Saturday, 18 April 2026 05:03:11 PM
# ఆరోగ్య సూత్రాలు పాటించండి శ్రమదానం చేయండి ఆరోగ్యంగా ఉండండి. Dr తుకారాం రాథోడ్ DMHO # బాల్యవివాహాలను అంతం చేద్దాం - ఆడపిల్లలకు బంగారు భవిష్యత్తును అందిద్దాం. # మానవత్వం చాటుకున్న సుజాతనగర్ ఎస్సై రమాదేవి. # సిపిఐ శాఖ సెక్రటరీ కీసరి రాఘవలు"పార్థివ దేహం" నివాళులు ఆర్పించిన సిపిఐ జిల్లా సెక్రటరీ సాబీర్ పాషా. # చిన్న చిన్న నిర్లక్ష్యాలే పెద్ద ప్రమాదాలకు దారితీస్తాయి.ప్రతి ఒక్కరూ కచ్చితంగా రోడ్డు భద్రతా నియమాలను పాటించాలి: ఎస్పీ రోహిత్ రాజు. # అశ్వరావుపేటలో రెండు 33/11 కేవీ విద్యుత్ ఉపకేంద్రాలకు శంకుస్థాపన. రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మల్లు. # ఘనంగా అంబేద్కర్ 135వ జయంతి వేడుకలు # సమ్మర్ గేమ్స్ కోచింగ్ క్యాంప్ ప్రారంభించిన ఎమ్మెల్యే జారె. # సింగరేణి హెడ్ ఆఫీస్ వద్ద ఘనంగా రాజ్యాంగ నిర్మాత జయంతి. అంబేద్కర్ చిత్రపటానికి పుష్పాంజలి ఘటించిన ప్రముఖులు. # అంగన్వాడీల అభివృద్దె మా లక్ష్యం.వైరా ఎమ్మెల్యే రాందాస్ నాయక్.అంగన్వాడీ టీచర్లకు స్మార్ట్ ఫోన్ల పంపిణీ.దివ్యాంగులకు సహాయ ఉపకరణాల పంపిణీ. వైరా ఎమ్మెల్యే # జీవితం విలువైనది భద్రత మన బాధ్యత. ర్యాలీ ని ఉద్దేశించి మాట్లాడుతున్న 16 వ డివిజన్ కార్పొరేటర్ మునగడప పద్మ. # అశ్వాపురం ప్రభుత్వ జూనియర్ కళాశాల విద్యార్థిని 973 మార్కులతో ఓంకారిణి టాప్. # ఉపముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క పర్యటన ఏర్పాట్లను పరిశీలించిన ఎమ్మెల్యే జారె. # సెన్సస్ పనులను నిర్ణీత గడువులోపు పూర్తి చేయాలి: జిల్లా కలెక్టర్ జిల్లా కలెక్టర్ అంకిత్. # ఐదు గ్రామపంచాయతీల కోసం సమరభేరి - సోమవారం భద్రాచలంలో భారీ సభ - హాజరుకానున్న రేణుకా చౌదరి. # అంగన్వాడి కేంద్రాల అభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉంది. మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి. # 'ఆరోగ్య వారోత్సవాల సందర్భంగా జిల్లా డ్రగ్స్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్ ఆధ్వర్యంలో అలవాటుగా మారే మందుల దుర్వినియోగంపై సమగ్ర అవగాహన సదస్సు . # అణగారిన వర్గాలకు అక్షరజ్యోతి ఫూలే. జ్యోతిరావు ఫూలే జీవితం ఎందరికో ఆదర్శం. జేబీపీ స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్ యెర్రా కామేష్. # యువత మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలి : జిల్లా వైద్యశాఖ అధికారి డా. తుకారాం రాథోడ్. # సాదా బైనమా దరఖాస్తుల పరిష్కారానికి వేగవంతమైన చర్యలు తీసుకోవాలి: జిల్లా కలెక్టర్ అంకిత్ .

వామపక్ష రైతు సంఘాల ఆధ్వర్యంలో నిరసన

Date : 17 August 2024 08:33 PM Views : 471

తెలుగు వెలుగు టీవీ - వార్తలు / జూలూరుపాడు : భద్రాద్రి కొత్తగూడెం, జూలూరుపాడు. ఆగస్టు 17(తెలుగు వెలుగు). జూలూరుపాడు వినోబానగర్ సీతారాం ప్రాజెక్టు లాకులు వద్ద నిరసన వ్యక్తం చేసిన దృశ్యం ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి తెలంగాణ రైతు సంఘం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కార్యదర్శి అన్నవరపు సత్యనారాయణ అఖిలభారత ప్రగతిశీల రైతు సంఘం జిల్లా సహాయ కార్యదర్శి భానోతు.ధర్మ లు మాట్లాడుతూ రాష్ట్రంలో గతంలో బిఆర్ఎస్ ప్రభుత్వం సీతారామ ప్రాజెక్టు కాలువ పనులకు ప్రారంభించి సుమారు 8 సంవత్సరాలు కావస్తున్న పూర్తి కాలేదని ఆ పనులు పెండింగ్లో ఉంటూనే ప్రస్తుతం రాష్ట్రంలో కొత్తగా ఏర్పడిన కాంగ్రెస్ ప్రభుత్వం ఆగమేఘాల మీద కొత్తగా రీ డిజైన్ పేరుతో పనులు ప్రారంభించి భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు ప్రధానంగా జూలూరుపాడు మండలానికి వ్యవసాయ భూములకు సాగునీరు చుక్క కూడా అందట్లేదని ఈ రీ డిజైన్ పేరుతో ముగ్గురు మంత్రులు ఈ జిల్లా రైతులకు మోసం చేస్తూ ఉమ్మడి జిల్లాకు నీళ్లు తీసుకుని దాంట్లో కుట్ర పన్నుతున్నారని అందులో భాగంగానే ఆగస్టు 15న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారితో సెకండ్ పంప్ హౌస్ పుసుగూడెం వద్ద ప్రారంభించారని ఆ ప్రారంభించిన నీరు చుక్కనీరు కూడా కాలవకు రాలేదని ఇది రైతాంగాన్ని తీవ్రంగా మోసం చేయటం ప్రజాధనాన్ని దుర్వినియోగం చేయటం తప్ప ఈ ప్రభుత్వం మరొకటి కాదని విమర్శించారు పాత డిజైన్ ప్రకారంగా రోలపాడు రిజర్వాయర్ని పూర్తి చేసి భద్రాద్రి కొత్తగూడెం జిల్లా రైతుల భూములకు సాగునీరు ఇచ్చి సస్యశ్యామలం చేయవచ్చని ఆ దిశగా ఆలోచన లేకుండా సాగునీరు ఉన్న సాగర్ కెనాల్ కు లింకు చేసి ఈ నీళ్ల అటు తరలించకేల్లటంలో తీవ్రంగా కుట్ర చేస్తున్నారని ఈ విషయంలో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా రైతాంగం ఆలోచిస్తున్నారని ప్రభుత్వం ఎంత తీవ్రంగా కుట్ర చేస్తారని అనుకోలేదని ఇప్పటికే అనేక ఆందోళన దీక్షలు జరిగాయని భవిష్యత్తులో రైతాంగం తోటి పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు ఈ కార్యక్రమంలో సిపిఐ ఎంఎల్ మాస్ లైన్ మండల్ నాయకులు రాయలసిద్ధు .సిపిఎం అనుబంధ సంఘం రైతు నాయకులు, కనకరత్నం పార్టీ మండల నాయకులు ఎస్.కె మౌలాలి పాల్గొన్నారు

telugu velugu

Admin

తెలుగు వెలుగు టీవీ

మరిన్ని వార్తలు

Copyright © Telugu Velugu TV 2026. All right Reserved.



Developed By :