 నగదు, బైకులు, ఫోన్లు స్వాధీనం. # ఎస్ జి ఎఫ్ ఆధ్వర్యంలో స్కార్ఫ్ డే # సుజాత నగర్, బాలాజి నగర్ ల్లో వీధి కుక్కల బెడత. # జెన్‌కోను వేలంపాటలో పాల్గొనకుండా అడ్డుకోండి – పీకే–2 డీప్ సైడ్ బ్లాక్‌ను సింగరేణికే కేటాయించండి. # నూతన జీఎం (పర్సనల్ ఐ ఆర్ & పీఎం) కిరణ్ కుమార్‌కు జిఎం(పర్సనల్ వెల్ఫేర్ & సిఎస్ఆర్)అజయ్ కుమార్ కు శుభాకాంక్షలు తెలిపిన ఎఐటీయూసీ నాయకులు. # భావప్రకటనా స్వేచ్ఛ పరిరక్షణే ముఖ్యం.సిపిఐ రాష్ట్ర కార్యదర్శి, ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు. # తిరుమలాయపాలెం మండల బూత్ కమిటీల సమావేశం.పాలేరు నియోజకవర్గ SIR కోఆర్డినేటర్ నాగాసీతారాములు, ERO రవికుమార్. # 40 ఏళ్ల సుదీర్ఘ ఉపాధ్యాయ సేవలకు ఘన సన్మానం. # ప్రజా సమస్యలపై ప్రశ్నించిన నాయకులపై అక్రమ కేసులు, బిఆర్ఎస్ పార్టీ మండలఅధ్యక్షులు చాపలమడుగు రాంమూర్తి . # 50 అడుగులకు చేరిన భద్రాచలం గోదావరి. రెండవ ప్రమాద హెచ్చరిక జారీ చేసిన జిల్లా కలెక్టర్. # సారపాక,రెడ్డిపాలెం, తూర్పాక,దుమ్ముగూడెం ప్రధాన రహదారులను పరిశీలించిన జిల్లా కలెక్టర్ అంకిత్. # తాటి సురేష్ కుమార్ పదవీ విరమణ సందర్భంగా, కోమరి కృష్ణ సన్మానం. # భద్రాచల పుణ్యక్షేత్ర ఆలయ నిర్మాణ పనులను పరిశీలించిన జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఐపీఎస్. # మేరా యువ భారత్, భద్రాద్రి కొత్తగూడెం ఆధ్వర్యంలో నషా ముక్త్ యువ ఫర్ వికసిత్ భారత్ అనే అంశం మీద ఘనంగా ముగిసిన 8 రకాల జిల్లాస్థాయి పోటీలు. # ఏజెన్సీ ప్రాంతాల వికాసానికి సమగ్ర కృషి. మౌలిక వసతులు, రవాణా మెరుగుదపై ప్రత్యేక ద్రుష్టి.కొత్తగూడెం శాసనసభ్యులు కూనంనేని సాంబశివరావు. # మహిళాభివృద్ధి మరియు శిశు సంక్షేమ శాఖ, భద్రాద్రి కొత్తగూడెం. # గోదావరి వరద పరిస్థితులను క్షేత్రస్థాయిలో పరిశీలించిన జిల్లా కలెక్టర్ అంకిత్. # 16వ డివిజన్లో నూతన కాలువ నిర్మాణ పనులు ప్రారంభం.కొబ్బరికాయ కొట్టి పనులు ప్రారంభించిన 16 వ డివిజన్ కార్పొరేటర్ మునిగడప పద్మ. # పదవీ విరమణ పొందిన ఇద్దరు పోలీసు అధికారులకు జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఘన సన్మానం. # కేంద్ర ప్రభుత్వ ప్రజా వ్యతిరేక పాలనపై సమరశంఖం పూరించాలి.సిపిఐ రాష్ట్ర కార్యదర్శి, ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు.

ప్రణాళిక లేని ప్రజా పాలన సభలు - భూక్య రాజేష్ నాయక్

Date : 03 April 2026 05:16 PM Views : 387

తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : ఈరోజు బిజెపి జిల్లా నాయకుడు భూక్య రాజేష్ నాయక్ మాట్లాడుతూ రాష్ట్ర మంత్రులపై తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. 99 రోజుల ప్రణాళిక పేరుతో గ్రామ సభలు నిర్వహిస్తున్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం ఎలాంటి కార్యచరణ లేకుండానే కేవలం కాంగ్రెస్ పార్టీ ఇంకా ప్రజలలో ఉంది అని నిరూపించుకునే ప్రయత్నం చేస్తున్నట్టుగా ఉందని చరణ పైసా ఎలా చెల్లదో , కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేసే సంక్షేమ పథకాలు కూడా ప్రజలకు చేరడం లేదని , గ్రామసభల పేరుతో కాంగ్రెస్ పార్టీ ప్రచారం చేసుకుంటుందనీ విమర్శించారు. గ్రామాల్లో కనీస మౌలిక వసతులపై దృష్టి పెట్టడం లేదనీ , అదేవిధంగా లబ్ధిదారులు పొందాల్సినటువంటి సంక్షేమ పథకాలను అనేక రకాల సమస్యలతో అవి వారికి చేరకుండా చేస్తున్నారన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు అయి రెండున్నర సంవత్సరాల కాలంలో 420 హామీలలో కనీసం 6 గ్యారంటీలను కూడా ప్రజలకు పూర్తిస్థాయిలో అమలు చేయడంలో విఫలమైందనీ విమర్శించారు. ఇందిరమ్మ ఇండ్లలో l1, l2 ,l3 అనేసి గ్రేడింగ్ సిస్టం పెట్టి వారికి సకాలంలో బిల్లు అందించడంలో జాప్యం జరుగుతు,అదేవిధంగా ఇప్పటివరకు ఒక్క కొత్త పెన్షన్ కూడా అమలు చేయలేదనీ, మహిళలకు 2500 వుసే లేదనీ ,రైతు కూలీలకు భరోసా లేదునీ , భారతి ద్వారా ఒక పట్టా కూడా మంజూరు చేయలేదనీ ,నిరుద్యోగులకు నిరుద్యోగ భృతి జాడ లేదని అలాంటివి ఎన్నో సమస్యలు పెట్టుకొని, కేవలం నోటికి వచ్చిన హామీలన్నీ ఇచ్చి జనాలని మోసం చేస్తూ 99 రోజుల ప్రణాళిక అంటూ కాలక్షేపం చేస్తున్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం వెంటనే ఆ ప్రణాళిక సంబంధించిన బడ్జెట్ను కూడా విడుదల చేయాలనీ , ఇచ్చిన హామీలన్నీ నిలబెట్టిన తర్వాతనే గ్రామ సభలు నిర్వహించాలనీ డిమాండ్ చేశారు. ఖమ్మం జిల్లాలోని ముగ్గురు మంత్రులు ఉండి కూడా ఇప్పటివరకు ఏ ఒక్క నియోజకవర్గాన్ని అభివృద్ధి పథంలో నడిపించకపోవడం మన జిల్లా చేసుకున్న దురదృష్టం అని ఎద్దేవా చేశారు. గ్రామసభల పేరుతో గ్రామ ప్రజలను మోసం చేస్తూ పబ్బం గడుపుతున్నటువంటి రేవంత్ రెడ్డి సర్కార్ ఇప్పటికైనా మేల్కొని ఇచ్చినటువంటి హామీలను వెంటనే అమలు చేయాలి.

telugu velugu

Admin

తెలుగు వెలుగు టీవీ

మరిన్ని వార్తలు

Copyright © Telugu Velugu TV 2026. All right Reserved.



Developed By :