తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కొత్తగూడెం నవంబర్ 19( తెలుగు వెలుగు ) భారత కమ్యూనిస్టు పార్టీ ఆవిర్భవించి వంద సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా సిపిఐ సభ్యత్వ పునర్ధరణ /చేర్పులు లో భాగంగా సిపిఐ జిల్లా కౌన్సిల్ సభ్యులు ,మాజీ మున్సిపల్ ఫోర్ లీడర్ మునిగడప వెంకటేశ్వర్లు చేతుల మీదుగా సిపిఐ నాయకులు సబ్బని పాపారావు, జిట్ట నవీన్ కు సభ్యత్వాన్ని అందజేయడం జరిగింది.
Admin
తెలుగు వెలుగు టీవీ