Monday, 03 August 2026 02:00:41 AM
# సుజాతనగర్ శివారులో పేకాట రాయుళ్ల అరెస్ట్: ₹52,100 నగదు, బైకులు, ఫోన్లు స్వాధీనం. # ఎస్ జి ఎఫ్ ఆధ్వర్యంలో స్కార్ఫ్ డే # సుజాత నగర్, బాలాజి నగర్ ల్లో వీధి కుక్కల బెడత. # జెన్‌కోను వేలంపాటలో పాల్గొనకుండా అడ్డుకోండి – పీకే–2 డీప్ సైడ్ బ్లాక్‌ను సింగరేణికే కేటాయించండి. # నూతన జీఎం (పర్సనల్ ఐ ఆర్ & పీఎం) కిరణ్ కుమార్‌కు జిఎం(పర్సనల్ వెల్ఫేర్ & సిఎస్ఆర్)అజయ్ కుమార్ కు శుభాకాంక్షలు తెలిపిన ఎఐటీయూసీ నాయకులు. # భావప్రకటనా స్వేచ్ఛ పరిరక్షణే ముఖ్యం.సిపిఐ రాష్ట్ర కార్యదర్శి, ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు. # తిరుమలాయపాలెం మండల బూత్ కమిటీల సమావేశం.పాలేరు నియోజకవర్గ SIR కోఆర్డినేటర్ నాగాసీతారాములు, ERO రవికుమార్. # 40 ఏళ్ల సుదీర్ఘ ఉపాధ్యాయ సేవలకు ఘన సన్మానం. # ప్రజా సమస్యలపై ప్రశ్నించిన నాయకులపై అక్రమ కేసులు, బిఆర్ఎస్ పార్టీ మండలఅధ్యక్షులు చాపలమడుగు రాంమూర్తి . # 50 అడుగులకు చేరిన భద్రాచలం గోదావరి. రెండవ ప్రమాద హెచ్చరిక జారీ చేసిన జిల్లా కలెక్టర్. # సారపాక,రెడ్డిపాలెం, తూర్పాక,దుమ్ముగూడెం ప్రధాన రహదారులను పరిశీలించిన జిల్లా కలెక్టర్ అంకిత్. # తాటి సురేష్ కుమార్ పదవీ విరమణ సందర్భంగా, కోమరి కృష్ణ సన్మానం. # భద్రాచల పుణ్యక్షేత్ర ఆలయ నిర్మాణ పనులను పరిశీలించిన జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఐపీఎస్. # మేరా యువ భారత్, భద్రాద్రి కొత్తగూడెం ఆధ్వర్యంలో నషా ముక్త్ యువ ఫర్ వికసిత్ భారత్ అనే అంశం మీద ఘనంగా ముగిసిన 8 రకాల జిల్లాస్థాయి పోటీలు. # ఏజెన్సీ ప్రాంతాల వికాసానికి సమగ్ర కృషి. మౌలిక వసతులు, రవాణా మెరుగుదపై ప్రత్యేక ద్రుష్టి.కొత్తగూడెం శాసనసభ్యులు కూనంనేని సాంబశివరావు. # మహిళాభివృద్ధి మరియు శిశు సంక్షేమ శాఖ, భద్రాద్రి కొత్తగూడెం. # గోదావరి వరద పరిస్థితులను క్షేత్రస్థాయిలో పరిశీలించిన జిల్లా కలెక్టర్ అంకిత్. # 16వ డివిజన్లో నూతన కాలువ నిర్మాణ పనులు ప్రారంభం.కొబ్బరికాయ కొట్టి పనులు ప్రారంభించిన 16 వ డివిజన్ కార్పొరేటర్ మునిగడప పద్మ. # పదవీ విరమణ పొందిన ఇద్దరు పోలీసు అధికారులకు జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఘన సన్మానం. # కేంద్ర ప్రభుత్వ ప్రజా వ్యతిరేక పాలనపై సమరశంఖం పూరించాలి.సిపిఐ రాష్ట్ర కార్యదర్శి, ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు.

తిరుమలాయపాలెం మండల బూత్ కమిటీల సమావేశం.పాలేరు నియోజకవర్గ SIR కోఆర్డినేటర్ నాగాసీతారాములు, ERO రవికుమార్.

Date : 31 July 2026 08:30 PM Views : 43

తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : తిరుమలాయపాలెం మండల బూత్ కమిటీల సమావేశం.తిరుమలాయపాలెం: పాలేరు నియోజకవర్గం,తిరుమలాయపాలెం మండల కాంగ్రెస్ పార్టీ బూత్ కమిటీల సమావేశం. మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు కొప్పుల అశోక్ ఆధ్వర్యంలో నిర్వహించారు.ఈ సమావేశానికి ముఖ్య అతిథులుగా *పాలేరు నియోజకవర్గ SIR కోఆర్డినేటర్ నాగాసీతారాములు,ERO రవికుమార్ హాజరయ్యారు.ఈ సందర్భంగా నాగాసీతారాములు మాట్లాడుతూ, ఇప్పటివరకు చేసింది ఒక లెక్క, ఈ మూడు రోజులు చేసేది ఒక లెక్క అని, ఎలక్షన్ కమిషన్ ద్వారా "అన్ కలెక్టబుల్" లేదా ఏ ఎస్ డి డి ( ఆబ్సెంట్, షిఫ్ట్, డెత్, డూప్లికేట్ ) లిస్ట్ అని అందులో మన బీఏలను సంతకం చేయమని కోరుతున్నారు. అలాంటి ఫార్మాట్ పైన ఎట్టి పరిస్థితుల్లో సంతకం చెయ్యొద్దని,బిఎల్ఏలు సంతకం చేస్తే ఎలక్షన్ కమిషన్ ద్వారా ఆ ఓటర్లని తొలగించడం జరుగుతున్నది. కావున దయచేసి ఏ బిఎల్ఏ కూడా పార్టీ నాయకులకు చెప్పకుండా దానిపైన సంతకం చెయ్యొద్దని చెప్పారు. BLAలు ప్రతి ఇంటికి తిరిగి సరైన రిపోర్ట్ అందించాలని కోరారు.ఈ కార్యక్రమంలో BLA సూపర్ వైజర్లు, BLAలు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, సర్పంచ్ లు అనిల్ రెడ్డి, బాణోత్ సుజాత, అనిల్ కుమార్, నరేందర్ రెడ్డి, చిమ్లా, నాయకులు నజీర్, జాలె కిరణ్, రమేష్, నాగరాజు, మల్సూర్, ఉన్నం రాజశేఖర్, షేక్ కరీం, నల్లబెల్లి లింగన్న, సయ్యద్ మదర్ తదితరులు పాల్గొన్నారు

telugu velugu

Admin

తెలుగు వెలుగు టీవీ

మరిన్ని వార్తలు

Copyright © Telugu Velugu TV 2026. All right Reserved.



Developed By :