తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : నల్గొండ జిల్లా, హాలియాలో జరిగిన 51వ అంతర్ జిల్లాల బాలికల కబడ్డీ టోర్నమెంట్ లో మన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా తృతీయ స్థానం సాధించడం జరిగింది. విజయం సాధించిన క్రీడాకారులను జిల్లా కలెక్టర్ జితేష్V.పాటిల్ IAS అభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమం లో DYSO పరంధామ రెడ్డి, జిల్లా ప్రధాన కార్యదర్శి K. స్వాతిముత్యం, జిల్లా కోశాధికారి కూరాకుల నరేష్, సీనియర్ క్రీడాకారులు ప్రముఖులు పాల్గొన్నారు.
Admin
తెలుగు వెలుగు టీవీ