Wednesday, 16 September 2026 06:06:46 PM
# సాయుధ పోరాట స్ఫూర్తితో ముందుకు సాగుదాం. అమరవీరుల త్యాగాలు చిరస్మరణీయం. సిపిఐ కొత్తగూడెం పట్టణ కార్యదర్శి కంచర్ల జమలయ్య. # పాఠశాల సిబ్బందికి వాటర్ డిస్పెన్సర్ అందజేసిన రిటైర్డ్ రికార్డు అసిస్టెంట్ వెన్న ఉదయ సేత్. # బ్రహ్మా కుమారీస్ ఆధ్వర్యములో సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ నందు ఇంజనీర్స్ డే వేడుకలు. # సాయుధ పోరాట చరిత్రను వక్రీకరించొద్దు.టీజీఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి భూక్య శ్రీనివాస్. # క్రీడల్లో రాణిస్తే ఉజ్వల భవిష్యత్తు.ప్రపంచ రికార్డుతో పాల్వంచ పట్టణానికి ఖ్యాతి.అభినందన సభలో కొత్తగూడెం కార్పొరేషన్ మేయర్ మూడ్ గణేష్. # హేమచంద్రపురం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో షీ టీమ్‌ ఎస్‌ఐ రమాదేవి ఆధ్వర్యంలో మహిళలు, బాలికలు, చిన్నారుల భద్రతపై అవగాహన కార్యక్రమం. # గౌతమ్‌పూర్, 8 ఇంక్లైన్ కాలనీ గణపతి మండపం వద్ద శ్రీ సిద్ధి విఘ్నేశ్వర స్వామి నవరాత్రుల ఉత్సవాలు # కుట్టుమిషన్ల శిక్షణ సర్టిఫికెట్స్ పంపిణి. సర్టిఫికెట్స్ పంపిణీ చేసిన కొత్తగూడెం కార్పొరేషన్ మేయర్ మూడ్ గణేష్. # మట్టి విగ్రహాలను పూజిద్దాం - పర్యావరణాన్ని రక్షిద్దాం : విశ్వామిత్ర చౌహాన్. # ఖమ్మంలో జరుగు తెలంగాణ రాష్ట్ర జనసేన శంఖరావ మహాసభను జయప్రదం చేయండి. జనసేన పార్టీ నాయకులు:మోదుగు జోగారావు. # విద్యార్థులు లలిత కళల వైపు దృష్టిసారించాలి.భద్రాద్రి జిల్లా ఎస్పీ రోహిత్ రాజు. # పెండింగ్ కేసుల దర్యాప్తును వేగవంతం చేసి సత్వర పరిష్కారం చూపాలి.అన్నపురెడ్డిపల్లి పోలీస్ స్టేషన్‌ను వార్షిక తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఐపీఎస్ # రైస్ మిల్లుల సమస్యలను పరిష్కరించండి. రైస్ మిల్లుల అసోసియేషన్ ఆధ్వర్యంలో కలెక్టర్ కు వినతి. # భూ సేకరణ పనులు,సర్వే త్వరితగతిన పూర్తి చేయాలి : భద్రాద్రి జిల్లా కలెక్టర్ అంకిత్ # భారతీయ వైద్య విధానానికి పూర్వ వైభవం తీసుకురావాలి. శైవక్షేత్ర పీఠాధిపతి శివ స్వామీజీ. # నిజాం నిరంకుశత్వంపై తిరుగుబాటు చరిత్రకం.ఐలమ్మ పోరాటస్ఫూర్తి చిరస్మరణీయం. సిపిఐ జిల్లా కార్యదర్శి ఎస్ కె సాబీర్ పాషా. # కేంద్రీయ విద్యాలయం ఏర్పాటుకు విజయ మినీ పాల శీతలీకరణ కేంద్రాన్ని చుంచుపల్లిలో ఏర్పాటు చేసే చర్యలు వేగవంతం చేయాలి : జిల్లా కలెక్టర్ అంకిత్. # ఏజెన్సీ ప్రాంత కమ్యూనిస్టు ఉద్యమ నిర్మాత టివిఆర్ చంద్రం.పుస్తకావిష్కరణ సభలో సిపిఐ జిల్లా కార్యదర్శి సాబీర్ పాషా. # ప్రభుత్వ లిఖితపూర్వక హామీతోనే ‘చలో హైదరాబాద్’ తాత్కాలిక వాయిదా: TGEJAC ఛైర్మన్ అమరనేని రామారావు. # చాకలి ఐలమ్మ పోరాట స్ఫూర్తి చిరస్మరణీయం: టీపీసీసీ జనరల్ సెక్రటరీ నాగా సీతారాములు.

రూ.10కోట్లతో సెంట్రల్ లైటింగ్, ఫోర్ లైన్ రోడ్డుగా మారనున్న కొత్తగూడెం జిల్లా కోర్ట్ రోడ్ - హేమచంద్రపురం బైపాస్..!

Date : 13 June 2025 05:20 PM Views : 6866

తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : కొత్తగూడెం మున్సిపల్ కార్పొరేషన్ గా ఏర్పడిన సందర్భంగా తొలి అడుగు కొత్తగూడెం పోస్ట్ ఆఫీస్ సెంటర్ నుంచి హేమచంద్రపురం మీదుగా ఇల్లందు వెళ్లనున్న బైపాస్ రోడ్డుని సెంట్రల్ లైటింగ్ తో ఫోర్ లైన్ రోడ్డుగా ప్రతిపాదిస్తూ కొత్తగూడెం నియోజకవర్గ శాసనసభ్యులు కూనంనేని సాంబశివరావు సింగరేణి ద్వారా సీఎస్ఆర్ ఫండ్స్ కేటాయించాలని విజ్ఞప్తి చేశారు. ఎంతోకాలంగా కొత్తగూడెం నుంచి హేమచంద్రపురం వెళ్లే మార్గం రోడ్లు అద్వానంగా మారి ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈ నేపథ్యంలో గతంలో ఈ బైపాస్ రోడ్డుపై ప్రచూరితమైన ఎన్నో వార్తా కథనాలకు కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు స్పందిస్తూ నూతన రోడ్డు నిర్మాణానికి నిధులు కేటాయించాలని సింగరేణి సంస్థ సీఎండీ బలరాం నాయక్ కి లేఖను రాశారు. ఈ క్రమంలోనే ఇటీవల కొత్తగూడెం కార్పొరేషన్ గా అప్గ్రేడ్ అవడంతో అభివృద్ధి పనులను వేగవంతం చేసే దిశగా ఎమ్మెల్యే సాంబశివరావు పావులు కదుపుతున్నారు. ఇందులో భాగంగానే తొలిమెట్టు కొత్తగూడెం నుంచి హేమచంద్రపురం మీదుగా ఇల్లందు వెళ్లే బైపాస్ రోడ్డు వైపు పడింది. ఈ బైపాస్ రోడ్డుని సెంట్రల్ డివైడర్స్, లైటింగ్ తో ఫోర్ లైన్ రోడ్డుగా ప్రతిపాదిస్తూ సింగరేణి సంస్థ నుంచి 10 కోట్ల రూపాయలు సీఎస్ఆర్ నిధులు కేటాయించాలని విజ్ఞప్తి చేస్తూ ఎమ్మెల్యే సాంబశివరావు లేఖను రాశారు. త్వరలోనే ఈ బైపాస్ రోడ్డు అత్యద్భుతంగా రూపు దాల్చి నగరాన్ని సుందరంగా తీర్చిదిద్దుతుందని కొత్తగూడెం ప్రజలు ఆశిస్తున్నారు.

telugu velugu

Admin

తెలుగు వెలుగు టీవీ

మరిన్ని వార్తలు

Copyright © Telugu Velugu TV 2026. All right Reserved.



Developed By :