తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా రుద్రంపూర్ సెయింట్ జోసెఫ్ పాఠశాలలో గ్రూప్-3 పరీక్షా సరళిని ఆదివారం ఎస్పీ రోహిత్ రాజ్ పరిశీలించారు. కేంద్రం వద్ద విధుల్లో ఉన్న అధికారులు, సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని, ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పకడ్బందీగా ఏర్పాటు చేయాలని ఆయన సూచించారు
Admin
తెలుగు వెలుగు టీవీ