తెలుగు వెలుగు టీవీ - వార్తలు / జూలూరుపాడు : భద్రాద్రి కొత్తగూడెం సెప్టెంబర్ 1(తెలుగువెలుగు) జూలూరుపాడు మండల కేంద్రంలో కల్లోజి బ్రదర్స్ చే నూతనముగా నిర్మించిన PR's షటిల్ ఇండోర్ స్టేడియం ఆదివారం రోజున ఉదయం 10 గంటలకు ప్రారంభం కానుంది.ప్రారంభోత్సవ కార్యక్రమానికి భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఎస్పీ రోహిత్ రాజు , వైరా నియోజకవర్గ శాసనసభ్యులు మాలోత్ రాందాస్ నాయక్ హాజరై వారి చేతుల మీదుగా ప్రారంభిస్తారు.కావునా క్రీడాకారులు, క్రీడాభిమానులు విచ్చేసి ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని విజయవంతం చేయగలరని పత్రికా ప్రకటన ద్వారా కల్లోజి బ్రదర్స్ విజ్ఞప్తి చేశారు.
Admin
తెలుగు వెలుగు టీవీ