తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : అప్పుల బాధతో వ్యక్తి మృతి చెందిన ఘటన కొత్తగూడెంలో జరిగింది. స్థానికులు తెలిపిన వివరాలిలా.. రామవరం ఏరియా ఎసీసీబీ నగర్కు చెందిన భూక్యా రవి సుతారి మేస్త్రిగా పని చేస్తున్నాడు. అప్పులు ఎక్కువ కావటంతో వాటిని తీర్చే దారిలేక ఉరి వేసుకుని సూసైడ్ చేసుకున్నాడు. రవి మృతితో అతని కుటుంబంలో విషాదం అలుముకుంది.
Admin
తెలుగు వెలుగు టీవీ