Friday, 18 September 2026 12:38:47 AM
# మోదీ 76వ జన్మదినం సందర్భంగా బిజెపి పట్టణ అధ్యక్షులు విద్యాసాగర్ ఆధ్వర్యంలో సత్యసాయి ఆశ్రమంలో సేవకార్యక్రమం # శ్రీనగర్ ఐదవ వీది లో శ్రీ లక్ష్మీ గణపతి మండపంలో వేంచేసి ఉన్న శ్రీ లక్ష్మీ గణపతి స్వామి ప్రత్యేక పూజా. # అరెస్ట్ చేసి చేతులు దులుపుకోవడం కాదు. ఉపా చట్టం నమోదు చేయాలి. జేబీపీ స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్ యెర్రా కామేష్. # విధుల్లో అలసత్వం వహిస్తే చర్యలు తప్పవు- నగర మేయర్ మూడ్ గణేష్. # జమేదార్ బంజర నుంచి జ్వలించిన పోరాట జ్యోతి సోయం గంగులు.ఎస్.కె. సాబీర్ పాషా, సిపిఐ జిల్లా కార్యదర్శి, భద్రాద్రి కొత్తగూడెం. # సాయుధ పోరాట స్ఫూర్తితో కదులుదాం.అమరుల త్యాగాలు చిరస్మరణీయం.సిపిఐ రాష్ట్ర సమితి సభ్యులు సలిగంటి శ్రీనివాస్. # వాలీబాల్‌,బాస్కెట్‌బాల్‌లో క్రీడా సందడి, కొత్తగూడెం, సత్తుపల్లి ఏరియాల సంయుక్త ఆధ్వర్యంలో వాలీబాల్, బాస్కెట్‌బాల్ పోటీలు. # సాయుధ పోరాట స్ఫూర్తితో ముందుకు సాగుదాం. అమరవీరుల త్యాగాలు చిరస్మరణీయం. సిపిఐ కొత్తగూడెం పట్టణ కార్యదర్శి కంచర్ల జమలయ్య. # పాఠశాల సిబ్బందికి వాటర్ డిస్పెన్సర్ అందజేసిన రిటైర్డ్ రికార్డు అసిస్టెంట్ వెన్న ఉదయ సేత్. # బ్రహ్మా కుమారీస్ ఆధ్వర్యములో సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ నందు ఇంజనీర్స్ డే వేడుకలు. # సాయుధ పోరాట చరిత్రను వక్రీకరించొద్దు.టీజీఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి భూక్య శ్రీనివాస్. # క్రీడల్లో రాణిస్తే ఉజ్వల భవిష్యత్తు.ప్రపంచ రికార్డుతో పాల్వంచ పట్టణానికి ఖ్యాతి.అభినందన సభలో కొత్తగూడెం కార్పొరేషన్ మేయర్ మూడ్ గణేష్. # హేమచంద్రపురం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో షీ టీమ్‌ ఎస్‌ఐ రమాదేవి ఆధ్వర్యంలో మహిళలు, బాలికలు, చిన్నారుల భద్రతపై అవగాహన కార్యక్రమం. # గౌతమ్‌పూర్, 8 ఇంక్లైన్ కాలనీ గణపతి మండపం వద్ద శ్రీ సిద్ధి విఘ్నేశ్వర స్వామి నవరాత్రుల ఉత్సవాలు # కుట్టుమిషన్ల శిక్షణ సర్టిఫికెట్స్ పంపిణి. సర్టిఫికెట్స్ పంపిణీ చేసిన కొత్తగూడెం కార్పొరేషన్ మేయర్ మూడ్ గణేష్. # మట్టి విగ్రహాలను పూజిద్దాం - పర్యావరణాన్ని రక్షిద్దాం : విశ్వామిత్ర చౌహాన్. # ఖమ్మంలో జరుగు తెలంగాణ రాష్ట్ర జనసేన శంఖరావ మహాసభను జయప్రదం చేయండి. జనసేన పార్టీ నాయకులు:మోదుగు జోగారావు. # విద్యార్థులు లలిత కళల వైపు దృష్టిసారించాలి.భద్రాద్రి జిల్లా ఎస్పీ రోహిత్ రాజు. # పెండింగ్ కేసుల దర్యాప్తును వేగవంతం చేసి సత్వర పరిష్కారం చూపాలి.అన్నపురెడ్డిపల్లి పోలీస్ స్టేషన్‌ను వార్షిక తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఐపీఎస్ # రైస్ మిల్లుల సమస్యలను పరిష్కరించండి. రైస్ మిల్లుల అసోసియేషన్ ఆధ్వర్యంలో కలెక్టర్ కు వినతి.

MBBS డిగ్రీ పట్టాను అందుకున్న వైరా శాసనసభ్యులు మాలోత్ రాందాస్ నాయక్ కుమార్తె మాలోత్ చందన,

Date : 01 May 2025 09:25 PM Views : 1478

తెలుగు వెలుగు టీవీ - వార్తలు / జూలూరుపాడు : భద్రాద్రి కొత్తగూడెం మే 1 తెలుగు వెలుగు) వైరా శాసనసభ్యులు మాలోత్ రాందాస్ నాయక్ చిన్న కుమార్తె చందన కడప జిల్లాలో ఫాతిమా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ అండ్ సైన్సెస్ కాలేజీలో మాబ్స్ పూర్తిచేసి గురువారం డిగ్రీ పట్టా అందుకున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే రాందాస్ నాయక్ తన కుమార్తె MBBS డిగ్రీ పట్టాను అందుకోవడం చాలా ఆనందంగా ఉందని ఆనందంగా ఉందని, తన కూతురు గ్రాడ్యుకేషన్ వేడుక కార్యక్రమంలో తాను కూడా పాల్గొనడం సంతోషంగా ఉందన్నారు. పేద ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించాలనే ఉద్దేశంతోనే తన ముగ్గురు పిల్లల్లో ఇద్దరు అడ పిల్లల్ని వైద్య వృత్తిలో, తన కొడుకునిఇంజనీరింగ్ లో చేర్పించడం జరిగిందన్నారు. తన పెద్ద కూతురు మాలోత్ గాయత్రి ఆయుర్వేదిక్ వైద్యంలో గ్రాడ్యుకేషన్ పూర్తి చేయగా, రెండో కూతురు చందన ఈ రోజు ఎంబిబిఎస్ పూర్తి చేసిందని, తన కుమారుడు మాలోత్ విఘ్నేష్ బీటెక్ పూర్తి చేసినట్లు ఆయన తెలిపారు. వారిని విద్యావంతులను చేయడంలో తన సతీమణి లలిత ఎంతో కృషి ఉందని, తాను రాజకీయాల్లో క్షణం తీరిక లేకుండా ఉన్నప్పటికీ పిల్లల భవిష్యత్తును తీర్చిదిద్దడంలో ఆమె ఎంతో ప్రణాళికాబద్ధంగా వ్యవహరించారని అన్నారు. తనతో పాటు తన పిల్లలకు కూడా వైరా నియోజకవర్గ ప్రజలకు సేవలందించేందుకు శక్తివంచన లేకుండా చేస్తాస్తారని ఆశిస్తున్నట్లు ఎమ్మెల్యే శ్రీ మాలోత్ రాందాస్ నాయక్ తెలిపారు.

telugu velugu

Admin

తెలుగు వెలుగు టీవీ

మరిన్ని వార్తలు

Copyright © Telugu Velugu TV 2026. All right Reserved.



Developed By :