Thursday, 17 September 2026 05:27:52 PM
# జమేదార్ బంజర నుంచి జ్వలించిన పోరాట జ్యోతి సోయం గంగులు.ఎస్.కె. సాబీర్ పాషా, సిపిఐ జిల్లా కార్యదర్శి, భద్రాద్రి కొత్తగూడెం. # సాయుధ పోరాట స్ఫూర్తితో కదులుదాం.అమరుల త్యాగాలు చిరస్మరణీయం.సిపిఐ రాష్ట్ర సమితి సభ్యులు సలిగంటి శ్రీనివాస్. # వాలీబాల్‌,బాస్కెట్‌బాల్‌లో క్రీడా సందడి, కొత్తగూడెం, సత్తుపల్లి ఏరియాల సంయుక్త ఆధ్వర్యంలో వాలీబాల్, బాస్కెట్‌బాల్ పోటీలు. # సాయుధ పోరాట స్ఫూర్తితో ముందుకు సాగుదాం. అమరవీరుల త్యాగాలు చిరస్మరణీయం. సిపిఐ కొత్తగూడెం పట్టణ కార్యదర్శి కంచర్ల జమలయ్య. # పాఠశాల సిబ్బందికి వాటర్ డిస్పెన్సర్ అందజేసిన రిటైర్డ్ రికార్డు అసిస్టెంట్ వెన్న ఉదయ సేత్. # బ్రహ్మా కుమారీస్ ఆధ్వర్యములో సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ నందు ఇంజనీర్స్ డే వేడుకలు. # సాయుధ పోరాట చరిత్రను వక్రీకరించొద్దు.టీజీఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి భూక్య శ్రీనివాస్. # క్రీడల్లో రాణిస్తే ఉజ్వల భవిష్యత్తు.ప్రపంచ రికార్డుతో పాల్వంచ పట్టణానికి ఖ్యాతి.అభినందన సభలో కొత్తగూడెం కార్పొరేషన్ మేయర్ మూడ్ గణేష్. # హేమచంద్రపురం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో షీ టీమ్‌ ఎస్‌ఐ రమాదేవి ఆధ్వర్యంలో మహిళలు, బాలికలు, చిన్నారుల భద్రతపై అవగాహన కార్యక్రమం. # గౌతమ్‌పూర్, 8 ఇంక్లైన్ కాలనీ గణపతి మండపం వద్ద శ్రీ సిద్ధి విఘ్నేశ్వర స్వామి నవరాత్రుల ఉత్సవాలు # కుట్టుమిషన్ల శిక్షణ సర్టిఫికెట్స్ పంపిణి. సర్టిఫికెట్స్ పంపిణీ చేసిన కొత్తగూడెం కార్పొరేషన్ మేయర్ మూడ్ గణేష్. # మట్టి విగ్రహాలను పూజిద్దాం - పర్యావరణాన్ని రక్షిద్దాం : విశ్వామిత్ర చౌహాన్. # ఖమ్మంలో జరుగు తెలంగాణ రాష్ట్ర జనసేన శంఖరావ మహాసభను జయప్రదం చేయండి. జనసేన పార్టీ నాయకులు:మోదుగు జోగారావు. # విద్యార్థులు లలిత కళల వైపు దృష్టిసారించాలి.భద్రాద్రి జిల్లా ఎస్పీ రోహిత్ రాజు. # పెండింగ్ కేసుల దర్యాప్తును వేగవంతం చేసి సత్వర పరిష్కారం చూపాలి.అన్నపురెడ్డిపల్లి పోలీస్ స్టేషన్‌ను వార్షిక తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఐపీఎస్ # రైస్ మిల్లుల సమస్యలను పరిష్కరించండి. రైస్ మిల్లుల అసోసియేషన్ ఆధ్వర్యంలో కలెక్టర్ కు వినతి. # భూ సేకరణ పనులు,సర్వే త్వరితగతిన పూర్తి చేయాలి : భద్రాద్రి జిల్లా కలెక్టర్ అంకిత్ # భారతీయ వైద్య విధానానికి పూర్వ వైభవం తీసుకురావాలి. శైవక్షేత్ర పీఠాధిపతి శివ స్వామీజీ. # నిజాం నిరంకుశత్వంపై తిరుగుబాటు చరిత్రకం.ఐలమ్మ పోరాటస్ఫూర్తి చిరస్మరణీయం. సిపిఐ జిల్లా కార్యదర్శి ఎస్ కె సాబీర్ పాషా. # కేంద్రీయ విద్యాలయం ఏర్పాటుకు విజయ మినీ పాల శీతలీకరణ కేంద్రాన్ని చుంచుపల్లిలో ఏర్పాటు చేసే చర్యలు వేగవంతం చేయాలి : జిల్లా కలెక్టర్ అంకిత్.

గుర్తింపు కార్మిక సంఘం ఎఐటియుసి ఆధ్వర్యం లో పీవీకే5 లో గేట్ మీటింగ్

Date : 25 September 2025 02:51 PM Views : 490

తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : లాభాల ప్రకటనలో యాజమాన్య నిర్ణయం పై గుర్తింపు సంఘం ఆగ్రహం సింగరేణి లో మితిమీరిన సర్కార్ రాజకీయజోక్యం తో కార్మికులకు తీవ్ర నష్టం కలుగుతుంది అంటూ ఆవేదన వ్యక్తం చేసిన గుర్తింపు సంఘం ఎఐటియుసి గుర్తింపు సంఘం ఎఐటియుసి ఆధ్వర్యం లో పీవీకే5 లో గురువారం ఉదయం గేట్ మీటింగ్ నిర్వహించారు ఈ సమావేశం లో ఏరియా బ్రాంచ్ కార్యదర్శి వి మల్లికార్జున్ రావు మాట్లాడుతూ సింగరేణి వార్షిక లాభాల వాటా విషయం లో ప్రభుత్వం,యాజమాన్యం కలిసి కార్మికులను మోసం చేసింది అని అన్నారు,గడిచిన 2024-2025 ఆర్ధిక సంవత్సరంలో వచ్చిన వాస్తవ లాభాలు 6400 కోట్లు రూపాయలు నికరంగా సంస్థకు రాగా నాలుగువేల కోట్ల రూపాయలు సంస్థ అభివృద్ధికై పక్కన పెట్టడం రాజకీయ కుట్రనే అని వివరించారు,మిగిలిన 2360 కోట్ల రూపాయల నుండి కార్మికులకు 34శాతం వాటాగా 819కోట్ల రూపాయల ప్రకటించారు అని గత సంవత్సరం కన్నా ఈ సంవత్సరం అధిక లాభాలు వచ్చిన సరే కార్మికులకు మాత్రం పంచిన వాటా తగ్గింది అని ఇది రాష్ట్ర ప్రభుత్వం,యాజమాన్యం కలిసి కార్మికులను మోసం చేసింది అని ఆగ్రహం వ్యక్తం చేశారు,దిన్ని గుర్తింపు సంఘం ఎఐటియుసి గా తీవ్రంగా ఖండించాం అని వివరించారు,అదేవిధంగా కాంట్రాక్ట్ కార్మికులకు కనీసం 10000 రూపాయలు ఇవ్వాలి అని గుర్తింపు సంఘం డిమాండ్ చేయగా వారికి 5500 రూపాయలు ఇచ్చి వారిని కూడా అవుమానపరిచారు అని అన్నారు,అదేవిధంగా సింగరేణి కార్మికులు ఏడుకుంటున్న ప్రధాన సమస్యలు పేర్క్స్ పై టాక్స్ యాజమాన్యమే భరించాలి అని కార్మికుల సొంత ఇంటి కల నెరవేర్చి ప్రతి కార్మికుడికి 20లక్షల వడ్డీ లేని రుణం ఇవ్వాలి అని,మారుపేర్ల సమస్య ను పరిష్కరించాలి అని అనేకసార్లు ప్రభుత్వనికి,యాజమాన్యానికి గుర్తింపు సంఘం ఎఐటియుసి ఆధ్వర్యం లో మెమొరాండంలు ఇచ్చిన కానీ సమస్యలను పరిష్కరించడంలో విఫలమైంది అని అన్నారు,కార్మికుల సమస్యలు పరిష్కరించకుండా యాజమాన్యం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుంది అని త్వరగా సమస్యలు పరిష్కరించకపోతే ఉద్యమాలు చేపడతాం అని యాజమాన్యాన్ని హెచ్చరించారు.అదేవిధంగా ఎఐటియుసి చేస్తున్న పోరాటాలు చూసి ఆకర్షితులు అవుతున్న యువ కార్మికులు యూనియన్ లో చేరుతున్నారని ఈ రోజు పీవీకే5 లో అమన్ అనే ఫిట్టర్ నీ బ్రాంచ్ కార్యదర్శి కండువా కప్పి యూనియన్ లోకి ఆహ్వానించారు,సమావేశం లో సెంట్రల్ ఆర్గనైజింగ్ కార్యదర్శి జీ వీరాస్వామి,వైస్ ప్రెసిడెంట్ కత్తర్ల రాములు,పీవీకే5 పిట్ కార్యదర్శి హుమాయూన్,ఆఫీస్ బ్యారర్స్ సందబోయినా శ్రీనివాస్, ఏరియా స్టోర్స్ పిట్ కార్యదర్శి కమల్,సీనియర్ నాయకులు కుర్రు రమేష్, భుక్య రమేష్,సాయి పవన్, రామచందర్,కుమారకృష్ణ, కుమార్,మరియు తాతిదారులు పాల్గొన్నారు.

telugu velugu

Admin

తెలుగు వెలుగు టీవీ

మరిన్ని వార్తలు

Copyright © Telugu Velugu TV 2026. All right Reserved.



Developed By :