Thursday, 02 July 2026 07:07:09 AM
# సింగరేణి గడ్డ మరోసారి పోరాటాల గడ్డగా మారింది. జేఏసీ ఆధ్వర్యంలో కొత్తగూడెం హెడ్ ఆఫీస్ ముట్టడి విజయవంతం.వేలాది కార్మికులతో మార్మోగిన డిమాండ్ల డే. # నేషనల్ హైవే అధికారుల నిర్లక్ష్యం తగదు.కొత్తగూడెం శాసనసభ సభ్యులు కూనంనేని సాంబశివరావు. # కల్యాణ లక్ష్మి, షాదిముబారక్ పథకాలు పేద కుటుంబాలకు కొండంత అండ. కొత్తగూడెం శాసనసభ సభ్యులు కూనంనేని సాంబశివరావు. # అర్హులైన ప్రతి రైతుకు రైతు భరోసా పథకం ప్రయోజనాలు పారదర్శకంగా అందిస్తాం: జిల్లా కలెక్టర్ అంకిత్. # జిల్లా వైద్య మరియు ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ తుకారామ్ రాథోడ్ ఆధ్వర్యంలో పదవీ విరమణ పొందిన వైద్య సిబ్బందికి సన్మానం. # కార్మికుల న్యాయమైన వేతన హక్కులను కాలరాయొద్దు – 12వ వేతన కమిటీని వెంటనే ఏర్పాటు చేయాలి. # వట్టికొండ రజిని జయంతి సందర్భంగా పేదలకు నిత్యావసర సరుకులు, బట్టల పంపిణీ. # నూతన జిల్లా పోలీస్ కార్యాలయ నిర్మాణ పనులను పరిశీలించిన జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఐపీఎస్. # ఎన్యూమరేషన్ ఫారాల పంపిణీని గడువులోపు పూర్తి చేయాలి : రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి సుధర్శన్ రెడ్డి. # భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో పల్స్ పోలియో కార్యక్రమాన్ని రాష్ట్ర పరిశీలక బృందం సందర్శించింది. # ప్రజలకు నిర్విరామంగా సేవలందించిన ఉద్యోగుల సేవలు చిరస్మరణీయం: జిల్లా కలెక్టర్ అంకిత్. # ఓటర్ల జాబితా సవరణలో బిఎల్ఏల పాత్ర కీలకం. బిఎల్ఏల సమావేశంలో సిపిఐ జిల్లా కార్యదర్శి ఎస్ కె సాబీర్ పాషా. # వామపక్ష నాయకుల అక్రమ అరెస్టులు అప్రజాస్వామికం.అరెస్టు చేసిన కూనంనేనిని, ఇతర నేతలను భేషరతుగా విడుదల చేయాలి. # వామపక్ష నాయకుల అక్రమ అరెస్టులు అప్రజాస్వామికం. సిపిఐ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కార్యదర్శి ఎస్ కె సాబీర్ పాషా. # ఇండ్లు లేని పేదల పక్షాన సమిష్టిగా పోరాడుదాం.సిపిఐ జిల్లా కార్యదర్శి ఎస్ కె సాబీర్ పాషా, సిపిఎం జిల్లా కార్యదర్శి మచ్చ వెంకటేశ్వర్లు. # మొహరం పండుగ త్యాగానికి, సేవకు నిదర్శనం. సిపిఐ జిల్లా కార్యదర్శి ఎస్ కె సాబీర్ పాషా. # తల్లిదండ్రుల మందలించడంతో మనస్తాపం చెంది కొడుకు ఆత్మహత్య. # పద్ధతి మార్చుకోండి లేదంటే చట్టపరంగా కఠిన చర్యలు తప్పవు రౌడీషీటర్లకు డీఎస్పీ అరుణ్ కుమార్ కౌన్సిలింగ్. # ​ బైక్ అదుపుతప్పి కరెంట్ పోల్‌ను ఢీకొట్టిన ప్రమాదంలో సమ్మయ్య అనే వ్యక్తి అక్కడికక్కడే మృతి. # ప్రాచీన సంస్కృతీ సాంప్రదాయాలను కాపాడుకుందాం. సిపిఐ జిల్లా కార్యదర్శి ఎస్ కె సాబీర్ పాషా.

ఎమ్మెల్యే కూనంనేని పై ఎన్నికల పిటిషన్ను డిస్మిస్ చేసిన హైకోర్టు... హర్షం వ్యక్తం చేసిన కొత్తగూడెం న్యాయవాదులు

Date : 09 June 2025 05:39 PM Views : 950

తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : కొత్తగూడెం (న్యాయవిభాగం): కొత్తగూడెం స్థానిక శాసనసభ్యులు కూనం నేని సాంబశివరావు పై ఎన్నికల్లో దాఖలు చేసిన అఫిడవిట్లో తప్పులు ఉన్నాయని కొత్తగూడెం నియోజకవర్గం లోని ఒక వ్యాపారస్తుడితో కొందరు కుట్ర దారులు కూనంనేని గెలుపును జీర్ణించు కోలేనివారు వేసిన ఎన్నికల పిటిషన్ తెలంగాణ హైకోర్టు ఈరోజు డిస్మిస్ చేసింది. ఎన్నికల పిటిషన్ డిస్మిస్ చేసిన వార్త తెలియగానే కొత్తగూడెం కోర్టులోని ఇండియన్ అసోసియేషన్ ఆఫ్ లాయర్స్ (IAL) న్యాయవాదులు వర్షం వ్యక్తం చేస్తూ మిఠాయిలను పంపిణీ చేశారు. సోమవారం కొత్తగూడెం కోర్టు ఆవరణలో జరిగిన స్వీట్ల పంపిణీ సోమవారం అనంతరం ఐఏఎల్ నాయకులు బార్ అసోసియేషన్ కార్యదర్శి భాగం మాధవరావు, కోటంరాజు, మునిగడప వెంకటేశ్వర్లు,ఉప్పు శెట్టి సునీల్ లు మాట్లాడుతూ నిజం నిప్పులాంటిదని, నిజం ఎప్పటికీ విజయం సాధిస్తుందని అన్నారు. ప్రజాస్వామ్యంలో ఓటు అత్యంత పవిత్రమైందని ప్రజాక్షేత్రంలో ప్రజాస్వామ్యబద్ధంగా గెలిచిన కూనంనేని పై ఎన్నికల పిటిషన్ వేయడం ద్వారా వారు ప్రజాస్వామ్యాన్ని అవమానపరిచినట్టేనని అన్నారు. వారికి ప్రజలు అంటే ఏమాత్రం గౌరవం లేనట్లేనని ఈ సందర్భంగా అసహనం వ్యక్తం చేశారు. హైకోర్టులో ఈ కేసును వాదించిన హైకోర్టు సీనియర్ న్యాయవాది జి విద్యాసాగర్, ఐ ఏ ఎల్ రాష్ట్ర అధ్యక్షులు, హైకోర్టు సీనియర్ న్యాయవాది బొమ్మగాని ప్రభాకర్ మరియు ఈ కేసులో సహాయ సహకారాలు అందించిన ఐ ఏ ఎల్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి యలమోలు ఉదయ భాస్కర్ రావు, రమేష్ కుమార్ మక్కాడ్ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు .ఈ కార్యక్రమంలో సీనియర్ జూనియర్ న్యాయవాదులు తదితరులు పాల్గొన్నారు

telugu velugu

Admin

తెలుగు వెలుగు టీవీ

మరిన్ని వార్తలు

Copyright © Telugu Velugu TV 2026. All right Reserved.



Developed By :