తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : నవంబర్ 6న కొత్తగూడెంలో జరిగే ఏసీ వర్గీకరణ విజయోత్సవ సభను జయప్రదం చేయాలని మాదిగ యువసేన రాష్ట్ర ఉపాధ్యక్షుడు సంతోష్ మాదిగ అన్నారు. బుధవారం జిల్లా కేంద్రంలో ఎస్సీ వర్గీకరణ విజయోత్సవ సభకు సంబంధించిన కరపత్రాలను ఆవిష్కరించారు. మాదిగ ఉప కులాలు, మాదిగ విద్యార్థి సంఘాలు, మాదిగ మహిళా సంఘాలు విజయోత్సవ సభకు అధిక సంఖ్యలో తరలిరావాలని కోరారు
Admin
తెలుగు వెలుగు టీవీ