Saturday, 01 August 2026 11:50:11 PM
# సుజాతనగర్ శివారులో పేకాట రాయుళ్ల అరెస్ట్: ₹52,100 నగదు, బైకులు, ఫోన్లు స్వాధీనం. # ఎస్ జి ఎఫ్ ఆధ్వర్యంలో స్కార్ఫ్ డే # సుజాత నగర్, బాలాజి నగర్ ల్లో వీధి కుక్కల బెడత. # జెన్‌కోను వేలంపాటలో పాల్గొనకుండా అడ్డుకోండి – పీకే–2 డీప్ సైడ్ బ్లాక్‌ను సింగరేణికే కేటాయించండి. # నూతన జీఎం (పర్సనల్ ఐ ఆర్ & పీఎం) కిరణ్ కుమార్‌కు జిఎం(పర్సనల్ వెల్ఫేర్ & సిఎస్ఆర్)అజయ్ కుమార్ కు శుభాకాంక్షలు తెలిపిన ఎఐటీయూసీ నాయకులు. # భావప్రకటనా స్వేచ్ఛ పరిరక్షణే ముఖ్యం.సిపిఐ రాష్ట్ర కార్యదర్శి, ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు. # తిరుమలాయపాలెం మండల బూత్ కమిటీల సమావేశం.పాలేరు నియోజకవర్గ SIR కోఆర్డినేటర్ నాగాసీతారాములు, ERO రవికుమార్. # 40 ఏళ్ల సుదీర్ఘ ఉపాధ్యాయ సేవలకు ఘన సన్మానం. # ప్రజా సమస్యలపై ప్రశ్నించిన నాయకులపై అక్రమ కేసులు, బిఆర్ఎస్ పార్టీ మండలఅధ్యక్షులు చాపలమడుగు రాంమూర్తి . # 50 అడుగులకు చేరిన భద్రాచలం గోదావరి. రెండవ ప్రమాద హెచ్చరిక జారీ చేసిన జిల్లా కలెక్టర్. # సారపాక,రెడ్డిపాలెం, తూర్పాక,దుమ్ముగూడెం ప్రధాన రహదారులను పరిశీలించిన జిల్లా కలెక్టర్ అంకిత్. # తాటి సురేష్ కుమార్ పదవీ విరమణ సందర్భంగా, కోమరి కృష్ణ సన్మానం. # భద్రాచల పుణ్యక్షేత్ర ఆలయ నిర్మాణ పనులను పరిశీలించిన జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఐపీఎస్. # మేరా యువ భారత్, భద్రాద్రి కొత్తగూడెం ఆధ్వర్యంలో నషా ముక్త్ యువ ఫర్ వికసిత్ భారత్ అనే అంశం మీద ఘనంగా ముగిసిన 8 రకాల జిల్లాస్థాయి పోటీలు. # ఏజెన్సీ ప్రాంతాల వికాసానికి సమగ్ర కృషి. మౌలిక వసతులు, రవాణా మెరుగుదపై ప్రత్యేక ద్రుష్టి.కొత్తగూడెం శాసనసభ్యులు కూనంనేని సాంబశివరావు. # మహిళాభివృద్ధి మరియు శిశు సంక్షేమ శాఖ, భద్రాద్రి కొత్తగూడెం. # గోదావరి వరద పరిస్థితులను క్షేత్రస్థాయిలో పరిశీలించిన జిల్లా కలెక్టర్ అంకిత్. # 16వ డివిజన్లో నూతన కాలువ నిర్మాణ పనులు ప్రారంభం.కొబ్బరికాయ కొట్టి పనులు ప్రారంభించిన 16 వ డివిజన్ కార్పొరేటర్ మునిగడప పద్మ. # పదవీ విరమణ పొందిన ఇద్దరు పోలీసు అధికారులకు జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఘన సన్మానం. # కేంద్ర ప్రభుత్వ ప్రజా వ్యతిరేక పాలనపై సమరశంఖం పూరించాలి.సిపిఐ రాష్ట్ర కార్యదర్శి, ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు.

ప్రజా సమస్యలపై ప్రశ్నించిన నాయకులపై అక్రమ కేసులు, బిఆర్ఎస్ పార్టీ మండలఅధ్యక్షులు చాపలమడుగు రాంమూర్తి .

Date : 31 July 2026 08:04 PM Views : 79

తెలుగు వెలుగు టీవీ - వార్తలు / జూలూరుపాడు : భద్రాద్రి జిల్లాలో రేగా కాంతారావుకి వస్తున్న ప్రజాదరణ చూసి తట్టుకోలేక చిల్లర రాజకీయాలు చేస్తు తప్పుడు కేసులు బనాయిస్తున్నారని జూలూరుపాడు మండల బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు చాపలమడుగు రాంమూర్తి ఓ ప్రకటనలో తెలిపారు.ఈ సందర్బంగా రాంమూర్తి మాట్లాడుతూ. ఒక ఆదివాసి బిడ్డ ఉపాధ్యాయ స్థాయి నుంచి బిఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడిగా రేగా కాంతారావు ఎదగడాన్ని చూసి జీర్ణించుకోలేక రాజకీయంగా ఎదురుకోలేక తప్పుడు కేసులతో వ్యక్తిగత ఆరోపణలు చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. న్యాయస్థానం మీద మాకు పూర్తి నమ్మకం ఉంది. న్యాయంగా పోరాడి ఈ అసత్య ప్రచారాలను తిప్పికొడతామని తెలియజేస్తున్నాము. అదేవిధంగా గత అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయినప్పటికీ నిత్యం ప్రజల మధ్య ప్రజలతో ఉంటూ ప్రజా సమస్యలపై నిత్యం ప్రభుత్వాన్ని నిలదీస్తున్నా పినపాక మాజీ ఎమ్మెల్యే భద్రాద్రి జిల్లా అధ్యక్షులు రేగా కాంతారావు మీద కుట్రలు చేస్తూ వారి రాజకీయ ప్రయాణాన్ని అడ్డుకోవాలి అని చూస్తున్న అధికార పార్టీ నాయకులకు ఏదో ఓక రోజు గుణపాఠం తప్పదు. అధికారం ఎప్పటికి ఎవ్వరికీ శాశ్వతం కాదు. ప్రతి ఆడబిడ్డను తన సోదరిగా భావించి వారి కష్టానికి నేను అండగా ఉంటాను అని చెప్పే రేగా అన్న మీద చిల్లర రాజకీయాలు చేస్తే సహించేది లేదు. రేగాని ఎంత అనగతొక్కాలి అని చుస్తే అంత ప్రజాధరణతో పైకి వస్తాడు. ఈ అసత్య ప్రచారాల వెనుక ఉన్న వాళ్ళని అదేవిధంగా చేపించిన వాళ్లని త్వరలోనే బయటికి లాగే రోజులు దగ్గరలోనే ఉన్నాయని అన్నారు.

telugu velugu

Admin

తెలుగు వెలుగు టీవీ

మరిన్ని వార్తలు

Copyright © Telugu Velugu TV 2026. All right Reserved.



Developed By :