Saturday, 18 April 2026 03:46:36 PM
# ఆరోగ్య సూత్రాలు పాటించండి శ్రమదానం చేయండి ఆరోగ్యంగా ఉండండి. Dr తుకారాం రాథోడ్ DMHO # బాల్యవివాహాలను అంతం చేద్దాం - ఆడపిల్లలకు బంగారు భవిష్యత్తును అందిద్దాం. # మానవత్వం చాటుకున్న సుజాతనగర్ ఎస్సై రమాదేవి. # సిపిఐ శాఖ సెక్రటరీ కీసరి రాఘవలు"పార్థివ దేహం" నివాళులు ఆర్పించిన సిపిఐ జిల్లా సెక్రటరీ సాబీర్ పాషా. # చిన్న చిన్న నిర్లక్ష్యాలే పెద్ద ప్రమాదాలకు దారితీస్తాయి.ప్రతి ఒక్కరూ కచ్చితంగా రోడ్డు భద్రతా నియమాలను పాటించాలి: ఎస్పీ రోహిత్ రాజు. # అశ్వరావుపేటలో రెండు 33/11 కేవీ విద్యుత్ ఉపకేంద్రాలకు శంకుస్థాపన. రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మల్లు. # ఘనంగా అంబేద్కర్ 135వ జయంతి వేడుకలు # సమ్మర్ గేమ్స్ కోచింగ్ క్యాంప్ ప్రారంభించిన ఎమ్మెల్యే జారె. # సింగరేణి హెడ్ ఆఫీస్ వద్ద ఘనంగా రాజ్యాంగ నిర్మాత జయంతి. అంబేద్కర్ చిత్రపటానికి పుష్పాంజలి ఘటించిన ప్రముఖులు. # అంగన్వాడీల అభివృద్దె మా లక్ష్యం.వైరా ఎమ్మెల్యే రాందాస్ నాయక్.అంగన్వాడీ టీచర్లకు స్మార్ట్ ఫోన్ల పంపిణీ.దివ్యాంగులకు సహాయ ఉపకరణాల పంపిణీ. వైరా ఎమ్మెల్యే # జీవితం విలువైనది భద్రత మన బాధ్యత. ర్యాలీ ని ఉద్దేశించి మాట్లాడుతున్న 16 వ డివిజన్ కార్పొరేటర్ మునగడప పద్మ. # అశ్వాపురం ప్రభుత్వ జూనియర్ కళాశాల విద్యార్థిని 973 మార్కులతో ఓంకారిణి టాప్. # ఉపముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క పర్యటన ఏర్పాట్లను పరిశీలించిన ఎమ్మెల్యే జారె. # సెన్సస్ పనులను నిర్ణీత గడువులోపు పూర్తి చేయాలి: జిల్లా కలెక్టర్ జిల్లా కలెక్టర్ అంకిత్. # ఐదు గ్రామపంచాయతీల కోసం సమరభేరి - సోమవారం భద్రాచలంలో భారీ సభ - హాజరుకానున్న రేణుకా చౌదరి. # అంగన్వాడి కేంద్రాల అభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉంది. మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి. # 'ఆరోగ్య వారోత్సవాల సందర్భంగా జిల్లా డ్రగ్స్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్ ఆధ్వర్యంలో అలవాటుగా మారే మందుల దుర్వినియోగంపై సమగ్ర అవగాహన సదస్సు . # అణగారిన వర్గాలకు అక్షరజ్యోతి ఫూలే. జ్యోతిరావు ఫూలే జీవితం ఎందరికో ఆదర్శం. జేబీపీ స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్ యెర్రా కామేష్. # యువత మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలి : జిల్లా వైద్యశాఖ అధికారి డా. తుకారాం రాథోడ్. # సాదా బైనమా దరఖాస్తుల పరిష్కారానికి వేగవంతమైన చర్యలు తీసుకోవాలి: జిల్లా కలెక్టర్ అంకిత్ .

అనంతారం గ్రామంలో నకిలీ విత్తనాల కలకలం

Date : 10 June 2025 02:12 PM Views : 3926

తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : భద్రాద్రి కొత్తగూడెం జూన్ 10 తెలుగు వెలుగు) జూలూరుపాడు మండలం అనంతారం గ్రామంలో సోమవారం సాయంత్రం నాలుగు గంటల సమయంలో ఇద్దరు వ్యక్తులు నున్న మహేష్, పల్లపు తిరుపతిరావులు బిల్లు లేకుండా గుంటూరు నుంచి తక్కువ ధరకు తీసుకొచ్చిన విత్తనాలను రైతులకు విక్రయిస్తున్న క్రమంలో జూలూరుపాడు ఏవో దీపక్ నంద్ కు నమ్మదగిన సమాచారం మేరకు కాకర్ల క్లస్టర్ పరిధి ఏ ఈ ఓ ప్రసాద్ రావు, హెడ్ కానిస్టేబుల్ కే వెంకటరత్నం, కానిస్టేబుల్ జి వెంకటేశ్వరరావు ఒక టీం గా ఏర్పడి అనంతారం గ్రామంలో తనకి నిర్వహిస్తున్న క్రమంలో పాలెపు శివకృష్ణ ఇంటిదగ్గర వారిని గమనించిన పిదప వెంటనే ఇద్దరు పంచులను సూరారం కార్యదర్శి హరిబాబు, చెంబుని గూడెం కార్యదర్శి సతీష్ కార్యదర్శులచే పంచనామా నిర్వహించారు. పంచులలో మొదటి వ్యక్తి నున్న మహేష్(32) రెండవ వ్యక్తి పల్లపు తిరుపతిరావు (42) వద్దనుండి 115 విత్తన ప్యాకెట్లను, హుండాయ్ క్రెటా కారు, 13000 క్యాష్, రెండు మొబైల్ ఫోన్లు స్వాధీనపరచుకొని వీరిపై సీడ్స్ కంట్రోల్ ఆర్డర్ 1983 సెక్షన్ ప్రకారం కేసు నమోదు చేసి ist addi jecm ఎదుట హాజరు పరిచారు. డీఎస్పీ అబ్దుల్ రెహమాన్ మీడియా సమావేశంలో నకిలీ విత్తనాలు అమ్ముతున్న వారిని చాకేచక్యంగా పట్టుకున్న ఏవో దీపక్ ఆనంద్, సీఐ ఇంద్రసేనారెడ్డి ఎస్సై రవి మరియు పోలీస్ సిబ్బందిని అభినందించారు

telugu velugu

Admin

తెలుగు వెలుగు టీవీ

మరిన్ని వార్తలు

Copyright © Telugu Velugu TV 2026. All right Reserved.



Developed By :