Thursday, 17 September 2026 10:42:14 PM
# మోదీ 76వ జన్మదినం సందర్భంగా బిజెపి పట్టణ అధ్యక్షులు విద్యాసాగర్ ఆధ్వర్యంలో సత్యసాయి ఆశ్రమంలో సేవకార్యక్రమం # శ్రీనగర్ ఐదవ వీది లో శ్రీ లక్ష్మీ గణపతి మండపంలో వేంచేసి ఉన్న శ్రీ లక్ష్మీ గణపతి స్వామి ప్రత్యేక పూజా. # అరెస్ట్ చేసి చేతులు దులుపుకోవడం కాదు. ఉపా చట్టం నమోదు చేయాలి. జేబీపీ స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్ యెర్రా కామేష్. # విధుల్లో అలసత్వం వహిస్తే చర్యలు తప్పవు- నగర మేయర్ మూడ్ గణేష్. # జమేదార్ బంజర నుంచి జ్వలించిన పోరాట జ్యోతి సోయం గంగులు.ఎస్.కె. సాబీర్ పాషా, సిపిఐ జిల్లా కార్యదర్శి, భద్రాద్రి కొత్తగూడెం. # సాయుధ పోరాట స్ఫూర్తితో కదులుదాం.అమరుల త్యాగాలు చిరస్మరణీయం.సిపిఐ రాష్ట్ర సమితి సభ్యులు సలిగంటి శ్రీనివాస్. # వాలీబాల్‌,బాస్కెట్‌బాల్‌లో క్రీడా సందడి, కొత్తగూడెం, సత్తుపల్లి ఏరియాల సంయుక్త ఆధ్వర్యంలో వాలీబాల్, బాస్కెట్‌బాల్ పోటీలు. # సాయుధ పోరాట స్ఫూర్తితో ముందుకు సాగుదాం. అమరవీరుల త్యాగాలు చిరస్మరణీయం. సిపిఐ కొత్తగూడెం పట్టణ కార్యదర్శి కంచర్ల జమలయ్య. # పాఠశాల సిబ్బందికి వాటర్ డిస్పెన్సర్ అందజేసిన రిటైర్డ్ రికార్డు అసిస్టెంట్ వెన్న ఉదయ సేత్. # బ్రహ్మా కుమారీస్ ఆధ్వర్యములో సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ నందు ఇంజనీర్స్ డే వేడుకలు. # సాయుధ పోరాట చరిత్రను వక్రీకరించొద్దు.టీజీఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి భూక్య శ్రీనివాస్. # క్రీడల్లో రాణిస్తే ఉజ్వల భవిష్యత్తు.ప్రపంచ రికార్డుతో పాల్వంచ పట్టణానికి ఖ్యాతి.అభినందన సభలో కొత్తగూడెం కార్పొరేషన్ మేయర్ మూడ్ గణేష్. # హేమచంద్రపురం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో షీ టీమ్‌ ఎస్‌ఐ రమాదేవి ఆధ్వర్యంలో మహిళలు, బాలికలు, చిన్నారుల భద్రతపై అవగాహన కార్యక్రమం. # గౌతమ్‌పూర్, 8 ఇంక్లైన్ కాలనీ గణపతి మండపం వద్ద శ్రీ సిద్ధి విఘ్నేశ్వర స్వామి నవరాత్రుల ఉత్సవాలు # కుట్టుమిషన్ల శిక్షణ సర్టిఫికెట్స్ పంపిణి. సర్టిఫికెట్స్ పంపిణీ చేసిన కొత్తగూడెం కార్పొరేషన్ మేయర్ మూడ్ గణేష్. # మట్టి విగ్రహాలను పూజిద్దాం - పర్యావరణాన్ని రక్షిద్దాం : విశ్వామిత్ర చౌహాన్. # ఖమ్మంలో జరుగు తెలంగాణ రాష్ట్ర జనసేన శంఖరావ మహాసభను జయప్రదం చేయండి. జనసేన పార్టీ నాయకులు:మోదుగు జోగారావు. # విద్యార్థులు లలిత కళల వైపు దృష్టిసారించాలి.భద్రాద్రి జిల్లా ఎస్పీ రోహిత్ రాజు. # పెండింగ్ కేసుల దర్యాప్తును వేగవంతం చేసి సత్వర పరిష్కారం చూపాలి.అన్నపురెడ్డిపల్లి పోలీస్ స్టేషన్‌ను వార్షిక తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఐపీఎస్ # రైస్ మిల్లుల సమస్యలను పరిష్కరించండి. రైస్ మిల్లుల అసోసియేషన్ ఆధ్వర్యంలో కలెక్టర్ కు వినతి.

జవాన్ కప్ క్రికెట్ టోర్నీ ఏర్పాటు అభినందనీయం :- జర్నలిస్ట్ యూనియన్ జిల్లా అధ్యక్షులు ఇమంది ఉదయ్ కుమార్

Date : 06 June 2025 05:56 PM Views : 627

తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : ఇండియన్ ఆర్మీకి మద్దతుగా క్రీడాస్ఫూర్తితో సంఘీభావం తెలిపేందుకు జవాన్ కప్ ఏర్పాటు చేయడం అభినందనీయమని టి.యూ డబ్ల్యూ.జే ( ఐ.జే.యూ ) యూనియన్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అధ్యక్షులు ఇమంది ఉదయ్ కుమార్ అన్నారు. గురువారం నుండి నాలుగు రోజులపాటు ప్రకాశం స్టేడియంలో మీడియా లెవెన్ జట్టు ఆధ్వర్యంలో నిర్వహించే జవాన్ క్రికెట్ టోర్నీలో పాల్గొని మీడియా లెవెన్ జట్టు సభ్యులను అభినందించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ మనకోసం , రేపటి తరాల మన భవిష్యత్తు కోసం వారి ప్రాణాలు లెక్కచేయకుండా మన భారతదేశాన్ని కాపలా కాస్తూ విధులు నిర్వహిస్తున్న భారత జవాన్లకు పాదాభివందనాలని అన్నారు. జమ్మూకాశ్మీర్ పహల్గామ్ లోని పర్యాటకుల పై ఉగ్రవాదులు జరిపిన పాశవిక దాడులకు ప్రతీకారంగా ఆపరేషన్ సింధూర్ పేరుతో మన సైన్యం పాకిస్తాన్ ను కోలుకోలేని దెబ్బతీసిందన్నారు. పహల్గామ్ లో జరిగిన ఉగ్రవాదుల దాడికి ప్రతీకారంగా ఇండియన్ ఆర్మీ చేపట్టిన ఆపరేషన్ సింధూర్ విజయం సాధించిన సందర్భంగా భారత జవాన్లకు మద్దతుగా కొత్తగూడెం మీడియా లెవెన్ జట్టు క్రీడాస్ఫూర్తితో సంఘీభావం ప్రకటించడం అభినందనీయమన్నారు. భారత జవాన్లను గుర్తు చేస్తూ ఏర్పాటు చేసిన క్రికెట్ టోర్నీలో గెలుపొందిన ప్రైజ్ మనీ సైతం జవాన్లకు అంకితం చేయాలన్న ఆలోచన చాలా మంచిదన్నారు. ఇదేవిధంగా మన ఇండియన్ క్రికెట్ లీగ్ ఐ.పి.ఎల్ కూడా ఇండియన్ ఆర్మీ కి అండగా నిలవాలని మనస్ఫూర్తిగా కోరారు. అదేవిధంగా క్రీడలు మానసిక ఉల్లాసాన్ని కలిగిస్తుందన్నారు. ముందుగా పహల్గామ్ లో ఉగ్రవాదుల చేతిలో మృతి చెందిన వారికి ప్రగాఢ సంతాపం తెలిపారు. మీడియా 11 జట్టు ఆధ్వర్యంలో భారత జవాన్ల కు మద్దతుగా సహాయ నిధిని ఏర్పాటు చేసిన క్రమంలో సహాయ నిధిని ప్రారంభించారు.

telugu velugu

Admin

తెలుగు వెలుగు టీవీ

మరిన్ని వార్తలు

Copyright © Telugu Velugu TV 2026. All right Reserved.



Developed By :