తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : కొత్తగూడెం జిల్లాలో గత కొద్దిరోజులుగా పులి సంచారం కలకలం రేపుతుంది. తాజాగా ఈరోజు కరకగూడెం మండలం మోతే గ్రామ శివారులో పులి పాదముద్రలను పోలిన గుర్తులున్నట్టు స్థానికులు గుర్తించారు. వెంటనే ఫారెస్ట్ అధికారులకు సమాచారం అందించగా.. ఘటనా స్థలానికి చేరుకున్న ఫారెస్ట్ అధికారులు వివరాలు సేకరిస్తున్నారు.
Admin
తెలుగు వెలుగు టీవీ