Monday, 03 August 2026 08:15:43 AM
# సుజాతనగర్ శివారులో పేకాట రాయుళ్ల అరెస్ట్: ₹52,100 నగదు, బైకులు, ఫోన్లు స్వాధీనం. # ఎస్ జి ఎఫ్ ఆధ్వర్యంలో స్కార్ఫ్ డే # సుజాత నగర్, బాలాజి నగర్ ల్లో వీధి కుక్కల బెడత. # జెన్‌కోను వేలంపాటలో పాల్గొనకుండా అడ్డుకోండి – పీకే–2 డీప్ సైడ్ బ్లాక్‌ను సింగరేణికే కేటాయించండి. # నూతన జీఎం (పర్సనల్ ఐ ఆర్ & పీఎం) కిరణ్ కుమార్‌కు జిఎం(పర్సనల్ వెల్ఫేర్ & సిఎస్ఆర్)అజయ్ కుమార్ కు శుభాకాంక్షలు తెలిపిన ఎఐటీయూసీ నాయకులు. # భావప్రకటనా స్వేచ్ఛ పరిరక్షణే ముఖ్యం.సిపిఐ రాష్ట్ర కార్యదర్శి, ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు. # తిరుమలాయపాలెం మండల బూత్ కమిటీల సమావేశం.పాలేరు నియోజకవర్గ SIR కోఆర్డినేటర్ నాగాసీతారాములు, ERO రవికుమార్. # 40 ఏళ్ల సుదీర్ఘ ఉపాధ్యాయ సేవలకు ఘన సన్మానం. # ప్రజా సమస్యలపై ప్రశ్నించిన నాయకులపై అక్రమ కేసులు, బిఆర్ఎస్ పార్టీ మండలఅధ్యక్షులు చాపలమడుగు రాంమూర్తి . # 50 అడుగులకు చేరిన భద్రాచలం గోదావరి. రెండవ ప్రమాద హెచ్చరిక జారీ చేసిన జిల్లా కలెక్టర్. # సారపాక,రెడ్డిపాలెం, తూర్పాక,దుమ్ముగూడెం ప్రధాన రహదారులను పరిశీలించిన జిల్లా కలెక్టర్ అంకిత్. # తాటి సురేష్ కుమార్ పదవీ విరమణ సందర్భంగా, కోమరి కృష్ణ సన్మానం. # భద్రాచల పుణ్యక్షేత్ర ఆలయ నిర్మాణ పనులను పరిశీలించిన జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఐపీఎస్. # మేరా యువ భారత్, భద్రాద్రి కొత్తగూడెం ఆధ్వర్యంలో నషా ముక్త్ యువ ఫర్ వికసిత్ భారత్ అనే అంశం మీద ఘనంగా ముగిసిన 8 రకాల జిల్లాస్థాయి పోటీలు. # ఏజెన్సీ ప్రాంతాల వికాసానికి సమగ్ర కృషి. మౌలిక వసతులు, రవాణా మెరుగుదపై ప్రత్యేక ద్రుష్టి.కొత్తగూడెం శాసనసభ్యులు కూనంనేని సాంబశివరావు. # మహిళాభివృద్ధి మరియు శిశు సంక్షేమ శాఖ, భద్రాద్రి కొత్తగూడెం. # గోదావరి వరద పరిస్థితులను క్షేత్రస్థాయిలో పరిశీలించిన జిల్లా కలెక్టర్ అంకిత్. # 16వ డివిజన్లో నూతన కాలువ నిర్మాణ పనులు ప్రారంభం.కొబ్బరికాయ కొట్టి పనులు ప్రారంభించిన 16 వ డివిజన్ కార్పొరేటర్ మునిగడప పద్మ. # పదవీ విరమణ పొందిన ఇద్దరు పోలీసు అధికారులకు జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఘన సన్మానం. # కేంద్ర ప్రభుత్వ ప్రజా వ్యతిరేక పాలనపై సమరశంఖం పూరించాలి.సిపిఐ రాష్ట్ర కార్యదర్శి, ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు.

భారీ వర్షాలకారణంగా జూలూరుపాడుమండలపరిధిలో కరివారిగూడెం నుండి కొమ్ముగూడెంమరియుసూరారం నుండి జూలూరుపాడుగ్రామాల ధ్వంశమైన రహదారులు ప్రజల రాకపోకలకు ఇబ్బందులు

Date : 05 September 2024 12:09 PM Views : 797

తెలుగు వెలుగు టీవీ - వార్తలు / జూలూరుపాడు : భద్రాద్రి కొత్తగూడెం సెప్టెంబర్ 5 (తెలుగు వెలుగు ) మండల పరిధిలోని కొమ్ముగూడెం గ్రామం నుంచి కరివారిగూడెం గ్రామం వరకు సుమారు కిలోమీటరు పైన ఉన్న తారు రోడ్డు పూర్తిగా గుంటలమయమైంది. ఏడాదికాలంగా ఈ తారు రోడ్డు ధ్వంసమైనా. ఇటీవల కొద్ది రోజులుగా భారీ వర్షాలు కురుస్తుండటంతో తారు రోడ్డు మరింత దారుణంగా మారింది. పాపకొల్లు, బేతాళపాడు, చింతలతండా ప్రాంతాల నుంచి కొత్తగూడెం, సుజాతనగర్ వెళ్లేందుకు వందలాదిమంది ప్రజలు ఈ రహదారిపై రాకపోకలు సాగిస్తుంటారు. రాత్రింబవళ్లు వాహనాల రాకపోకలతో ఈ రోడ్డు రద్దీగా ఉంటుంది. తారు రోడ్డు పూర్తిగా దెబ్బ తినటంతో ద్విచక్ర వాహనాలు, ఆటోలు ప్రమాదాలకు గురవుతున్నాయి. రాత్రి సమయంలో ఈ రోడ్డుపై ప్రయాణం సాగించటం మరింత ప్రమాదకరంగా మారిందని ప్రజలు వాపోతున్నారు. ఇప్పటికైనా జిల్లా అధికారులు తక్షణమే స్పందించి కొమ్ముగూడెం నుంచి కరివారిగూడెం వరకు తారు రోడ్డు మరమ్మతులు జరిపించాలని మరియు. మండల పరిధిలో సూరారం రోడ్డు మార్గం వీరభద్రపురం దగ్గరలో ఉన్న సీతారామ ప్రాజెక్ట్ కాలువపై బ్రిడ్జి వద్ద ఉన్న విరువైపులా రహదారి ఈ నాలుగు రోజులు కురుస్తున్న వర్షానికి కోతకు గురై వాహనదారులకు అనేక ఇబ్బందులు పడుతున్న పరిస్థితి తక్షణమే ఈ రహదారిని కోతకు గురైన రోడ్డును మరమ్మతులు చేపట్టాలని ఆ య గ్రామాల ప్రజలు విజ్ఞప్తి చేస్తున్నారు.

telugu velugu

Admin

తెలుగు వెలుగు టీవీ

మరిన్ని వార్తలు

Copyright © Telugu Velugu TV 2026. All right Reserved.



Developed By :