Sunday, 07 June 2026 08:46:59 AM
# బిజెపి పార్టీ సీనియర్ నాయకులు సొప్పరి క్రాంతి ఆధ్వర్యంలో గౌతంపూర్ లో మొక్కలు నాటడం జరిగినది. # ఈ నెల 7, 8 తేదీల్లో రెండు రోజులపాటు ఎఐటీయూసీ సెంట్రల్ కౌన్సిల్ సమావేశం. సింగరేణి కాలరీస్ వర్కర్స్ యూనియన్ ఎఐటియుసి. # మున్సిపల్ కార్పొరేషన్‌లో సిపిఐ పక్ష బలాన్ని సమర్థవంతంగా చాటాలి.కొత్తగూడెం శాసనసభ సభ్యులు కూనంనేని సాంబశివరావు # నామా వినోద్‌పై దాడి చేసిన భూకబ్జాదారులపై కఠిన చర్యలు తీసుకోవాలి. # మీసేవ దరఖాస్తుల పరిశీలన పూర్తిగా ఆన్‌లైన్‌లోనే. జీపీఓలు, ఆర్‌ఐలకు అవగాహన కల్పించిన ఈ-డిస్ట్రిక్ట్ మేనేజర్ సైదేశ్వరరావు. # ప్రజల ప్రాణ రక్షణకు ముందస్తు చర్యలు చేపట్టాలి. గోదావరి వరదల పట్ల అప్రమత్తంగా ఉండాలి : జిల్లా కలెక్టర్ అంకిత్. # మరో రెండు రోజుల్లో రుతుపవనాలు రాష్ట్రాన్ని తాకనున్న నేపథ్యంలో జిల్లాలో వరి కొనుగోలు ప్రక్రియ త్వరగా పూర్తి చేయాలి. # భద్రాచలం టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని అయ్యప్ప కాలనీ, రెవిన్యూ కాలనీల్లో కార్డాన్ అండ్ సెర్చ్ ఆపరేషన్. # విద్యార్థులు సాంస్కృతిక పోటీల్లో రాణించాలి. జేబీపీ స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్ యెర్రా కామేష్. # పెట్రోలింగ్,బ్లూ కోల్డ్స్ వాహనాలతో సంచరిస్తూ నిత్యం ప్రజలకు అందుబాటులో ఉండాలి. జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఐపీఎస్. # మాస్టర్ ఈ .కె ఆధ్యాత్మిక సేవా సంస్థ ఆధ్వర్యంలో కాకర్ల గ్రామం నందు ఉచిత హోమియో వైద్య శిబిరం. # భూభారతి, సాదా బైనామా దరఖాస్తుల పరిష్కారానికి ప్రాధాన్యత ఇవ్వాలి : జిల్లా కలెక్టర్ అంకిత్. # ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా సెంట్రల్ పార్కులో ప్లాస్టిక్ ఏరివేత -మొక్కలు నాటిన ఎస్ జి ఎఫ్. # కొత్తగూడెం ఇల్లందు రహదారిపై స్కూటీని ఢీకొన్న లారీ. # పరిశ్రమల అభివృద్ధికి అధికారులు మార్గదర్శకులుగా వ్యవహరించాలి : జిల్లా కలెక్టర్ అంకిత్. # ధరల పెరుగుదలపై రాజీలేని పోరాటం చేద్దాం.సిపిఐ జిల్లా కార్యదర్శి ఎస్ కె సాబీర్ పాషా. # గోపన్నగూడెంలో మినీ మేడారం జాతరలో పాల్గొన్న ఎమ్మెల్యే జారె. # జనగణన జాబితా వాస్తవ పరిస్థితులను ప్రతిబింబించేలా ఉండాలి : జిల్లా కలెక్టర్ అంకిత్. # సమున్నత ఆశయాలతోనే భారత జాతీయ మహిళా సమాఖ్య ఆవిర్భావం. భారత జాతీయ మహిళా సమాఖ్య జిల్లా ప్రధాన కార్యదర్శి మున్నా లక్ష్మీకుమారి. # ప్రజా సమస్యల పరిష్కార మార్గాన్ని చూపే విధంగా గ్రామ సభలు ఉండాలి. 16వ డివిజన్ కార్పొరేటర్ మునగడప పద్మ.

ఎస్బీఐ ఆధ్వర్యం లో అంగన్వాడీ కేంద్రం లోని చిన్నారులకు ఆటవస్తువులు , పెన్సిల్స్ , కలర్ పెన్సిల్స్ మొదలగు వస్తువులను అందజేశారు .

Date : 24 March 2026 08:26 PM Views : 186

తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : పాల్వంచ మరియు కొత్తగూడెం ప్రాజెక్ట్ ల పరిధిలో పాలకోయతండా మరియు రామవరం -9 అంగన్వాడీ కేంద్రాల కు ఎస్బిఐ పాన్ ఇండియా సిఎస్సార్ యాక్టివిటీస్ లో భాగంగా తెలంగాణ రాష్ట్ర ఎస్బీఐ ఆధ్వర్యం లో అంగన్వాడీ కేంద్రం లోని చిన్నారులకు ఆటవస్తువులు , జారుడు బల్లలు, వాటర్ఫిల్టర్లు ఎల్ఈడి టీవీలు , రైస్ కుక్కర్లు, ప్లేట్లు గ్లాసులు ,స్కూల్ బ్యాగులు , వర్క్ బుక్స్ , పెన్సిల్స్ , కలర్ పెన్సిల్స్ మొదలగు వస్తువులను అందజేశారు . ఈ కార్యక్రమం మిత్రా హోలిస్టిక్ హెల్త్ సొసైటీ , చైర్మన్ హైదరాబాదుకు చెందిన లక్ష్మీరెడ్డి ఆధ్వర్యంలో జరిగింది . జిల్లా సంక్షేమాధికారి స్వర్ణలత లేనినా మాట్లాడుతూ ఎస్బిఐ పాన్ ఇండియా వారు తమ సిఎస్సార్ నిధుల నుండి ఒక్కొక్క కేంద్రానికి లక్ష రూపాయల విలువైన సామగ్రి ని అందించటం అభినందనీయం అన్నారు . వీటి ద్వారా పిల్లల్లో మేధాశక్తి పెరుగుతుందని మరియు పిల్లలకు స్కూల్ పట్ల ఆసక్తి పెరుగుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎస్బిఐ బ్రాంచ్ మేనేజర్ సిల్ క్యాంపస్ భావ్ సింగ్ ,రుద్రంపూర్ బ్రాంచ్ మేనేజర్ వెంకట రమణ , జిల్లా సంక్షేమాధికారి స్వర్ణలత లెనిన, సీడీపీఓ లు ప్రసన్న , పద్మశ్రీ కార్పొరేటర్లు శ్యామల , కంచర్ల హిమశ్రీ , అంగన్వాడీ టీచర్లు జ్యోతి , పద్మ , చిన్నారుల తల్లులు తదితరులు పాల్గొన్నారు .

telugu velugu

Admin

తెలుగు వెలుగు టీవీ

మరిన్ని వార్తలు

Copyright © Telugu Velugu TV 2026. All right Reserved.



Developed By :