Monday, 03 August 2026 09:37:05 AM
# సుజాతనగర్ శివారులో పేకాట రాయుళ్ల అరెస్ట్: ₹52,100 నగదు, బైకులు, ఫోన్లు స్వాధీనం. # ఎస్ జి ఎఫ్ ఆధ్వర్యంలో స్కార్ఫ్ డే # సుజాత నగర్, బాలాజి నగర్ ల్లో వీధి కుక్కల బెడత. # జెన్‌కోను వేలంపాటలో పాల్గొనకుండా అడ్డుకోండి – పీకే–2 డీప్ సైడ్ బ్లాక్‌ను సింగరేణికే కేటాయించండి. # నూతన జీఎం (పర్సనల్ ఐ ఆర్ & పీఎం) కిరణ్ కుమార్‌కు జిఎం(పర్సనల్ వెల్ఫేర్ & సిఎస్ఆర్)అజయ్ కుమార్ కు శుభాకాంక్షలు తెలిపిన ఎఐటీయూసీ నాయకులు. # భావప్రకటనా స్వేచ్ఛ పరిరక్షణే ముఖ్యం.సిపిఐ రాష్ట్ర కార్యదర్శి, ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు. # తిరుమలాయపాలెం మండల బూత్ కమిటీల సమావేశం.పాలేరు నియోజకవర్గ SIR కోఆర్డినేటర్ నాగాసీతారాములు, ERO రవికుమార్. # 40 ఏళ్ల సుదీర్ఘ ఉపాధ్యాయ సేవలకు ఘన సన్మానం. # ప్రజా సమస్యలపై ప్రశ్నించిన నాయకులపై అక్రమ కేసులు, బిఆర్ఎస్ పార్టీ మండలఅధ్యక్షులు చాపలమడుగు రాంమూర్తి . # 50 అడుగులకు చేరిన భద్రాచలం గోదావరి. రెండవ ప్రమాద హెచ్చరిక జారీ చేసిన జిల్లా కలెక్టర్. # సారపాక,రెడ్డిపాలెం, తూర్పాక,దుమ్ముగూడెం ప్రధాన రహదారులను పరిశీలించిన జిల్లా కలెక్టర్ అంకిత్. # తాటి సురేష్ కుమార్ పదవీ విరమణ సందర్భంగా, కోమరి కృష్ణ సన్మానం. # భద్రాచల పుణ్యక్షేత్ర ఆలయ నిర్మాణ పనులను పరిశీలించిన జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఐపీఎస్. # మేరా యువ భారత్, భద్రాద్రి కొత్తగూడెం ఆధ్వర్యంలో నషా ముక్త్ యువ ఫర్ వికసిత్ భారత్ అనే అంశం మీద ఘనంగా ముగిసిన 8 రకాల జిల్లాస్థాయి పోటీలు. # ఏజెన్సీ ప్రాంతాల వికాసానికి సమగ్ర కృషి. మౌలిక వసతులు, రవాణా మెరుగుదపై ప్రత్యేక ద్రుష్టి.కొత్తగూడెం శాసనసభ్యులు కూనంనేని సాంబశివరావు. # మహిళాభివృద్ధి మరియు శిశు సంక్షేమ శాఖ, భద్రాద్రి కొత్తగూడెం. # గోదావరి వరద పరిస్థితులను క్షేత్రస్థాయిలో పరిశీలించిన జిల్లా కలెక్టర్ అంకిత్. # 16వ డివిజన్లో నూతన కాలువ నిర్మాణ పనులు ప్రారంభం.కొబ్బరికాయ కొట్టి పనులు ప్రారంభించిన 16 వ డివిజన్ కార్పొరేటర్ మునిగడప పద్మ. # పదవీ విరమణ పొందిన ఇద్దరు పోలీసు అధికారులకు జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఘన సన్మానం. # కేంద్ర ప్రభుత్వ ప్రజా వ్యతిరేక పాలనపై సమరశంఖం పూరించాలి.సిపిఐ రాష్ట్ర కార్యదర్శి, ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు.

కొత్తగూడెం పట్టణంలో జీవో నెంబర్ 76 ద్వారా ఇండ్ల పట్టాలు వెంటనే ఇవ్వాలి:భారతీయ జనతా పార్టీ పట్టణ అధ్యక్షుడు శీలం విద్యాసాగర్

Date : 30 March 2026 05:17 PM Views : 338

తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : భారతీయ జనతా పార్టీ భద్రాద్రి కొత్తగూడెం పట్టణ అధ్యక్షుడు శీలం.విద్యా సాగర్ ఆధ్వర్యం లో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ గారికి వినతిపత్రం, ఇచ్చి సమస్య తక్షణమే పరిష్కరించవలసిందిగా కోరడం జరిగింది. 76 జి.ఓ.పేద,మధ్యతరగతి ప్రజలకు ఇవ్వవలసిన ఇళ్ల పట్టాలు నిలిచిపోయాయి.దీని వల్ల అర్హులైన లబ్ధిదారులు తమ హక్కులను కోల్పోతున్నారు మరియు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇళ్ల పట్టాలు లేకపోవడంతో వారు గృహ రుణాలు పొందలేకపోతున్నారు, ప్రభుత్వ పథకాల ప్రయోజనాలు కూడా అందుకోవడంలో ఆటంకాలు ఎదుర్కొంటున్నారు. చాలాకాలంగా ఎదురుచూస్తున్న ఈ సమస్యను త్వరగా పరిష్కరించాల్సిన అవసరం ఉంది. కాబట్టి, మీ గౌరవ దృష్టికి ఈ విషయాన్ని తీసుకువచ్చి,జీవో నెంబర్ 76 కారణంగా ఆగిపోయిన ఇళ్ల పట్టాలను పరిశీలించి అర్హులైన వారికి తక్షణమే మంజూరు చేయించవలసిందిగా మనవి చేస్తున్నాను. ఈ సందర్భాన్ని పురస్కరించుకొని పట్టణ అధ్యక్షుడు విద్యాసాగర్ మాట్లాడుతూ,ఉమ్మడి జిల్లాలో ఉన్న ముగ్గురు మంత్రులు, కొత్తగూడెం శాసనసభ్యులు ఎన్నికలలో ఇచ్చిన హామీ ఏమైంది అని ప్రశ్నించారు..మమ్మల్ని గెలిపించండి తప్పకుండా పట్టాలు ఇప్పిస్తాను అన్న శాసనసభ్యుడు ఎక్కడ అని అన్నారు, రెండున్నర సంవత్సరాలైనా ఆ దిశగా అడుగులు వేయకపోవడాన్ని కొత్తగూడెం పట్టణ ప్రజలు గమనిస్తున్నారని,రాబోయే ఎన్నికలలో ఈ పార్టీలకు ప్రజలు బుద్ధి చెబుతారని అన్నారు,ఈ కార్యక్రమంలో భారతీయ జనతా పార్టీ జిల్లా నాయకులు నోముల రమేష్, కనుకుంట్ల రాజమౌగిలి, వీరు,శశిధర్,మరియు చారి పాలొగొన్నారు.

telugu velugu

Admin

తెలుగు వెలుగు టీవీ

మరిన్ని వార్తలు

Copyright © Telugu Velugu TV 2026. All right Reserved.



Developed By :